Sabarimala: అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతున్న శబరిగిరులు.. దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలుసా..?

Sabarimala: అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతున్న శబరిగిరులు.. దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలుసా..?

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేలాది సంఖ్యలో తరలిరావడంతో అయ్యప్ప నామస్మరణతో శబరి మారుమోగిపోతుంది. కేరళ వాసులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా శబరిమలకు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ భారీగా రద్దీ నెలకొంది. దర్శనానికి దాదాపు పది గంటల సమయం పడుతోంది. సన్నిధానం నుండి పంబ‌ వరకు భక్తులు క్యూ లైన్ లో వేచి చూస్తున్నారు. ఇక క్యూలైన్లలో చాలా మంది పిల్లలు, వృద్ధులు, అయ్యప్ప మాలదారులు ఉన్నారు. మండల…

Read More
Patanjali: మొదటిసారి 2500 కోట్లు సంపాదించిన పతంజలి.. ఇన్వెస్టర్లకు బోనస్

Patanjali: మొదటిసారి 2500 కోట్లు సంపాదించిన పతంజలి.. ఇన్వెస్టర్లకు బోనస్

బాబా రాందేవ్ కంపెనీ పతంజలి ఫుడ్స్ తొలిసారిగా దాదాపు రూ.2500 కోట్లు ఆర్జించినట్లు ప్రకటించింది. పతంజలి ఫుడ్స్ తొలిసారిగా పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. జూలై 17న దీనిని పరిశీలిస్తామని ప్రకటించింది. ఆ తర్వాత కంపెనీ షేర్లు దెబ్బతిన్నాయి. ఒకప్పుడు కంపెనీ షేరు రూ.1750 దాటింది. కానీ స్టాక్ మార్కెట్ ముగిసిన తర్వాత కంపెనీ షేరు 4 శాతం పెరిగింది. దీని కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.2500 కోట్లు పెరిగింది. కంపెనీ…

Read More
ఇదెక్కడి మాస్‌ రా మావా.. ఇలాంటి బ్రిడ్జ్‌ను మీరెప్పుడైనా చూశారా?.. ఇది ఎక్కడుందో తెలుసా?

ఇదెక్కడి మాస్‌ రా మావా.. ఇలాంటి బ్రిడ్జ్‌ను మీరెప్పుడైనా చూశారా?.. ఇది ఎక్కడుందో తెలుసా?

మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ సిటీలోని ఐష్ బాగ్ అనే ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈ ప్రాతంలో జనం ఎక్కువగా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇదే ప్రాంతంలో ఓ రైల్వే లైన్‌ కూడా ఉంది. అయితే రైల్వే గేటు పడినప్పుడల్లా ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వస్తుంది. దీనిపై దృష్టిసారించిన ప్రభుత్వం ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఆ ప్రాంతంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు పదేళ్ల క్రితం ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి…

Read More
ఉపాధ్యాయుడిగా మారిన ఎమ్మెల్యే.. ఏకంగా పిల్లలను ఒళ్లు కూర్చొబెట్టుకుని అక్షరాభ్యాసం

ఉపాధ్యాయుడిగా మారిన ఎమ్మెల్యే.. ఏకంగా పిల్లలను ఒళ్లు కూర్చొబెట్టుకుని అక్షరాభ్యాసం

సాధారణంగా పల్లెల్లో బడి ఈడు పిల్లలను చేర్పించేందుకు ప్రభుత్వ టీచర్లు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తుంటారు. కానీ ఈసారి బడిబాట కార్యక్రమంలో అతిథిగా ప్రజాప్రతినిధి పాల్గొన్నారు. ఆయన రాకతో చిన్నారులంతా బడిబాట పట్టారు. ఆయన ఉపాధ్యాయుడిగా మారి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. టీచర్ గా మారిన ఎమ్మెల్యే ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..! యాదాద్రి భువనగిరి జిల్లాలోని మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు లేక పాఠశాలలు మూత పడ్డాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా యావాపూర్‌, మహదేవ్‌పూర్‌,…

Read More
Patanjali: పెట్టుబడిదారులకు పెద్ద గిఫ్ట్‌ ఇవ్వబోతున్న పతంజలి.. మొదటి సారిగా కీలక నిర్ణయం

Patanjali: పెట్టుబడిదారులకు పెద్ద గిఫ్ట్‌ ఇవ్వబోతున్న పతంజలి.. మొదటి సారిగా కీలక నిర్ణయం

బాబా రాందేవ్ కంపెనీ పతంజలి ఫుడ్ తన పెట్టుబడిదారులకు బంపర్ గిఫ్ట్ ఇవ్వబోతోంది. కంపెనీ గురువారం బోనస్ షేర్లను ఇస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇవ్వాలని బోర్డు సిఫార్సు చేసింది. అంటే, కంపెనీలో 1 వాటా (రూ. 2 విలువ) ఉన్న వాటాదారులకు 2 కొత్త షేర్లు (రూ.2 విలువ) ఉచితంగా ఇవ్వనుంది. ఈ బోనస్ షేర్ పథకం వాటాదారుల ఆమోదంపై ఆధారపడి ఉంటుంది….

Read More
Rain Alert: వాతావరణ కేంద్రం హెచ్చరిక.. వచ్చే 4 రోజులు ఉరుములు, మెరుపులతో దంచి కొట్టుడే!

Rain Alert: వాతావరణ కేంద్రం హెచ్చరిక.. వచ్చే 4 రోజులు ఉరుములు, మెరుపులతో దంచి కొట్టుడే!

అమరావతి, జూన్‌ 13: ఉత్తరకోస్తాంధ్ర ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని నుంచి ఛత్తీస్ గఢ్, మరాఠ్వాడ, ఇంటీరియర్ కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతుంది. వీటి ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల నాలుగు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులుతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల…

Read More
Chapati Pindi: చపాతీ పిండిని ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచి తిరిగి వాడుతున్నారా? మీ ఆరోగ్యం డేంజర్‌లో పడినట్టే..!

Chapati Pindi: చపాతీ పిండిని ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచి తిరిగి వాడుతున్నారా? మీ ఆరోగ్యం డేంజర్‌లో పడినట్టే..!

ఫ్రిజ్‌లో ఉంచిన చపాతీ పిండి త్వరగా పేగు ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది. ఈ పేగులలో బ్యాక్టీరియా, మైక్రోబయోటా సమతుల్యత చెదిరిపోవచ్చు. దీనివల్ల మిమ్మల్ని దీర్ఘకాలం పాటు వేధించే సమస్యలు వస్తాయి. కాబట్టి, మీరు పిసికిన పిండిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే, దానిని 2 గంటల్లోపు మాత్రమే వాడండి. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో చుట్టుపక్కల బ్యాక్టీరియా త్వరగా ఆకర్షితులవుతాయి. Source link

Read More
Keerthy Suresh: బ్యాడ్ లక్ సఖి..! డిజాస్టర్ సినిమా కోసం బ్లాక్ బస్టర్ మూవీ వదులుకుంది..

Keerthy Suresh: బ్యాడ్ లక్ సఖి..! డిజాస్టర్ సినిమా కోసం బ్లాక్ బస్టర్ మూవీ వదులుకుంది..

డేట్స్ అడ్జెస్ట్ అవ్వక చాలా మంది హీరోయిన్ కొన్ని భారీ హిట్ సినిమాలను వదులుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఓ డిజాస్టర్ సినిమా కోసం ఏకంగా భారీ బడ్జెట్ సినిమాను మిస్ చేసుకుంది ఈ వయ్యారి. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగు, తమిళ్ తో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తుంది.  Source link

Read More
PM Modi: ప్రాణాలను పణంగా పెట్టారు.. Z-Morh టన్నెల్‌ ప్రారంభోత్సవంలో కార్మికులకు ప్రధాని మోదీ నివాళులు..

PM Modi: ప్రాణాలను పణంగా పెట్టారు.. Z-Morh టన్నెల్‌ ప్రారంభోత్సవంలో కార్మికులకు ప్రధాని మోదీ నివాళులు..

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సోనా‌మార్గ్‌ టన్నెల్‌ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.. దాదాపు 2,500 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన Z-Morh టన్నెల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం దేశ ప్రజలకు అంకితం చేశారు. పూర్తిగా సొరంగ మార్గంలో నిర్మించిన సోనా‌మార్గ్‌ టన్నెల్‌ పొడవు ఆరున్నర కిలోమీటర్లు ఉంటుంది.. మొత్తం 12 కిలోమీటర్ల ప్రాజెక్టులో Z-మోడ్ టన్నెల్ పొడవు 6.5 కిలోమీటర్లు.. దీని ద్వారా సోనామార్గ్‌కు ఏడాది పొడవునా కనెక్టివిటీ ఉంటుంది. శీతాకాలంలో…

Read More
Vinayaka Chavithi: ఏపీలో గణపతి మండపాలకు అనుమతి ఈజీ.. స్పెషల్ వెబ్‌సైట్‌ రెడీ.. ఎలా అప్లై చేయాలంటే..

Vinayaka Chavithi: ఏపీలో గణపతి మండపాలకు అనుమతి ఈజీ.. స్పెషల్ వెబ్‌సైట్‌ రెడీ.. ఎలా అప్లై చేయాలంటే..

వినాయక చవితి పండగ అంటే ఆబాలగోపాలం కోలాహాలంగా జరుపుకోవడానికి రెడీ అవుతారు. ఇప్పటికే ఈ పండగ సందడి మొదలైంది. గల్లీ గల్లీ లో గణపతి మండపాలు వెలుస్తాయి. చవితికి వారం రోజులున్నా బొజ్జ గణపయ్య భక్తుల హడావిడి మొదలైంది. అయితే బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే గణపతి మండపాలకు పోలీసులు అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ మండపాల ఏర్పాటు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి మండపాల అనుమతులపై ఎటువంటి…

Read More