TTD: నలుగురు టీటీడీ ఉద్యోగులపై సస్సెన్షన్ వేటు.. కారణం ఇదే!

TTD: నలుగురు టీటీడీ ఉద్యోగులపై సస్సెన్షన్ వేటు.. కారణం ఇదే!

తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులను టీటీడీ బోర్డు సస్పెండ్‌కు చేసింది. వీరు టీటీడీ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు నిజమేనని నిర్ధారణ కారవడంతో టీటీడీ చర్యలు తీసుకుంది. టీటీడీలో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న బి.ఎలిజర్‌, బర్డ్‌ ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్స్‌గా పనిచేస్తున్న ఎస్‌.రోసి, గ్రేడ్‌ -1 ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్న ఎం.ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో విధులు నిర్వహిస్తున్న జి.అసుంతలను టీటీడీ సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ…

Read More
AP DSC 2024 Exams: ఏపీలో నార్మలైజేషన్‌ లేకుండా డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు.. సాధ్యమయ్యేనా?

AP DSC 2024 Exams: ఏపీలో నార్మలైజేషన్‌ లేకుండా డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు.. సాధ్యమయ్యేనా?

అమరావతి, నవంబర్‌ 29: ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ విడుదల మరింత ఆలస్యం అవుతుందని ఇప్పటికే విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఈ జాప్యం చోటు చేసుకుంది. ఈ నోటిఫికేషన్‌ కింద రాష్ట్రవ్యాప్తంగా 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో ఎస్జీటీ పోస్టులు 6,371, స్కూల్‌ అసిస్టెంట్ పోస్టులు 7,725, టీజీటీ పోస్టులు 1,781, పీజీటీ పోస్టులు 286, ప్రిన్సిపల్‌ పోస్టులు 52,…

Read More
Dil Raju: పెళ్లైన తర్వాత కూడా పుస్తకం పట్టుకుంటోన్న దిల్ రాజు భార్య.. తేజస్విని ఏం చదువుకుందో తెలుసా?

Dil Raju: పెళ్లైన తర్వాత కూడా పుస్తకం పట్టుకుంటోన్న దిల్ రాజు భార్య.. తేజస్విని ఏం చదువుకుందో తెలుసా?

గతంలో కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది దిల్ రాజు భార్య తేజస్విని. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటోంది. ఇటీవల తన భర్తతో కలిసి పారిస్ వెకేషన్ కు వెళ్లొచ్చిన ఆమె ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నాయి. కాగా దిల్ రాజుతో పెళ్లి తర్వాత మొదటిసారి తేజస్విని ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన…

Read More
Kishan Reddy: దసరాకు కొమురవెళ్లి రైల్వే స్టేషన్ ప్రారంభం.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy: దసరాకు కొమురవెళ్లి రైల్వే స్టేషన్ ప్రారంభం.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక హంగులతో దేశవ్యాప్తంగా తీర్చిదిద్దిన 103 అమృత్ స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ 103 రైల్వేస్టేషన్లలో హైదరాబాద్‌లోని బేగంపేట్‌తో పాటు కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లతో పాటు ఏపీలోని సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌ ఉన్నాయి. అమృత్ స్టేషన్ల ప్రారంభోత్సవం సందర్భంగా బేగంపేట స్టేషన్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడారు. అమృత్ భారత్ పథకం కింద రూ 26.55 కోట్ల వ్యయంతో బేగంపేట స్టేషన్‌‌ను కేంద్రం అభివృద్ధి చేసిందన్నారు. రూ.25.41 కోట్లతో ఓరుగల్లు రైల్వే స్టేషన్ పునరుద్ధరణ…

Read More
కాంతార2 టీంలో వరుస మరణాలు.. విషాదంలో మూవీ యూనిట్

కాంతార2 టీంలో వరుస మరణాలు.. విషాదంలో మూవీ యూనిట్

ఆ తర్వాత కొన్ని రోజులకు ఇదే సినిమాలో నటిస్తోన్న రాకేష్ పూజారి గుండెపోటుతో కన్ను మూశాడు. ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తోన్న మరో జూనియర్ ఆర్టిస్ట్ తుది శ్వాస విడిచారు. ఇదే న్యూస్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. కేరళలోని త్రిసూర్ కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ విజు వికె జూన్ 11 అర్ధరాత్రి గుండె నొప్పితో కుప్పకూలాడు. ఇలా కొన్ని నెలల వ్యవధిలో కాంతార 2 సినిమాలో భాగమైన ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూయడం శాండల్…

Read More
Tollywood: రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్.. ఇప్పుడు బుల్లితెరపైకి రీఎంట్రీ.. రెమ్యునరేష్ తెలిస్తే ఫ్యూజుల్ అవుట్..

Tollywood: రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్.. ఇప్పుడు బుల్లితెరపైకి రీఎంట్రీ.. రెమ్యునరేష్ తెలిస్తే ఫ్యూజుల్ అవుట్..

ఒకప్పుడు ఆమె బుల్లితెర ప్రేక్షకులకు ఇష్టమైన నటి. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా టీవీ పరిశ్రమను ఒక్క పాత్రతోనే ఏలింది. అద్భుతమైన యాక్టింగ్, చూడచక్కని రూపంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఇప్పుడు అదే సీరియల్ తిరిగి వస్తుంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఆ సీరియల్ నటి తిరిగి ఇండస్ట్రీలోకి రాబోతుంది. ఇంతకీ ఆ సీరియల్ పేరెంటో తెలుసా.. ? అదే తులసి విరానీ. ఇప్పుడు కొత్త కథాంశంతో తిరిగి రాబోతుంది. అయితే ఇన్నాళ్లు రాజకీయాల్లో బిజీగా…

Read More
Telangana: కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. ఆ పథకాలకు మీరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు!

Telangana: కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. ఆ పథకాలకు మీరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు!

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలలో కొన్నింటిని ఇప్పటికే అమలుచేస్తోంది. అయితే వీటిలో కొన్నింటికి రేషన్‌కార్డు ప్రమాణికంగా లబ్ధిదారులను గుర్తిస్తోంది. ఇందులో ముఖ్యంగా గృహజ్యోతి, మహాలక్ష్మి ఫ్రీగ్యాస్ పథకాలు ఉన్నాయి. గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగించిన లబ్ధిదారులకు జీరో బిల్లు జారీ చేస్తూ ఉచిత విద్యుత్తును అందిస్తోంది. మహాలక్ష్మి పథకం కింద ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షనుదారులకు రూ.500ల సప్సీడీతో సిలిండర్‌ అందిస్తోంది. అయితే రేషన్…

Read More
Priya Bhavani Shankar: నిశీధిలో తళుక్కుమనే అందాల జాబిలి ఈ సుకుమారి.. చార్మింగ్ ప్రియా..

Priya Bhavani Shankar: నిశీధిలో తళుక్కుమనే అందాల జాబిలి ఈ సుకుమారి.. చార్మింగ్ ప్రియా..

31 డిసెంబర్ 1989న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది అందాల భామ ప్రియా భవాని శంకర్. అసలు పేరు సత్యప్రియా భవాని శంకర్. చెన్నైలోని SBOA మెట్రిక్యులేషన్ అండ్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో పాఠశాల విద్యను పుర్తి చేసింది. B.S. అబ్దుర్ రెహమాన్ క్రెసెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీలో బి.టెక్, ఎంబిఏ చదివింది. 2017లో తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం మేయాద మాన్‌లో కథానాయకిగా సినీ అరంగేట్రం చేసింది ఈ వయ్యారి. తొలి సినిమాతో…

Read More
7 నెలల్లో 25 మందిని పెళ్లాడిన మహిళ! అలా ఎందుకు చేసిందో తెలిస్తే గుండెలు జారిపోతాయ్‌..!

7 నెలల్లో 25 మందిని పెళ్లాడిన మహిళ! అలా ఎందుకు చేసిందో తెలిస్తే గుండెలు జారిపోతాయ్‌..!

ఓ మహిళ కేవలం 7 నెలల్లోనే ఏకంగా 25 మందిని పెళ్లి చేసుకుంది. వామ్మో అంత మందిని ఎందుకు చేసుకుంది అని మీకు డౌట్‌ రావొచ్చు. ఆ పెళ్లిళ్ల వెనుక పెద్ద స్కామ్‌ ఉంది. అదేంటో తెలిస్తే.. పెళ్లి కానివారికి పెళ్లి సంబంధం వచ్చిందంటేనే గుండెలు జారిపోతాయ్‌. ఇలాంటి సంఘటనల గురించి విన్నప్పుడే.. పెళ్లికి ముందు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలి అని పెద్దలు ఊరికే చెప్పలేదని. ఇంతకీ మ్యాటర్‌ ఏంటంటే.. వయసు…

Read More
ఏంట్రా ఇది.. 18 నిమిషాల్లో 14 కోట్లు సర్దేశారు.. అసలు ఏం జరిగిందంటే..?

ఏంట్రా ఇది.. 18 నిమిషాల్లో 14 కోట్లు సర్దేశారు.. అసలు ఏం జరిగిందంటే..?

ఈజీ మనీకోసం కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. బ్యాంకులు, బంగారం షాపులే టార్గెట్‌గా దోపిడీలకు పాల్పడుతున్నారు. అందినకాడికి దోచుకుంటూ పోలీసులకు సవాల్ విసరుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ చిన్న ఫైనాన్స్ బ్యాంకులో దోపిడికి పాల్పడి.. రూ.14 కోట్ల విలువైన బంగారంతో పాటు రూ.5లక్షల నగదు దోచుకెళ్లారు. ఇదంతా కేవలం 18 నిమిషాల్లోనే జరగడం గమనార్హం. జబల్‌పూర్ జిల్లాలో సోమవారం ఐదుగురు దొంగలు ఓ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌పై దాడి చేసి.. రూ.14 కోట్ల విలువైన…

Read More