మియాపూర్‌లో దారుణం.. 5వ అంతస్తుపై నుంచి దూకేసిన పదో తరగతి విద్యార్ధిని! ఆ తర్వాత

మియాపూర్‌లో దారుణం.. 5వ అంతస్తుపై నుంచి దూకేసిన పదో తరగతి విద్యార్ధిని! ఆ తర్వాత

హైదరాబాద్, జులై 24: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో విద్యార్ధిని అక్కడికక్కడే మృతి చెందింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ అపార్ట్మెంట్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన విద్యార్ధినిని మియాపూర్ లోని ప్రైవేట్ పాఠశాలలు పదవ తరగతి చదువుతున్న హన్సిక (14)గా గుర్తించారు. మియాపూర్ జనప్రియ అపార్ట్మెంట్స్ ఐదవ అంతస్తు పై నుండి దూకి విద్యార్థిని…

Read More
Telangana: గ్యారెంటీ వార్.. కాంగ్రెస్ టార్గెట్‌గా బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు.. కిషన్ రెడ్డి, హరీష్ రావు ఏమన్నారంటే..

Telangana: గ్యారెంటీ వార్.. కాంగ్రెస్ టార్గెట్‌గా బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు.. కిషన్ రెడ్డి, హరీష్ రావు ఏమన్నారంటే..

కాంగ్రెస్ గ్యారంటీ హామీలపై విపక్షాల విమర్శలు పీక్స్‌కి వెళ్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తరువాత గ్యారంటీల అమలే లక్ష్యంగా బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ దాడి తీవ్రం చేయడం ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ కూటమి దారుణ ఓటమి మూటగట్టుకుంది. ఈ పరాజయం కారణంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విపక్షాలకు టార్గెట్‌గా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ హామీలను ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్ ప్రస్తావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ…

Read More
West Indies : వెస్టిండీస్ ప్లేయర్లకు ఏమైంది.. పోటీ పడీ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు.. లిస్టులో కెప్టెన్ కూడా

West Indies : వెస్టిండీస్ ప్లేయర్లకు ఏమైంది.. పోటీ పడీ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు.. లిస్టులో కెప్టెన్ కూడా

West Indies : వెస్టిండీస్ క్రికెట్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఆండ్రీ రస్సెల్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగా, అంతకుముందే యువ వికెట్ కీపర్ నికోలస్ పూరన్ కూడా 29 ఏళ్ల వయసులోనే రిటైర్‌మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు ఈ ఇద్దరి తర్వాత, వెస్టిండీస్ నుంచి మరో ఐదుగురు కీలక ఆటగాళ్లు త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని తెలుస్తోంది. రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ఆటగాళ్లు వీరే!…

Read More
Oral Hygiene: రోజుకి 2 సార్లు దంతాలు తోముకుంటే నోరు శుభ్రం కాదు.. తప్పనిసరిగా ఈ ఐదు పనులు చేయాల్సిందే..

Oral Hygiene: రోజుకి 2 సార్లు దంతాలు తోముకుంటే నోరు శుభ్రం కాదు.. తప్పనిసరిగా ఈ ఐదు పనులు చేయాల్సిందే..

ఆరోగ్యకరమైన చిగుళ్ళు, బలమైన దంతాల కోసం నోటి పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం. చాలా మంది ఉదయం నిద్రలేచిన వెంటనే.. రాత్రి నిద్రపోయే ముందు పళ్ళు తోముకోవాలని వైద్యులు చెబుతున్నారు. అయితే ఉదయం మాత్రమే పళ్ళు తోముకునే వారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ చెడు అలవాటు నోటి సమస్యలను కలిగిస్తుంది. రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకునే వ్యక్తులు కొన్ని చిన్న విషయాలను కూడా గుర్తుంచుకోవాలి. నిజానికి ప్రతిరోజూ టూత్ బ్రష్ చేసినా దంతాలు, చిగుళ్ళకు…

Read More
Leopard: క్లాస్ రూమ్‌లో నిలబడి ఉన్న మేడమ్.. మెల్లగా స్కూల్‌లోకి ఎంట్రీ..

Leopard: క్లాస్ రూమ్‌లో నిలబడి ఉన్న మేడమ్.. మెల్లగా స్కూల్‌లోకి ఎంట్రీ..

మధ్యప్రదేశ్‌లోని అనుహ్య ఘటన ఒకటి ఎదురైంది. రేవాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలోకి చిరుతపులి చొరబడింది. ఏకంగా తరగతి గదిలోకి ప్రవేశించడంతో తీవ్ర కలకలం రేగింది. దీనిని చూసిన ఒక ఉపాధ్యాయుడు షాక్‌కు గురయ్యాడు. చిరుతపులి నిశ్శబ్దంగా పాఠశాలలోకి ప్రవేశించినప్పుడు ఉపాధ్యాయురాలు తెర వెనుక నిలబడి చూస్తూ ఉండిపోయింది. చిరుతను చూసి శబ్దం చేయకుండా, భయపడటానికి బదులుగా, టీచర్ తెలివిగా వ్యవహరించింది. చిరుతపులి దృష్టి మరల్చి, వీలైనంత త్వరగా దాన్ని మరో వైపు తిరిగి వెళ్లిపోయేలా చేసింది. చిరుతపులి…

Read More
Moon Rahu Conjunction: కుంభ రాశిలో రాహు, చంద్రుడి కలయిక.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే..

Moon Rahu Conjunction: కుంభ రాశిలో రాహు, చంద్రుడి కలయిక.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే..

జ్యోతిషశాస్త్రంలో చంద్రుడిని మనస్సు, భావోద్వేగాలకు చిహ్నంగా పరిగణిస్తారు. అయితే రాహువు ఆశయం, ఆకస్మిక మార్పులకు కారకుడు. ఈ రోజు ఉదయం 7:05 గంటలకు చంద్రుడు కుంభ రాశిలోకి ప్రవేశించాడు. అక్కడ ఇప్పటికే ఉన్న నీడ గ్రహం రాహువుతో సంయోగం ఏర్పడింది. ఈ గ్రహాల కలయిక వల్ల, కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల జీవితంలో మంచి రోజులు వస్తాయి. ఈ వ్యక్తులకు అదృష్టం తలపు తడుతుంది. దీనితో పాటు వీరు ప్రతి రంగంలోనూ ప్రయోజనాలను పొందుతారు. ఈ కలయిక…

Read More
Health Tips: ఆహారం తినే ముందు ఒక్క పని చేయండి.. బరువు తగ్గడంలో చాలా ఉపయోగం!

Health Tips: ఆహారం తినే ముందు ఒక్క పని చేయండి.. బరువు తగ్గడంలో చాలా ఉపయోగం!

శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచడంలో నీరు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేయడం, శరీరం నుండి విషాన్ని తొలగించడం లేదా రక్త ప్రసరణను నిర్వహించడం వంటి వాటికి నీరు అవసరం. కానీ బరువు తగ్గడం విషయానికి వస్తే సరైన సమయంలో, సరైన మార్గంలో నీరు తాగడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. తినడానికి ముందు నీరు తాగే అలవాటు బరువు తగ్గడంలో సహాయపడుతుందని చాలా మంది ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణులు నమ్ముతారు. ఈ అలవాటు…

Read More
India Covid-19: కరోనాతో ముగ్గురు మృతి.. తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయంటే..

India Covid-19: కరోనాతో ముగ్గురు మృతి.. తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయంటే..

భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. పదులు, వందలుగా ఉన్న కేసులు.. ఇప్పుడు వేలకువేలుగా పెరిగిపోవడం భయాందోళన కలిగిస్తోంది.. గురువారం కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో (గురువారం ఉదయం) దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,154కి పెరిగిందని ఆరోగ్య – కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 33 కేసులు నమోదయ్యాయి. 983 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గురువారం కొత్తగా 3 కోవిడ్ సంబంధిత మరణాలు…

Read More
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కట్ చేస్తే ఇండస్ట్రీని షేక్ చేస్తున్న బ్యూటీ.. ఒకొక్క సినిమాకు రూ.20కోట్లు

10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కట్ చేస్తే ఇండస్ట్రీని షేక్ చేస్తున్న బ్యూటీ.. ఒకొక్క సినిమాకు రూ.20కోట్లు

చాలా మంది ముద్దుగుమ్మలు చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయ్యారు. అలాగే కొంతమంది ముద్దగుమ్మలు పెద్దగా చదువుకోకపోయినా సెలబ్రేటీలుగా మారి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అలంటి వారిలో ఈ అమ్మడు ఒకరు. ఈ ముద్దుగుమ్మ 10 th క్లాస్ కూడా పాస్ కాలేదు… కానీ రెమ్యునరేషన్ మాత్రం రూ.25 కోట్లు.. ఆస్తులు రూ.200 కోట్ల పైనే..ఇంతకూ ఆ వయ్యారి భామ ఎవరో తెలుసా..? ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి రాణించింది ఆ వయ్యారి. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ…

Read More
ఉపాధ్యాయుడిగా మారిన ఎమ్మెల్యే.. ఏకంగా పిల్లలను ఒళ్లు కూర్చొబెట్టుకుని అక్షరాభ్యాసం

ఉపాధ్యాయుడిగా మారిన ఎమ్మెల్యే.. ఏకంగా పిల్లలను ఒళ్లు కూర్చొబెట్టుకుని అక్షరాభ్యాసం

సాధారణంగా పల్లెల్లో బడి ఈడు పిల్లలను చేర్పించేందుకు ప్రభుత్వ టీచర్లు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తుంటారు. కానీ ఈసారి బడిబాట కార్యక్రమంలో అతిథిగా ప్రజాప్రతినిధి పాల్గొన్నారు. ఆయన రాకతో చిన్నారులంతా బడిబాట పట్టారు. ఆయన ఉపాధ్యాయుడిగా మారి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. టీచర్ గా మారిన ఎమ్మెల్యే ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..! యాదాద్రి భువనగిరి జిల్లాలోని మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు లేక పాఠశాలలు మూత పడ్డాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా యావాపూర్‌, మహదేవ్‌పూర్‌,…

Read More