భారత మార్కెట్‌లోకి Oppo నుంచి అదిరిపోయే ఫోన్‌! ధర, ఫీచర్లు సూపరో సూపరు..

భారత మార్కెట్‌లోకి Oppo నుంచి అదిరిపోయే ఫోన్‌! ధర, ఫీచర్లు సూపరో సూపరు..

Oppo K13 Turbo సిరీస్ నేడు (ఆగస్టు 11) భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ లైనప్‌లో రెండు మోడళ్లు ఉన్నాయి ఒకటి Oppo K13 Turbo, ఇంకొటి Oppo K13 Turbo Pro. ఈ రెండు మోడళ్లలోనూ ప్రత్యేకత ఏంటంటే.. ఫోన్‌ హీట్‌ అవ్వకుండా యాక్టివ్ కూలింగ్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్‌ భారత మార్కెట్‌లోకి రిలీజ్‌ కానుంది. మరి దాని ధర, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. భారతదేశంలో…

Read More
Viral Video: అందాలను చూస్తూ ఆదమరిస్తే అట్లుంటది యవ్వారం… కొద్దిగయితే బిర్యానిని నాకి పడేస్తుండెగా..!

Viral Video: అందాలను చూస్తూ ఆదమరిస్తే అట్లుంటది యవ్వారం… కొద్దిగయితే బిర్యానిని నాకి పడేస్తుండెగా..!

సోషల్‌ మీడియాను ఎక్కువగా ఫాలో అయ్యేవారికి ‘ది ఆస్సీ భాయ్’ గురించి పరిచయం చేయనక్కరలేదు. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో తనను తాను ‘ది ఆస్సీ భాయ్’ అని పిలుచుకునే ఆస్ట్రేలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌. సొంత దేశం ఆస్ట్రేలియాలో కంటే భారత్‌లోనే మనోడు ఎక్కువ ఫేమస్‌. తాజాగా అతను పోస్టు చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఆకలితో ఉన్న స్థానికుడి నుండి ఊహించని షాక్‌కు గురయిన హాస్యాస్పద సంఘటన ఇది. అయితే ఆ స్థానికుడు వ్యక్తయితే కాదు…

Read More
నీటిని మరిగిస్తే బ్యాక్టీరియా చనిపోతుందా..? ఇది తెలుసుకుంటే మీకే మంచిది..

నీటిని మరిగిస్తే బ్యాక్టీరియా చనిపోతుందా..? ఇది తెలుసుకుంటే మీకే మంచిది..

నీరు మన జీవితానికి చాలా అవసరం.. కానీ కొన్నిసార్లు అందులో హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులు ఉండవచ్చు. ఈ సూక్ష్మక్రిములు మురికి నీరు, పైపులైన్ లీకేజీ లేదా అపరిశుభ్రమైన నిల్వ కారణంగా వృద్ధి చెందుతాయి. బ్యాక్టీరియా కలిగిన నీటిని తాగడం వల్ల విరేచనాలు, టైఫాయిడ్, కలరా, ఫుడ్ పాయిజనింగ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాంటి నీటిని ఎక్కువసేపు తాగడం వల్ల శరీర రోగనిరోధక శక్తి బలహీనపడి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీని ప్రభావం పిల్లలు,…

Read More
వేడి వేడిగా ఉన్న ఆహారం తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు!

వేడి వేడిగా ఉన్న ఆహారం తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు!

అదే విధంగా కొన్ని సార్లు వేడి వేడి ఆహారం లేదా టీ, కాఫీ వంటి డ్రింక్స్ తాగుతున్నప్పుడు నాలుక లేదా కడుపులో వేడిగా, కాలి నట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో మరోసారి అస్సలే వేడి ఫుడ్ తీసుకోకూడదంట. దీని వలన కడుపులో మంట కణజాలంలో మార్పులు సంభవించి, క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉన్నదంట. Source link

Read More
Tollywood: ఆపరేషన్ సింధూర్‌కు సపోర్టుగా.. ఇండియన్ ఆర్మీకి ప్రముఖ నటుడి భారీ విరాళం.. ఏకంగా 100 శాతం..

Tollywood: ఆపరేషన్ సింధూర్‌కు సపోర్టుగా.. ఇండియన్ ఆర్మీకి ప్రముఖ నటుడి భారీ విరాళం.. ఏకంగా 100 శాతం..

ప్రముఖ బాలీవుడ్ నటుడు భువన్ బామ్ గొప్ప మనసును చాటుకున్నాడు. దేశభక్తికి చిహ్నంగా తన తాజా బ్రాండ్ ప్రమోషన్లపై వచ్చిన మొత్తం (100 శాతం) డబ్బును ఎన్టీఆర్ఎఫ్ (జాతీయర రక్షణ నిధి)కి విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించాడు. పాకిస్తాన్ పై భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నటుడు తెలిపారు. ప్రస్తుతం భువన్ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ నటుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భువన్…

Read More
Nagarjuna: అఖిల్ పెళ్లికి సీఎం చంద్రబాబును ఆహ్వానించిన నాగార్జున.. ఫోటోస్ వైరల్..

Nagarjuna: అఖిల్ పెళ్లికి సీఎం చంద్రబాబును ఆహ్వానించిన నాగార్జున.. ఫోటోస్ వైరల్..

అక్కినేని నాగార్జున ఇప్పుడు కుబేర సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాలో కోలీవుడ్ హీరో ధనుష్, రష్మిక మందన్నా నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. మరోవైపు అక్కినేని వారి ఇంట పెళ్లి బజాలు మోగనున్నాయి. త్వరలోనే నాగార్జున చిన్న కొడుకు అఖిల్ వివాహం జరగనుంది. ఈ క్రమంలోనే సినీ నటుడు నాగార్జున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. ఉండవల్లిలోని సీఎం…

Read More
WhatsApp: ఇప్పుడు వాట్సాప్‌ మిమ్మల్ని మరచిపోనివ్వదు.. సరి కొత్త ఫీచర్‌!

WhatsApp: ఇప్పుడు వాట్సాప్‌ మిమ్మల్ని మరచిపోనివ్వదు.. సరి కొత్త ఫీచర్‌!

ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో విడుదల: వాట్సాప్ కొత్త ఫీచర్లు, అప్‌డేట్‌లపై నిఘా ఉంచే పోర్టల్ Wabitinfo నివేదిక ప్రకారం, బీటా టెస్టర్‌ల కోసం రిప్లై రిమైండర్ ఫీచర్ విడుదల చేసింది. ఇది వాట్సాప్‌ Android బీటా వెర్షన్ 2.24.0.25.29 లో విడుదలైంది. ఈ సంస్కరణలో వ్యక్తులు సందేశాలు లేదా స్థితి అప్‌డేట్‌లను మరచిపోయినట్లయితే నోటిఫికేషన్ హెచ్చరికలను పొందుతారు. Source link

Read More
KL Rahul : నువ్వు నాతో మాట్లాడొద్దు..  కేఎల్ రాహుల్ – అంపైర్ మధ్య మాటల యుద్ధం

KL Rahul : నువ్వు నాతో మాట్లాడొద్దు.. కేఎల్ రాహుల్ – అంపైర్ మధ్య మాటల యుద్ధం

KL Rahul : ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఆఖరి టెస్ట్ మ్యాచ్‌లో మైదానంపై వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అసలు మూడో టెస్టు మ్యాచ్ నుంచి ఇరు జట్ల మధ్య ఎప్పుడూ ఏదో ఒక చిన్నపాటి వాగ్వాదం జరుగుతూనే ఉంటుంది. అదే విధంగా ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ లో, ఒక చిన్న ఘటన ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య పెద్ద వాదనకు దారితీసింది. భారత వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, అంపైర్…

Read More
Flipkart Freedom Sale: ఫ్రీడమ్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్స్‌.. ఆ ఫోన్‌లు మరీ ఇంత తక్కువకా!

Flipkart Freedom Sale: ఫ్రీడమ్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్స్‌.. ఆ ఫోన్‌లు మరీ ఇంత తక్కువకా!

మీ పాత ఫోన్ తో విసిగిపోయారా.. దానికి గుడ్‌బై చెప్పి కొత్త ఫోన్‌ను కొనాలనుకుంటున్నారా.. అయితే ఇదే మీకు మంచి అవకాశం. ఎందుకు కంటే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ వచ్చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్‌ 1 నుండి 8 వరకు ఫ్రీడమ్ సేల్ జరుగుతోంది. ఈ సేల్‌ ప్రత్యేకత ఏమిటంటే, మీరు ఫ్రీడమ్ సేల్‌లో తాజా ఐఫోన్‌లు, శామ్‌సంగ్ గెలాక్సీ మోడల్‌లు, ఇతర ప్రీమియం ఫోన్‌లను అద్భుతమైన ధరలకు పొందవచ్చు. ఐఫోన్ 16 ఫ్రీడమ్…

Read More
PM Kisan: పీఎం కిసాన్‌ 20వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా…? ఇలా చెక్‌ చేసుకోండి!

PM Kisan: పీఎం కిసాన్‌ 20వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా…? ఇలా చెక్‌ చేసుకోండి!

దేశంలోని రైతులకు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది. దేశంలోని కోట్లాది మంది రైతులు, ముఖ్యంగా తక్కువ ఆదాయంతో వ్యవసాయం చేస్తున్న రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రభుత్వం రైతులకు ప్రతి సంవత్సరం రూ.6000 సహాయం అందిస్తుంది. ఇది రూ.2000 చొప్పున మూడు విడతలుగా లభిస్తుంది. ఇప్పటివరకు 19 విడతలు విడుదలయ్యాయి. ఇప్పుడు రైతులు 20వ విడత కోసం…

Read More