పరగడుపున పుచ్చకాయ తింటే ఇన్ని లాభాలా.. తెలిస్తే బుర్రపాడు

పరగడుపున పుచ్చకాయ తింటే ఇన్ని లాభాలా.. తెలిస్తే బుర్రపాడు

వీటిలో ఉండే క్షార గుణాలు మన శరీరంలోని ఆమ్లత్వాన్ని తగ్గించి పీహెచ్ స్థాయిని సమతుల్యం చేయడం వల్ల మన సమస్యలు దూరమవుతాయట. అంతే కాకుండా ఈ పండులో ఉండే సిట్రులిన్ అనే పదార్థం రక్తనాళాలు సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుందట. తద్వారా మన శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల.. దీన్ని పరిగడుపున తీసుకుంటే మన శరీరం దానిలోని యాంటీ ఆక్సిడెంట్లను గ్రహించి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి…

Read More
Nithya sree: చీరలట్టులో కవ్వించినా నిత్య శ్రీ.. ఏ మాయ చేశావే  అంటున్న నెటిజన్స్

Nithya sree: చీరలట్టులో కవ్వించినా నిత్య శ్రీ.. ఏ మాయ చేశావే అంటున్న నెటిజన్స్

కంచరపాలెం సినిమాలో చూపించిన సంఘటనల్లో ఒక్కటైనా మన జీవితంలోనూ ఎదురై ఉంటుంది. ఇక కంచరపాలెం సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అలాగే ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లు గుర్తున్నారా..? చక్కటి నటనతో ఆకట్టుకున్నారు అందరూ. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నది కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. తన క్యూట్ క్యూట్ నటనతో ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంది ఆ చిన్నది. పై ఫోటోలకనిపిస్తున్న చిన్నారి పేరు నిత్యా శ్రీ.. కంచెరపాలెం సినిమాతో…

Read More
Telangana: గొర్రెల పంపిణీ కేసులో దూకుడు పెంచిన ఈడీ.. సోదాల్లో వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

Telangana: గొర్రెల పంపిణీ కేసులో దూకుడు పెంచిన ఈడీ.. సోదాల్లో వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

గొర్రెల పంపిణీ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసి రంగంలోకి దిగింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ 10 చోట్ల సోదాలు నిర్వహించింది ఈడీ. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, జూబ్లీహిల్స్, అత్తాపూర్‌తో పాటు పలు చోట్ల సోదాలు చేసింది. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, కాంట్రాక్టర్ ఖాజా మొయినొద్దీన్, మాజీ ఓఎస్డీ కల్యాణ్‌ ఇంట్లో ఈడీ సోదాలు జరిపింది. లోలోన కంపెనీ రిజిస్టర్డ్ కార్యాలయాల్లో కూడా ఈడీ…

Read More
Telangana: చెడ్డీ గ్యాంగ్ కాదు.. వీళ్లు అంతకుమించి.! ఏం దొంగతనం చేశారో తెలిస్తే స్టన్

Telangana: చెడ్డీ గ్యాంగ్ కాదు.. వీళ్లు అంతకుమించి.! ఏం దొంగతనం చేశారో తెలిస్తే స్టన్

నాటు కోళ్లపై దొంగలు కన్ను పడింది. మార్కెట్లో నాటు కోళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో.. వీటి ధర రోజురోజుకు పెరుగుతుంది. ఇదే అదునుగా భావించిన కొందరు కేటుగాళ్లు నాటు కోళ్ల ఫాములపై దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొంగలించిన నాటుకోళ్లను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని అనంతారం గ్రామ సమీపంలో నారా అన్వేశ్‌కు చెందిన కోళ్ల షెడ్‌లో దొంగలు పడి సుమారు 70 వేలు విలువచేసే కోళ్లను ఎత్తుకెళ్లారు. అదేవిధంగా మండల కేంద్రంలోని…

Read More
జమ్మూ కాశ్మీర్‌కు చారిత్రాత్మక రోజు.. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

జమ్మూ కాశ్మీర్‌కు చారిత్రాత్మక రోజు.. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (జూన్ 6) తొలిసారి జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన చీనాబ్, భారతదేశంలో మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైలు వంతెన అంజిని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. దీనితో పాటు, కాట్రాలో రూ.46,000 కోట్లకు పైగా వ్యయంతో తలపెట్టిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించి, వాటిని జాతికి అంకితం చేస్తారు ప్రధాని మోదీ. జమ్ముకశ్మీర్‌ను భారతదేశ రైల్వే నెట్‌వర్క్‌తో…

Read More
Baba Ramdev: వర్షాకాలంలో వ్యాధుల భయమా.. బాబా రాందేవ్ చెప్పిన పవర్ ఫుల్ సీక్రెట్స్ మీకోసం

Baba Ramdev: వర్షాకాలంలో వ్యాధుల భయమా.. బాబా రాందేవ్ చెప్పిన పవర్ ఫుల్ సీక్రెట్స్ మీకోసం

వర్షాకాలం వచ్చిందంటే చాలు, దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులు సాధారణం. ఈ సీజన్‌లో బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి యోగా గురువు బాబా రామ్‌దేవ్ కొన్ని ఆయుర్వేద చిట్కాలను పంచుకున్నారు. ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఈ వ్యాధులను నివారించేందుకు పాటించాల్సిన నియమాలను వివరించారు. దగ్గు, జలుబుకు లికోరైస్ నీరు బాబా రామ్‌దేవ్ ప్రకారం.. వర్షాకాలంలో దగ్గు, జలుబుతో బాధపడుతుంటే లికోరైస్ నీటిని…

Read More
Arjun Tendulkar: నిశ్చితార్థం చేసుకున్న సచిన్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్.. అసలు ఎవరు ఈ సానియా చందోక్‌!

Arjun Tendulkar: నిశ్చితార్థం చేసుకున్న సచిన్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్.. అసలు ఎవరు ఈ సానియా చందోక్‌!

లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. అర్జున్ బుధవారం (ఆగస్టు 13) ముంబైకు చెందిన బడా వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అర్జున్, సానియా ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. రెండు కుటుంబాల సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో అర్జున్, సానియా చందోక్‌ ఉంగరాలు మార్చుకున్నారు. అయితే ఈ వేడుక గురించి టెండూల్కర్ కుటుంబం…

Read More
అందంగా లేదని అప్పుడు అవమానించారు.. కట్ చేస్తే ఇప్పుడు అదే బ్రాండ్‌కు అంబాసిడర్‏గా

అందంగా లేదని అప్పుడు అవమానించారు.. కట్ చేస్తే ఇప్పుడు అదే బ్రాండ్‌కు అంబాసిడర్‏గా

చాలా మంది హీరోయిన్స్.. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని ఇప్పుడు హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. చాలా మంది సైడ్ డ్యాన్సర్లు గా.. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసి ఆతర్వాత హీరోయిన్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఎన్నో అవమానాలు ఎదుర్కొని హీరోయిన్స్ గా సక్సెస్ అయ్యారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఒకప్పుడు అందంగా లేవు అంటూ అవమానించారు. ఆమె ఇప్పుడు టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోయిన్…..

Read More
Vrindavan: ఈ ఆలయం నుంచి వైకుంఠ ద్వారం.. ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శనం.. ఎక్కడంటే..

Vrindavan: ఈ ఆలయం నుంచి వైకుంఠ ద్వారం.. ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శనం.. ఎక్కడంటే..

మనిషి మోక్షాన్ని కోరుతూ వైకుంఠాన్ని చేరుకోవడానికి ప్రజలు జీవితాంతం అనేక ఉపవాసాలు పాటిస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు. అయితే శ్రీ మహా విష్ణువు నివాసం వైకుంఠం నివాసానికి ఎలా వెళ్ళాలనేది ఎవరికీ తెలియదు. అయితే భూమిపై ఒక ఆలయం నుంచి వైకుంఠానికి వెళ్లేందుకు ఒక ద్వారం ఉందని నమ్ముతారు. శ్రీ కృష్ణుడి నడయాడిన బృందావనంలో అనేక ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని ఇక్కడి ప్రతి వీధిలోనూ గడిపాడు. మధుర-బృందావన్ దేవాలయాలలో శ్రీకృష్ణుని గురించి అనేక ఆసక్తికరమైన…

Read More
Watch Video: అమ్మకు మరువలేని గిఫ్ట్‌.. గుండెపై తల్లి రూపాన్ని శాశ్వతంగా చెక్కుకున్న కొడుకు!

Watch Video: అమ్మకు మరువలేని గిఫ్ట్‌.. గుండెపై తల్లి రూపాన్ని శాశ్వతంగా చెక్కుకున్న కొడుకు!

అశ్వారావుపేట, సెప్టెంబర్ 29: నవ మాసాలు మోసి కానీ పెంచిన తల్లి బర్త్డే సందర్భంగా ఓ కొడుకు అదిరిపోయే గిఫ్ట్ ను చూపించటంతో తల్లి భావోద్వేగానికి లోనై ఆ కొడుకుని గుండెలకు హద్దుకుంది. వివరాల్లోకి వెళితే అశ్వారావుపేట పట్టణంలోని కోత మిషన్ బజార్ కి చెందిన సింగులూరు నాగరాజు తన తల్లి వెంకటలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ గిఫ్ట్ను ఇవ్వాలనుకున్నాడు. తన తల్లి రూపాన్ని గుండెలపై పచ్చబొట్టును వేయించుకొని వచ్చి తన తల్లికి చూపించాడు….

Read More