IPL 2025: ముంబై, ఢిల్లీ జట్లలో ప్లే ఆఫ్ చేరేది ఎవరు.. రేపటితో తేలనున్న లెక్క..

IPL 2025: ముంబై, ఢిల్లీ జట్లలో ప్లే ఆఫ్ చేరేది ఎవరు.. రేపటితో తేలనున్న లెక్క..


కానీ, ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మే 21న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడతాయి. ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం. అంటే ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిస్తే, వారు నేరుగా ప్లేఆఫ్‌లోకి ప్రవేశిస్తారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *