Independence Day Celebrations 2025 Live: కాసేపట్లో ఎర్రకోట వద్ద జాతీయ జెండా ఆవిష్కరించనున్న ప్రధాని

Independence Day Celebrations 2025 Live: కాసేపట్లో ఎర్రకోట వద్ద జాతీయ జెండా ఆవిష్కరించనున్న ప్రధాని


యావత్ భారతం 79వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటోంది. కాసేపట్లో ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ జెండా ఎగురవేయనున్నారు. నవభారత్‌ ఇతివృత్తంతో 79వ స్వాతంత్య్ర వేడుకలను కేంద్రం నిర్వహిస్తోంది. మోదీ 12వ సారి ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్నారు. ఆ తర్వాత జాతినుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఈ
వేడుకల్లో 25 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్‌ ప్రకటించారు. 15 వేల మంది బలగాలతో భారీ భద్రతా ఏర్పాటు చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *