anilteegala27@gmail.com

2000 Currency Note: రూ.2000 నోట్లకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక అప్‌డేట్‌..!

2000 Currency Note: రూ.2000 నోట్లకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక అప్‌డేట్‌..!

దేశంలో రూ. 2000 నోట్లను నిషేధించి ఒకటిన్నర సంవత్సరాలకు పైగా గడిచినా, ప్రజల్లో ఇప్పటికీ రూ. 7000 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఈ కరెన్సీ నోట్లు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తెలిపింది. అక్టోబర్ మొదటి రోజున ఈ కరెన్సీ నోట్లపై పెద్ద అప్‌డేట్ ఇచ్చింది. చెలామణి నుండి తీసివేసినప్పటి నుండి మొత్తం 2000 రూపాయల నోట్లలో 98 శాతం తిరిగి వచ్చినట్లు తెలిపింది. 2% నోట్లు ఇంకా మార్కెట్లోనే.. అక్టోబర్ 1,…

Read More
Rajinikanth: సూపర్ స్టార్ ఆరోగ్యం పై ప్రధాని ఆరా.. రజినీకాంత్ సతీమణికి మోడీ ఫోన్

Rajinikanth: సూపర్ స్టార్ ఆరోగ్యం పై ప్రధాని ఆరా.. రజినీకాంత్ సతీమణికి మోడీ ఫోన్

సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్యంతో హాస్పటల్ లో చేరారు. అనారోగ్య కారణాలతో ఆయన ఆసుపత్రిలో చేరారనే వార్త తెలియగానే ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి  దేశ  సోషల్ మీడియా, టీవీ ఛానళ్లలో వచ్చిన వార్తలు చూసి అభిమానులు ఆందోళన పడుతున్నారు. కాగా రజనీకాంత్‌ చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రిలో చేరారు. రక్తనాళాల వాపు వచ్చిందని, దాన్ని సరిచేయడానికి స్టెంట్‌ వేశామని, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే రజనీ తీవ్ర…

Read More
Phone Tips: మీ స్మార్ట్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ కావడం లేదా? ఈ పొరపాట్లు కావచ్చు.. తెలుసుకోండి!

Phone Tips: మీ స్మార్ట్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ కావడం లేదా? ఈ పొరపాట్లు కావచ్చు.. తెలుసుకోండి!

కొన్నిసార్లు ఛార్జింగ్ పోర్ట్ దుమ్ము లేదా ధూళితో మూసుకుపోతుంది. ఇది జరిగితే, ప్లాస్టిక్ టూత్‌పిక్ లేదా కంప్రెస్డ్ ఎయిర్ వంటి మృదువైన వస్తువుతో జాగ్రత్తగా శుభ్రం చేయండి. ఇది కాకుండా మీరు ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం ద్వారా కూడా తనిఖీ చేయవచ్చు. చివరగా, ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఫోన్ ఛార్జ్ కాకపోతే, మీ ఫోన్ బ్రాండ్ సర్వీస్‌ సెంటర్‌కు తీసుకెళ్లండి. Source link

Read More
England Cricket Board: ఐపీఎల్ ఆ మజాకా?  ఏ దేశమైన రూల్స్ మార్చుకోవాలి..!

England Cricket Board: ఐపీఎల్ ఆ మజాకా? ఏ దేశమైన రూల్స్ మార్చుకోవాలి..!

ఈసీబీ ( ఇంగ్లాంగ్ క్రికెట్ బోర్డు) ఇంటర్నేషనల్‌లో జరిగే లీగ్‌లకు తమ టీమ్ ప్లేయర్లను ఆడకుండా పరిమితులు పెట్టబోతున్నట్ల వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ ప్లేయర్‌లు తమ లీగ్ మ్యాచ్‌ల కోసం డొమెస్టిక్ క్రికెట్‌ను నిర్లక్ష్యం చేస్తారని ఈసీబీ ఆందోళన చెందుతుంది. అందుకే సమ్మర్‌లో జరిగే డామాస్టిక్ క్రికెట్‌ కోసం ప్రపంచవాప్తంగా జరుగున్న లీగ్ మ్యాచ్‌ల్లో పాల్గొనడానికి అనుమతి ఇవ్వవద్దనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. వచ్చే సంవత్సరం పలు దేశాలతో దొమెస్టక్ మ్యాచ్‌లు ఆడనుంది. ఆ మ్యాచ్‌లో గెలవడం…

Read More
Dera Baba: డేరాబాబా మళ్లీ విడుదల.. హర్యానా ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎవరికి లాభం?

Dera Baba: డేరాబాబా మళ్లీ విడుదల.. హర్యానా ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎవరికి లాభం?

హర్యానా… మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం, మొఘలుల పాలనకు నాంది, ముగింపు పలికిన పానిపట్టు యుద్ధాలు జరిగిన నేల. పురాణేతిహాసాలు, చరిత్ర పేజీల్లోనే కాదు, వర్తమానంలో కుస్తీ పట్టుతో మట్టికరిపించే మల్లయోధులను దేశానికి అందిస్తున్న ప్రాంతం. ఇప్పుడు అక్కడ ఎన్నికల యుద్ధం జరుగుతోంది. జాతీయ పార్టీలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (BJP), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), బహుజన్ సమాజ్ పార్టీ (BSP)తో పాటు ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (INLD), జన్‌నాయక్ జనతా పార్టీ (JJP), ఆజాద్…

Read More
Triptii Dimri: వివాదంలో యానిమల్ బ్యూటీ.. త్రిప్తి దిమ్రీ పై మహిళల వ్యాపారవేత్తలు ఆగ్రహం

Triptii Dimri: వివాదంలో యానిమల్ బ్యూటీ.. త్రిప్తి దిమ్రీ పై మహిళల వ్యాపారవేత్తలు ఆగ్రహం

ఒకే ఒక్క సినిమాతో చాలా మంది హీరోయిన్స్ పాపులర్ అవుతూ ఉంటారు. అలా పాపులర్ అయిన వారిలో యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ ఒకరు. రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’లో త్రిప్తి దిమ్రీ నటించింది. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో త్రిప్తి దిమ్రీ తక్కువ సేపే కనిపించింది. కానీ తన అందంతో కుర్రకారును ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ….

Read More
Team India: జస్ట్ 36 బంతులు.. ఆల్ టైమ్ రికార్డ్ మిస్ చేసుకున్న రోహిత్ సేన.. అంత స్పెషల్ ఏంటో తెలుసా?

Team India: జస్ట్ 36 బంతులు.. ఆల్ టైమ్ రికార్డ్ మిస్ చేసుకున్న రోహిత్ సేన.. అంత స్పెషల్ ఏంటో తెలుసా?

India vs Bangladesh 2nd Test: కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ మైదానంలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. డ్రాగా ముగుస్తుందనుకున్న మ్యాచ్‌లో టీమిండియా తుఫాన్ బ్యాటింగ్‌ను ప్రదర్శించి విజయం సాధించింది. ఈ తుఫాన్ బ్యాటింగ్‌తో భారత జట్టు ఎన్నో రికార్డులను లిఖించినా.. ఒక్క ఆల్ టైమ్ రికార్డు మాత్రం మిస్ చేసుకుంది. ఇక్కడ విశేషమేమిటంటే అది కూడా కేవలం 36 బంతుల్లోనే కావడం గమనార్హం. అంటే, టెస్టు క్రికెట్…

Read More
Veena Srivani: ‘వారిది ఓవర్ యాక్షన్’ తిరుపతి లడ్డూ వివాదంపై వేణుస్వామి భార్య కామెంట్స్.!

Veena Srivani: ‘వారిది ఓవర్ యాక్షన్’ తిరుపతి లడ్డూ వివాదంపై వేణుస్వామి భార్య కామెంట్స్.!

తిరుమల లడ్డూ అంశంపై అందరూ తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి భార్య వీణా శ్రీవాణి కూడా తిరుమల లడ్డూ వివాదంపై స్పందించింది. తన అభిప్రాయాలను ఒక వీడియో రూపంలో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారంటూ వీడియో మొదలెట్టిన శ్రీవాణి.. లడ్డూ కల్తీ కారణంగా ప్రజల, భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయన్నారు. రాజకీయ నాయకుల సంగతి…

Read More
Horoscope Today: వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూలత.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూలత.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగులకు పని భారం, బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. వృత్తి జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులుంటాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆదాయంతో సమానంగా ఖర్చులుంటాయి. చేపట్టిన పనులు, వ్యాపారాల్లో తిప్పట, శ్రమ ఉంటాయి. కుటుంబంలో ఒక దైవ కార్యం తలపెడతారు. పిల్లలు కొద్ది శ్రమతో ఘన విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర…

Read More
Kishan Reddy: తెలంగాణకు రూ. 416.8 కోట్ల సాయం.. ప్రధాని మోదీ, అమిత్ షా‌కు కృతజ్ఞతలు తెలిపిన కిషన్ రెడ్డి

Kishan Reddy: తెలంగాణకు రూ. 416.8 కోట్ల సాయం.. ప్రధాని మోదీ, అమిత్ షా‌కు కృతజ్ఞతలు తెలిపిన కిషన్ రెడ్డి

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ముంచెత్తిన వదరల కారణంగా లక్షలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. తినడానికి తిండిలేక, నిలువ నీడ లేక బాధితులు అల్లాడిపోయారు. ఈ నేపథ్యంలో ఇబ్బందులు పడ్డ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వరద సాయం విడుదల చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు వరద సాయం అందించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతోపాటు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి. మొత్తం 14 రాష్ట్రాలకు…

Read More