anilteegala27@gmail.com

UN Chief: మళ్లీ అగ్గిరాజేసిన ఇరాన్‌.. ఖండించలేదనీ ఐక్యరాజ్య సమితి చీఫ్‌పై ఇజ్రాయెల్‌ నిషేధం!

UN Chief: మళ్లీ అగ్గిరాజేసిన ఇరాన్‌.. ఖండించలేదనీ ఐక్యరాజ్య సమితి చీఫ్‌పై ఇజ్రాయెల్‌ నిషేధం!

ఇజ్రాయెల్, అక్టోబర్ 2: హెజ్‌బొల్లా, హమాస్‌ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణుల వర్షం కురిపించింది. ప్రతీకారంతో రగిలిపోయిన ఇరాన్‌ మంగళవారం రాత్రి ఒక్కసారిగా 180 క్షిపణులతో విరుచుకుపడింది. అయితే వీటిల్లో చాలా మటుకు ఇజ్రాయెల్‌ యారో ఎయిర్‌ డిఫెన్స్‌ రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. ఇది సైన్స్‌ ఫిక్షన్‌ మువీ కాదు.. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో నెలకొన్న పరిస్థితి అని ఇజ్రాయెల్‌ ఎక్స్‌ ఖాతాలో ఇరాన్‌ క్షిపణుల దాడులకు సంబంధించిన వీడియోను షేర్‌ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో…

Read More
Samantha: సమంత పేరును ఇంత భయంకరంగా వాడుకుంటారా..? సింగర్ చిన్మయి ట్వీట్..

Samantha: సమంత పేరును ఇంత భయంకరంగా వాడుకుంటారా..? సింగర్ చిన్మయి ట్వీట్..

అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంత విడాకులు తీసుకుని మూడేళ్లు అవుతుంది.. కానీ ఇప్పటికీ అటు సోషల్ మీడియాలో, ఇటు ఫిల్మ్ వర్గాల్లో ఈ జంటకు సంబంధించి నిత్యం ఏదోక న్యూ్స్ వైరలవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే పరస్పర అంగీకారంతో డివోర్స్ తీసుకుంటున్నామంటూ ప్రకటించడంతో అటు సినీ ప్రముఖులతోపాటు ఇటు ఫ్యాన్స్ కూడా షాకయ్యారు. ఇద్దరూ విడిపోవడానికి కారణాలు సరిగ్గా తెలియనప్పటికీ.. చైతూ, సామ్ తమ కెరీర్‏లో బిజీగా ఉన్నారు. ఇటీవలే చైతూ హీరోయిన్…

Read More
PM Modi: ‘.. యాదృచ్చికమే! నవరాత్రికి ముందు రోజు మీ చేతి వంట అమ్మవారి ప్రసాదంలా చేరింది’ నీరజ్‌ చోప్రా తల్లికి ప్రధాని మోదీ లేఖ..

PM Modi: ‘.. యాదృచ్చికమే! నవరాత్రికి ముందు రోజు మీ చేతి వంట అమ్మవారి ప్రసాదంలా చేరింది’ నీరజ్‌ చోప్రా తల్లికి ప్రధాని మోదీ లేఖ..

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 2: బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రా తల్లికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. నీరజ్ చోప్రా తల్లికి ఇంట్లో తయారు చేసిన ‘చుర్మా’ రుచి అద్భుతంగా ఉందని, ఆమె చేతి వంటను ప్రశంశించారు. ఈ మేరకు బుధవారం మోడీ లేఖ రాశారు. అందులో ‘నీరజ్ ఈ చుర్మా గురించి నాతో చెప్పాడు. కానీ ఈరోజు అది తిన్న తర్వాత నేను భావోద్వేగానికి గురయ్యాను. మీ అపారమైన ప్రేమ, ఆప్యాయతతో నిండిన ఈ…

Read More
Mathu Vadalara 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘మత్తు వదలరా 2’.. స్ట్రీమింగ్ అప్పుడేనా.. ?

Mathu Vadalara 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘మత్తు వదలరా 2’.. స్ట్రీమింగ్ అప్పుడేనా.. ?

ఇటీవల తెలుగు సినీరంగంలో విడుదలైన సూపర్ హిట్ చిత్రాల్లో ‘మత్తు వదలరా 2’ ఒకటి. సెప్టెంబర్ 13న రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద సకెస్స్ సాధించింది. ఈ క్రైమ్ కామెడీ మూవీలో నటుడు శ్రీసింహా, సత్య ప్రధాన పాత్రలలో నటించారు. గతంలో దాదాపు ఐదేళ్ల క్రితం వచ్చిన మత్తు వదలరా సినిమాకు సీక్వెల్ ఇది. విడుదలకు ముందే ఈ మూవీ పై మంచి బజ్ నెలకొంది. అంతేకాకుండా ఈ మూవీ…

Read More
Rajamouli: ఎన్టీఆర్ ముందే రాజమౌళిని అవమానించిన బాలీవుడ్ ఇండస్ట్రీ ! వీడియో వైరల్.. అభిమానుల ఆగ్రహం

Rajamouli: ఎన్టీఆర్ ముందే రాజమౌళిని అవమానించిన బాలీవుడ్ ఇండస్ట్రీ ! వీడియో వైరల్.. అభిమానుల ఆగ్రహం

ప్రస్తుతం భారతదేశపు టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారతీయ సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు జక్కన్న. ‘బాహుబలి’ సినిమాతో సౌత్ ఇండియన్ సినిమాలకు ఇంటర్నేషనల్ మార్కెట్‌కి తలుపులు తెరిచిన ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు ‘RRR’ సినిమాతో మరో అడుగు ముందుకేసి భారతీయ సినిమాలను ఆస్కార్ అవార్డుల్లో కూడా మెరిపించేలా చేశాడు. అలాంటి రాజమౌళిని ఇప్పుడు ఓ కామెడీ షోలో వెక్కిరించారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే….

Read More
Bihar Floods: ముజఫర్‌పూర్‌లో తప్పిన భారీ ప్రమాదం.. నీటిలో పడిన వాయుసేన హెలికాప్టర్.. సామగ్రిని దోచుకున్న గ్రామస్తులు

Bihar Floods: ముజఫర్‌పూర్‌లో తప్పిన భారీ ప్రమాదం.. నీటిలో పడిన వాయుసేన హెలికాప్టర్.. సామగ్రిని దోచుకున్న గ్రామస్తులు

నేపాల్ లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం బీహార్ పై చూపిస్తోంది. బీహార్‌లో అనేక జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. అయితే తాజాగా వరదల మధ్య పెను ప్రమాదం సంభవించింది. సహాయక చర్యల్లో నిమగ్నమైన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ బుధవారం వరద నీటిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ల్యాండింగ్ ముజఫర్‌పూర్ జిల్లాలోని ఔరై నయా విలేజ్ వార్డు నంబర్ 13లో జరిగింది. హెలికాప్టర్ సీతామర్హి జిల్లా నుండి సహాయ సామగ్రిని పంపిణీ చేసి తిరిగి వస్తుండగా,…

Read More
Pragya Jaiswal: ఈమె నాభికి ఇరువైపుల సెటిల్ అయింది ఆ నెలవంక.. సిజ్లింగ్ ప్రగ్య..

Pragya Jaiswal: ఈమె నాభికి ఇరువైపుల సెటిల్ అయింది ఆ నెలవంక.. సిజ్లింగ్ ప్రగ్య..

12 జనవరి 1988న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ లో జన్మించింది ప్రగ్య జైస్వాల్. ప్రంజూల్ జైస్వాల్ అనే సోదరి కూడా ఈమెకు ఉంది. పూణేలోని సింబయాసిస్ లా స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. సింబయాసిస్ యూనివర్శిటీలో చదువుతున్న సమయంలో ఆమె వివిధ అందాల పోటీల్లో పాల్గొని విజయవంతమైన మోడల్‌గా మారింది. 2014లో కళ మరియు సాంస్కృతిక రంగంలో ఆమె సాధించిన విజయానికి సహజీవన సాంస్కృతిక పురస్కారాన్ని అందుకుంది. 2008లో ఆమె ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొంది. అందాల పోటీ…

Read More
Tripti Dimri: చిక్కుల్లో ‘యానిమల్’ మూవీ హీరోయిన్.. క్లారిటీ ఇచ్చిన త్రిప్తి టీమ్..

Tripti Dimri: చిక్కుల్లో ‘యానిమల్’ మూవీ హీరోయిన్.. క్లారిటీ ఇచ్చిన త్రిప్తి టీమ్..

బాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి దిమ్రి ఇప్పుడు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసందే. ఓ ఈవెంట్ కు వస్తానని చెప్పి అడ్వాన్స్ తీసుకుని మోసం చేసిందంటూ పలువురు మహిళా వ్యాపారవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జైపూర్ కు చెందిన కొందరు మహిళ వ్యాపారవేత్తలు కలిసి ఎఫ్ఐసీసీఐ ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేయగా.. ఆ వేడుకకు త్రిప్తిని అతిథిగా ఆహ్వనించారు. ఇందుకు ఆమె రూ.5.5 లక్షలు తీసుకుందని.. ఆమె వస్తుందని అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఆమె…

Read More
AP TET 2024 Exam: టెట్ 2024 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి.. చివరి నిమిషంలో ఈ తప్పులు చేయండి

AP TET 2024 Exam: టెట్ 2024 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి.. చివరి నిమిషంలో ఈ తప్పులు చేయండి

అమరావతి, అక్టోబర్ 2: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024 పరీక్షలు సమీపించాయి. దాదాపు మూడు నెలల ప్రిపరేషన్‌ తర్వాత ఎట్టకేలకు పరీక్ష తేదీలు సమీపించాయి. అక్టోబర్‌ 3 నుంచి 21 వరకు రోజుకు రెండు సెషన్లలో ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అంటే ఒక్కో సెషన్‌ పరీక్ష 2.30 గంటల వరకు జరుగుతుంది….

Read More
Women’s T20 World Cup 2024: రేపటి నుంచే మహిళల టీ20 ప్రపంచకప్.. టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదిగో

Women’s T20 World Cup 2024: రేపటి నుంచే మహిళల టీ20 ప్రపంచకప్.. టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదిగో

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళల టీ20 ప్రపంచకప్ గురువారం (అక్టోబర్ 3) నుంచి ప్రారంభం కానుంది. యూఏఈ వేదికగా జరగనున్న ఈ టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. తొలి రౌండ్‌లో గ్రూపుల్లోని జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రూప్-ఎలో ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లు, గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ ధనాధన్ టోర్నమెంట్…

Read More