ఆరు దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి డ్యామ్ నిర్మాణం వచ్చిన 24 కుటుంబాలు ఇక్కడ స్థిరపడ్డాయి. ఇప్పుడు ఇక్కడ దాదాపు 700 మంది నివాసితులు ఉంటున్నారు. ఈ గ్రామం చుట్టూ ఉన్న ఆకుపచ్చని కొండలు, పొలాలతో ప్రశాంతంగా, అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ యెల్లేశ్వరగట్టు ఐలాండ్కు బోట్ రైడ్ చాల ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ చిన్న ద్వీప గ్రామం ప్రకృతు దృశ్యాలు, స్థానిక సంస్కృతితో ఆకట్టుకుంటున్న దీనిని తెలంగాణలో మినీ గోవా అని కూడా పిలుస్తారు.