అనంతరం కాళ్ల మండలం పెద ఆమిరం జువ్వలపాలెం రోడ్ లో శ్రీ రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. పెద ఆమిరం.. ఉండి లింక్ రోడ్డు వైన్డింగ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భీమవరం ఎస్ఆర్కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. తర్వాత ఎస్ఆర్కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల సంక్రాంతి సంబరాల్లో మంత్రి లోకేష్ పాల్గొంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెల్లం, లవంగాలు కలిపి తింటే ఎన్ని లాభాలో తెలుసా..? 100 రోగాలకు చెక్ పెడుతుందట..!
ప్రొటీన్ ఆహారం తీసుకుంటే నీళ్లు ఎక్కువగా తాగాలా ??
ఆడ తోడు కోసం వెదుకుతున్న పులి.. ఇలా దొరికిపోయింది..
స్టేషన్లో వీల్చైర్ కు ఎన్నారై నుంచి రూ. 10 వేల వసూలు
Game Changer: గేమ్ ఛేంజర్ ముందు 3 లక్ష్యాలు..