Headlines

Telangana: సెక్యూరిటీ ఇస్తామంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. తెల్లారేసరికి ఊహించని ట్విస్ట్

Telangana: సెక్యూరిటీ ఇస్తామంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. తెల్లారేసరికి ఊహించని ట్విస్ట్


Telangana: సెక్యూరిటీ ఇస్తామంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. తెల్లారేసరికి ఊహించని ట్విస్ట్
https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f

వరంగల్‌లో ఘరానా దొంగలు హల్చల్ చేస్తున్నారు. పెద్దమ్మగడ్డ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో ఎలక్ట్రానిక్ పరికరాలు అపహరించారు. తమను ఇంటి యాజమాని పంపాడని సెక్యూరిటీ సిబ్బందిని నమ్మించి.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సామాగ్రిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలలో రికార్డు కాగా.. వాటి ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు సదరు ఇంటి యజమాని. కాగా, నిర్మాణంలో ఉన్న ఇళ్లలో ఇలా చోరీలకు పాల్పడి ఎలక్ట్రానిక్ పరికరాలు ఈ ముఠా అమ్ముకుంటోందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *