కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నోట ఆర్‌ఎస్‌ఎస్ గీతం.. బీజేపీలో చేరబోతున్నారా..?

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నోట ఆర్‌ఎస్‌ఎస్ గీతం.. బీజేపీలో చేరబోతున్నారా..?

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గురువారం (ఆగస్టు 21) అసెంబ్లీలో గందరగోళం సృష్టించారు. ఆయన హఠాత్తుగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పాట పాడటం వివాదం రాజుకుంది. దీని తర్వాత, భారతీయ జనతా పార్టీ (BJP) కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుంది. వాస్తవానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఆర్ఎస్ఎస్‌ను ప్రశంసించారు. దీని కోసం కాంగ్రెస్ ప్రధాని మోదీని విమర్శించింది. ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీలో డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతం పాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది….

Read More
Srisailam: మల్లన్న హుండీకి భారీ ఆదాయం.. 27 రోజుల్లోనే 4 కోట్లకు పైగా నగదు.. బంగారం, వెండి కానుకలు

Srisailam: మల్లన్న హుండీకి భారీ ఆదాయం.. 27 రోజుల్లోనే 4 కోట్లకు పైగా నగదు.. బంగారం, వెండి కానుకలు

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం భారీగా పెరిగింది. ఈ రోజు చంద్రావతి కళ్యాణ మండపంలో హుండీ లెక్కింపు జరిగింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 4 కోట్ల 51 లక్షల 62 వేల 522 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత…

Read More
Telangana: టెక్నలాజియా… టెక్నలాజియా.! పంట పొలాల్లో ఓ రైతు ఏం చేశాడంటే.?

Telangana: టెక్నలాజియా… టెక్నలాజియా.! పంట పొలాల్లో ఓ రైతు ఏం చేశాడంటే.?

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఎలాబోతారం గ్రామానికి చెందిన మేకల మహిపాల్ రెడ్డి తనకున్న రెండు ఎకరాల భూమిలో మొక్కజొన్న పంట వేశాడు. పంట పొలంలోకి కోతులు చొరబడి పంట నష్టం చేయడంతో రైతు ఎలాగైనా కోతుల బెడదను నివారించాలని, హుజరాబాద్‌లోని ఒక ఎలక్ట్రికల్ షాపులో పెద్దగా ధ్వని వినిపించే పరికరాన్ని తీసుకువచ్చాడు. పంట పొలం పక్కన విమర్శి కోతుల బెడద నుంచి తప్పించుకున్నాడు. ఈ పరికరానికి వివిధ రకాల వినికిడలను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని…

Read More
వినాయక చవితికి ఆ రంగు విగ్రహాలు.. ఆ విధంగా ప్రతిష్టిస్తే.. అదృష్టం మీ వెంటే..

వినాయక చవితికి ఆ రంగు విగ్రహాలు.. ఆ విధంగా ప్రతిష్టిస్తే.. అదృష్టం మీ వెంటే..

గణేషోత్సవానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్షం చతుర్థి తిథి నుంచి వరుసగా 10 రోజుల పాటు వినాయక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ సమయంలో గణేశుడి విగ్రహాన్ని ఇంటి పూజా గదిలో లేదా మండపాలలో ప్రతిష్టించి ఆచారాల ప్రకారం పూజిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 27వ తేదీన వినాయక చవితిని జరుపుకుంటారు. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆకుపచ్చ గణేష్ విగ్రహాన్ని ఉత్తర దిశలో ప్రతిష్టించడం…

Read More
యంగ్ హీరోలను వదిలేసి.. సీనియర్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న కుర్ర భామ.. చిరంజీవి, నాగార్జున తర్వాత ఇప్పుడు ఆయనతో..

యంగ్ హీరోలను వదిలేసి.. సీనియర్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న కుర్ర భామ.. చిరంజీవి, నాగార్జున తర్వాత ఇప్పుడు ఆయనతో..

కుర్ర హీరోలతో పోటీపడుతూ సీనియర్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా మెప్పిస్తున్నారు సీనియర్ హీరోలు.. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణలాంటి సీనియర్స్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా మారిపోయారు. అయితే సీనియర్ హీరోల సరసన నటించడానికి హీరోయిన్స్ దొరకడం ఒకింత కష్టమే.. యంగ్ బ్యూటీ సీనియర్ హీరోల పక్కన నటించడానికి ఆలోచిస్తారు.. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం వరుసగా సీనియర్ హీరోల…

Read More
Rapido: రాపిడోకు భారీ షాక్‌.. రూ.10 లక్షల జరిమానా.. కస్టమర్ల ఫిర్యాదుతో సీసీపీఏ చర్యలు!

Rapido: రాపిడోకు భారీ షాక్‌.. రూ.10 లక్షల జరిమానా.. కస్టమర్ల ఫిర్యాదుతో సీసీపీఏ చర్యలు!

Rapido: ఆన్‌లైన్ ప్రైవేట్ బైక్-టాక్సీ కంపెనీ రాపిడోను తప్పుదారి పట్టించే ప్రకటనల కోసం సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) రూ.10 లక్షల జరిమానా విధించింది. కంపెనీ ‘ఆటోను ఐదు నిమిషాల్లో ఉపయోగించిన లేదా 50 రూపాయల ఆఫర్ పొందిన కస్టమర్లకు డబ్బు చెల్లించాలని కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ CCPA రైడ్-హెయిలింగ్ సర్వీస్ రాపిడోను ఆదేశించింది. కానీ వారికి ఈ మొత్తం అందలేదు. రాపిడో ప్రకటనలను పరిశోధించిన తర్వాత CCPA ఈ చర్య తీసుకుంది. ఇది కూడా…

Read More
ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ మూవీ.. కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ మూవీ.. కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే..

చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాలను అందుకున్నవి చాలానే ఉన్నాయి. వాటిలో కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమా ఒకటి. విలేజ్ రస్టిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా జులై 18న విడుదలైంది. ఈ చిత్రానికి ప్రవీణ పరుచూరి దర్శకత్వం వహించారు.  ఆమె గతంలో కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి చిత్రాల నిర్మాతగా, నటిగా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాను రానా దగ్గుబాటి సమర్పించారు, గోపాలకృష్ణ పరుచూరి, ప్రవీణ పరుచూరి నిర్మించారు. థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్…

Read More
Andhra: సికింద్రాబాద్ టూ అయోధ్య, కాశీ స్పెషల్ ట్రైన్.. ఏపీలో ఆగే స్టేషన్లు ఇవే

Andhra: సికింద్రాబాద్ టూ అయోధ్య, కాశీ స్పెషల్ ట్రైన్.. ఏపీలో ఆగే స్టేషన్లు ఇవే

వచ్చేనెల సెప్టెంబర్ 2న భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బైద్యనాథ్ ధామ్(SCZBG46) 9 రాత్రులు / 10 రోజులుతో అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర కోసం బయలుదేరనుంది. ఇది కవర్ చేయబడిన గమ్యస్థానాలు, స్థలాలు ఇలా ఉన్నాయి.. పూరి: జగన్నాథ టెంపుల్ & కోణార్క్ సన్ టెంపుల్. డియోఘర్: బాబా బైద్యనాథ్ ఆలయం వారణాసి: కాశీ విశ్వనాథ ఆలయం & కారిడార్, కాశీ విశాలాక్షి మరియు అన్నపూర్ణ దేవి ఆలయం. సాయంత్రం…

Read More
Viral Video: లిఫ్ట్‌ దగ్గర వేచి ఉన్న మహిళపై కుక్క ఎలా దాడి చేసిందో చూడండి.. వీడియో వైరల్‌!

Viral Video: లిఫ్ట్‌ దగ్గర వేచి ఉన్న మహిళపై కుక్క ఎలా దాడి చేసిందో చూడండి.. వీడియో వైరల్‌!

Viral Video: కుక్కల బీభత్సం రోజురోజుకు పెరిగిపోతోంది. ఒక వైపు కుక్కల దాడులతో ఎంతో మంది బలయవుతున్నారని, వాటిని అరికట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. మరో వైపు సుప్రీం కోర్టు కుక్కలపై కీలక తీర్పును వెలవరించింది. కుక్కల కోసం ప్రత్యేక సెల్టర్‌ ఏర్పాటు చేసి వాటికి ఆహారం అందించాలని తీర్పునిచ్చింది. ఇది కూడా చదవండి: Traffic Challan: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఆ రాష్ట్రంలో ట్రాఫిక్ చలాన్ మొత్తంలో 75 శాతం మాఫీ వీధికుక్కల గొడవ కొనసాగుతున్న ఈ సమయంలో…

Read More
Farmer Success Story: వినూత్న పద్దతిలో వ్యవసాయం.. చెరువుపై కూరగాయలు పెంచుతూ లాభాలు ఆర్జిస్తున్న యువ రైతు..

Farmer Success Story: వినూత్న పద్దతిలో వ్యవసాయం.. చెరువుపై కూరగాయలు పెంచుతూ లాభాలు ఆర్జిస్తున్న యువ రైతు..

రైతు వేళ్లు మట్టిలోకి వెళితేనే మన వేళ్లు నోట్లోకి వేల్తాయనే సంగతి అందికీ తెలిసిందే. అందికీ అన్నం పెట్టె అన్నదాత పట్టెడన్నం తినలేక వ్యవసాయం దండగ అనే స్టేజ్ కి చేరుకుంటున్నారు. అయినా కాడిని మాత్రం విడిచి పెట్టకుండా వ్యవసాయం పట్ల తమకున్న మక్కువుని చెప్పకనే చెబుతూ ఉంటారు. అయితే కొంతమంది డిఫరెంట్ పద్దతిలో ఆలోచించి వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నారు. అలా ఒడిశాకు చెందిన హీరోద్ పటేల్ అనే యువకుడు అందరికంటే వినూత్న…

Read More