PM Modi: ప్రాణాలను పణంగా పెట్టారు.. Z-Morh టన్నెల్‌ ప్రారంభోత్సవంలో కార్మికులకు ప్రధాని మోదీ నివాళులు..

PM Modi: ప్రాణాలను పణంగా పెట్టారు.. Z-Morh టన్నెల్‌ ప్రారంభోత్సవంలో కార్మికులకు ప్రధాని మోదీ నివాళులు..

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సోనా‌మార్గ్‌ టన్నెల్‌ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.. దాదాపు 2,500 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన Z-Morh టన్నెల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం దేశ ప్రజలకు అంకితం చేశారు. పూర్తిగా సొరంగ మార్గంలో నిర్మించిన సోనా‌మార్గ్‌ టన్నెల్‌ పొడవు ఆరున్నర కిలోమీటర్లు ఉంటుంది.. మొత్తం 12 కిలోమీటర్ల ప్రాజెక్టులో Z-మోడ్ టన్నెల్ పొడవు 6.5 కిలోమీటర్లు.. దీని ద్వారా సోనామార్గ్‌కు ఏడాది పొడవునా కనెక్టివిటీ ఉంటుంది. శీతాకాలంలో…

Read More
ఆసియాలో రెండవ అతిపెద్ద ఇస్కాన్ ఆలయం రెడీ.. ఈ నెల15న ప్రారంభించనున్న PM మోడీ.. ఆలయ విశేషాలు ఏమిటంటే

ఆసియాలో రెండవ అతిపెద్ద ఇస్కాన్ ఆలయం రెడీ.. ఈ నెల15న ప్రారంభించనున్న PM మోడీ.. ఆలయ విశేషాలు ఏమిటంటే

మహారాష్ట్రలో నవీ ముంబైలోని ఖర్ఘర్‌లో నిర్మిస్తున్న ఇస్కాన్ ఆలయ నిర్మాణం సంపూర్ణంగా పూర్తి అయింది. ఈ ఆలయం ఆసియాలోనే రెండో అతి పెద్ద ఇస్కాన్ ఆలయం. ఇది శ్రీకృష్ణునికి అంకితం చేయబడిన ఆలయం. దీనికి శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ జీ ఆలయం అనే పేరు పెట్టారు. ఇది 9 ఎకరాలలో నిర్మాణం జరుపుకుంది. రెండో అతిపెద్ద ఇస్కాన్ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ ఆలయ ప్రారంభోత్సవాలు జనవరి 9 నుంచే ప్రారంభమయ్యాయి…..

Read More
APCOB Bank Jobs: ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్‌, క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎంపికైతే నెలకు రూ.60 వేల జీతం

APCOB Bank Jobs: ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్‌, క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎంపికైతే నెలకు రూ.60 వేల జీతం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB) రాష్ట్ర వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని బ్రాంచుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 251 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుంటూరు, కృష్ణా, విజయవాడ, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లోని డిస్ట్రిక్‌ కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకుల్లో స్టాఫ్ అసిస్టెంట్, క్లర్క్స్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు…

Read More
సోనా‌మార్గ్‌ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఏడాది పొడవునా రవాణాకు నో వర్రీ

సోనా‌మార్గ్‌ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఏడాది పొడవునా రవాణాకు నో వర్రీ

కాశ్మీర్ లోయలో చలికాలం కురిసే మంచు..రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తుంది. లోయను దాటి ఎటు వెళ్లాలన్నా..ఎత్తైన హిమాలయ పర్వత శిఖరాలను దాటి వెళ్లాల్సి ఉంటుంది. పర్వత శ్రేణుల్లో నివసించే గ్రామాలు, పట్టణాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతుంటాయి. ఈ పరిస్థితిని నివారించాలంటే పర్వతాలను అడ్డంగా తొలుస్తూ సొరంగాలను నిర్మించాల్సిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అదే పని చేస్తోంది. శ్రీనగర్‌ను..రోడ్డు మార్గంలో నిరంతరం అనుసంధానించేందుకు అన్ని వైపులా టన్నెళ్లను నిర్మిస్తోంది. అందులో భాగంగా సోన్‌మార్గ్‌ ప్రాంతంలో నిర్మించిన జడ్‌…

Read More
Watch: రాష్ట్రంలో తొలి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. ఆ హోం టూర్‌ ఎలా ఉందో చూద్దాం రండి..!

Watch: రాష్ట్రంలో తొలి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. ఆ హోం టూర్‌ ఎలా ఉందో చూద్దాం రండి..!

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా..అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది..ఈ నెల 26 నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది..అందులో భాగంగా మోడల్ హౌజ్ లు నిర్మాణం చేపట్టింది..రాష్ట్రంలోనే మొదటి ఇందిరమ్మ మోడల్ హౌజ్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.. ఖమ్మం జిల్లా కూసుమంచి లో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు..తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఇందిరమ్మ…

Read More
MS Dhoni: ధోనిపై మాట మార్చిన యువరాజ్ సింగ్ తండ్రి! ‘తల’ని ఏమన్నాడో చూడండి

MS Dhoni: ధోనిపై మాట మార్చిన యువరాజ్ సింగ్ తండ్రి! ‘తల’ని ఏమన్నాడో చూడండి

భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని గురించి తన గత విమర్శలను పక్కన పెట్టి, ఇప్పుడు ఆయన పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒకప్పుడు ధోనిని కఠినంగా విమర్శించిన యోగరాజ్, ధోనికి ఉన్న క్రికెట్ తెలివితేటలు, మైదానంలోని ధైర్యాన్ని ప్రశంసిస్తూ, యువ క్రికెటర్లకు ఆయన ఎంతో ప్రోత్సాహాన్ని అందించారని పేర్కొన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన ధోనిని అద్భుతమైన కెప్టెన్‌గా పేర్కొంటూ, వికెట్ల వెనుక అతని గేమ్ రీడింగ్ స్కిల్స్,…

Read More
Telangana: మంత్రుల సమక్షంలోనే రచ్చరచ్చ.. ఎమ్మెల్యేలు సంజయ్‌, కౌశిక్‌రెడ్డిల మధ్య తోపులాట..

Telangana: మంత్రుల సమక్షంలోనే రచ్చరచ్చ.. ఎమ్మెల్యేలు సంజయ్‌, కౌశిక్‌రెడ్డిల మధ్య తోపులాట..

కరీంనగర్‌ జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వ పథకాలపై చర్చ జరుగుతున్న సమయంలో.. ఒక్కసారిగా అలజడి రేగింది.. ఆదివారం జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి ప్రణాళికా సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడేందుకు లేచిన సమయంలో కౌశిక్ రెడ్డి ఆయనకు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. దీంతో వివాదం మొదలైంది. నువ్వు ఏ పార్టీ అంటూ సంజయ్ కుమార్‌ను ప్రశ్నించారు కౌశిక్…

Read More
Rain Alert: బాబోయ్ వర్షాలు.. పండుగ వేళ వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు..

Rain Alert: బాబోయ్ వర్షాలు.. పండుగ వేళ వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు..

పట్నం.. పల్లె బాట పట్టింది.. ఎక్కడ చూసినా సంక్రాంతి సందడి నెలకొంది.. మూడు రోజుల పెద్ద పండుగకు సర్వం సిద్ధమైంది.. సోమవారం భోగి, మంగళవారం సంక్రాంతి, బుధవారం కనుమ పండుగను ఘనంగా నిర్వహిచేందుకు అందరూ సిద్ధమయ్యారు.. ఈ క్రమంలోనే.. వాతావరణ శాఖ వర్షాలపై బిగ్ అప్డేట్ ఇచ్చింది.. రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో…

Read More
ఒక తాపీ మేస్త్రీ అల్ ఖైదాలో ఎలా సభ్యుడు అయ్యాడు? తీగ లాగితే రాంచీలో కదిలిన డొంక!

ఒక తాపీ మేస్త్రీ అల్ ఖైదాలో ఎలా సభ్యుడు అయ్యాడు? తీగ లాగితే రాంచీలో కదిలిన డొంక!

అల్ ఖైదా పేరు వినగానే మన మదిలో ఒక భయంకరమైన చిత్రం మెదులుతుంది. ఈ సంస్థ భారత్ సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడింది. అలాంటిది రోజువారీ కూలీగా పనిచేస్తున్న తాపీ మేస్త్రీ అల్ ఖైదా సభ్యుడిగా మారితే ఏమవుతుంది? అవును, జార్ఖండ్ రాజధాని రాంచీలో అలాంటిదే జరిగింది. అక్కడ ఒక తాపీ మేస్త్రీ అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థతో సంబంధం కొనసాగించాడు. అంతేకాదు అందులో చేరి సభ్యుడుగా మారిపోయాడు. రాంచీలోని చాన్హో…

Read More
Rain Alert: బాబోయ్ వర్షాలు.. పండుగ వేళ వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు..

Rain Alert: బాబోయ్ వర్షాలు.. పండుగ వేళ వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు..

పట్నం.. పల్లె బాట పట్టింది.. ఎక్కడ చూసినా సంక్రాంతి సందడి నెలకొంది.. మూడు రోజుల పెద్ద పండుగకు సర్వం సిద్ధమైంది.. సోమవారం భోగి, మంగళవారం సంక్రాంతి, బుధవారం కనుమ పండుగను ఘనంగా నిర్వహిచేందుకు అందరూ సిద్ధమయ్యారు.. ఈ క్రమంలోనే.. వాతావరణ శాఖ వర్షాలపై బిగ్ అప్డేట్ ఇచ్చింది.. రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో…

Read More