విటమిన్ D తీసుకోవడం ఎలా ? విటమిన్ D లోపాన్ని అధిగమించే ఆహారాలు

విటమిన్ D తీసుకోవడం ఎలా ? విటమిన్ D లోపాన్ని అధిగమించే ఆహారాలు

విటమిన్ D మన శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది ఎముకలు బలంగా ఉండటానికి, రోగనిరోధక వ్యవస్థను బలపరచడానికి, క్యాల్షియం శోషణలో సహాయం చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ D లేకపోతే శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఎముకల బలహీనత, వ్యాధులకు పోరాడే శక్తి తగ్గడం, ఇంకా ఇతర అనారోగ్య పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే మనం విటమిన్ D అందించే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. విటమిన్ D పొందే కొన్ని ఆహారాల…

Read More
విటమిన్ C తో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో మీకు తెలుసా ? విటమిన్ C అధికంగా ఉండే టాప్ ఫ్రూట్స్

విటమిన్ C తో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో మీకు తెలుసా ? విటమిన్ C అధికంగా ఉండే టాప్ ఫ్రూట్స్

మీరు మీ రోజువారీ డైట్ లో తగినంత విటమిన్ సి ఉన్న ఫుడ్ ని తీసుకుంటున్నారా..? ఒకవేళ తీసుకోనట్లైయితే ఇది మీకోసమే. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. వివిధ రకాల వ్యాధులను ఎదుర్కోవడంలో ఇది అత్యంత కీలకమైనది. ఇంకా ఇది యాంటీ ఏజింగ్ లక్షణాల వల్ల మీ మెరిసే చర్మానికి రహస్య మంత్రం కూడా. దీని యాంటీఆక్సిడెంట్ లక్షణాల కారణంగా విటమిన్ సి దంతాలు, ఎముకలు, రోగనిరోధక పనితీరు, గుండె ఆరోగ్యంకి చాలా…

Read More
Daaku Maharaaj: బాలయ్య ‘డాకు మహారాజ్‌’లో మెరిసిన బిగ్ బాస్ బ్యూటీ..  ఎవరో గుర్తు పట్టారా?

Daaku Maharaaj: బాలయ్య ‘డాకు మహారాజ్‌’లో మెరిసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఎవరో గుర్తు పట్టారా?

నందమూరి నటసింహం బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం డాకు మహారాజ్. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటించారు. ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ నటడు బాబీ డియోల్ విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘డాకు మహారాజ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి షో నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో తొలి రోజే…

Read More
అమ్మబాబోయ్.. ఈ చిన్నది వంటలక్క కూతురా..! ఎంత క్యూట్‌గా ఉందో చూడండి..

అమ్మబాబోయ్.. ఈ చిన్నది వంటలక్క కూతురా..! ఎంత క్యూట్‌గా ఉందో చూడండి..

సినిమాతో పాటు ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడేవి సీరియల్స్. సినిమాలైనా ఏడాదికి మూడు నాలుగే వస్తాయి.. కానీ సీరియల్స్ మాత్రం ప్రతిరోజూ టీవీలో వస్తూ.. మూడు, నాలుగు ఏళ్లు సాగుతుంటాయి. అందుకే సీరియల్స్ కు మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్లు సీరియల్స్ అంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు. ఇప్పుడు డిజిటల్ హావ నడుస్తుండటంతో ఓటీటీల్లో రిపీటెడ్ గా చూస్తున్నారు మన లేడీస్.. ఇక సీరియల్స్ లో తోపు సీరియల్ ఏది అంటే టక్కున చెప్పే పేరు కార్తీక…

Read More
Vinod Kambli: ‘మీ సాయం మరువలేను’.. గవాస్కర్ పాదాలకు నమస్కరించిన వినోద్ కాంబ్లీ

Vinod Kambli: ‘మీ సాయం మరువలేను’.. గవాస్కర్ పాదాలకు నమస్కరించిన వినోద్ కాంబ్లీ

ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియం 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. 50వ వార్షికోత్సవ ప్రధాన వేడుక జనవరి 19న జరగనుంది. కానీ, అంతకు ముందు, ముంబై రంజీ కెప్టెన్‌లను ఆదివారం (జనవరి 12) ముంబై క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. సునీల్ గవాస్కర్, వినోద్ కాంబ్లీ, వసీం జాఫర్, పృథ్వీ షా వంటి పలువురు ఈ వేడుకకు హాజరయ్యారు. ఎంసీఏ అధ్యక్షుడు అజింక్యా నాయక్ అందరికీ…

Read More
Maha Kumbha 2025: మహా కుంభలో స్నానం చేసిన తర్వాత ఈ వస్తువులు దానం చేయడం శుభప్రదం.. పూర్వీకులు సంతోష పడతారు..

Maha Kumbha 2025: మహా కుంభలో స్నానం చేసిన తర్వాత ఈ వస్తువులు దానం చేయడం శుభప్రదం.. పూర్వీకులు సంతోష పడతారు..

మహాకుంభ హిందూలో అతిపెద్ద మతపరమైన కార్యక్రమాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. మహాకుంభ సందర్భంగా దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు వస్తుంటారు. ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా 2025 ప్రారంభమైంది. మకర సంక్రాంతి సందర్భంగా కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు. మహా కుంభంలో స్నానం చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయని.. దేవుడి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. అయితే మహాకుంభ స్నానంలో చేసిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేయాలి. ఇలా…

Read More
Maha Kumbh Mela: గ్లామర్ ప్రపంచానికి దూరంగా! మహా కుంభమేళాలో ప్రముఖ నటి.. వీడియో వైరల్

Maha Kumbh Mela: గ్లామర్ ప్రపంచానికి దూరంగా! మహా కుంభమేళాలో ప్రముఖ నటి.. వీడియో వైరల్

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా గుర్తింపు తెచ్చుకున్న ‘మహా కుంభమేళా’ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. సుమారు 45 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి 45 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ఫిబ్రవరి 26 వరకు జరిగే మహాకుంభామేళా కోసం సాధువులు, భక్తులు తండోలపతండాలుగా ప్రయాగ్‌రాజ్ కు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే కుంభమేళాకు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సాధ్వి వేషంలో ఉన్న…

Read More
Maha kumbhamela: ప్రయాగరాజ్ కు చేరుకున్న విదేశీయులు.. భజనలతో సందడి చేస్తోన్న భక్తులు.. అమృత స్నానమాచరిస్తున్న యాత్రికులు

Maha kumbhamela: ప్రయాగరాజ్ కు చేరుకున్న విదేశీయులు.. భజనలతో సందడి చేస్తోన్న భక్తులు.. అమృత స్నానమాచరిస్తున్న యాత్రికులు

ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తున్న మహాకుంభ వేడుక రెండవ రోజుకు చేరుకుంది. తొలి రోజే మహాకుంభానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తి విశ్వాసాలతో గంగా నదిలో స్నానమాచరించారు. అదే సమయంలో ఈ రోజు మకర సంక్రాంతి మొదటి అమృత స్నానాన్ని చేయనున్నారు. భక్తులు సంగమానికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. తొలిరోజు మహాకుంభానికి 1.5 కోట్ల మందికి పైగా భక్తులు చేరుకున్నట్లు అంచనావేస్తున్నారు. సనాతన ధర్మానికి చెందిన 13 అఖారాలకు చెందిన ఋషులు, సాధువులు మంగళవారం మహాకుంభానికి చేరుకున్నారు. అన్ని అఖారాలకు…

Read More
మాంసంపై నిమ్మకాయ రసం పిండితే ఏం జరుగుతుందో తెలుసా? అసలు విషయం ఇదే !

మాంసంపై నిమ్మకాయ రసం పిండితే ఏం జరుగుతుందో తెలుసా? అసలు విషయం ఇదే !

మనలో చాలా మంది వెజ్ తినే వాళ్ల కంటే నాన్ వెజ్ తినే వాళ్లే ఎక్కువగా ఉంటారు. అయితే సాధారణంగా నాన్‌వెజ్ తినేటప్పుడు చాలామంది నిమ్మకాయ పిండుకొని తింటారు. నిమ్మరసం లేకుండా మాంసం తింటే పూర్తిగా రుచిని తగ్గిస్తుందని చాలామంది నమ్మకం. అయితే మాంసంపై నిమ్మకాయ పిండితే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా ? అలాగే ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు అందుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మకాయతో మాంసానికి ప్రత్యేకమైన రుచి నిమ్మకాయ…

Read More
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులే లక్ష్యం.. విదేశీ పర్యటనకు సిద్ధమైన సీఎం రేవంత్‌రెడ్డి..!

CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులే లక్ష్యం.. విదేశీ పర్యటనకు సిద్ధమైన సీఎం రేవంత్‌రెడ్డి..!

ముఖ్యమంత్రి వారంరోజుల సింగపూర్, దావోస్‌ టూర్‌కు వెళ్లనున్నారు. వరల్డ్‌ వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం స‌ద‌స్సులో తెలంగాణలో పెట్టుబ‌డుల‌కున్న అవ‌కాశాల‌పై వివ‌రించ‌నున్నారు. ప్రపంచ‌వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వేత్తలకు రాష్ట్రంలో పెట్టుబడుల ప్రాధాన్యతపై వివరిస్తారు. నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా వేయాల్సిన ప్లాన్‌పై దావోస్‌ వేదికగా సీఎం రేవంత్ కీలక చర్చలు జరుపుతారు. వారం రోజుల పాటు సింగపూర్, దావోస్‌ పర్యటనకు సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయ్యినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. స్విట్జర్లాండ్…

Read More