విదేశీ పర్యాటకులకు బంపర్ ఆఫర్‌.. ఆదేశంలో ఎక్కడికెళ్లాలన్న విమాన ప్రయాణం ఫ్రీ!

విదేశీ పర్యాటకులకు బంపర్ ఆఫర్‌.. ఆదేశంలో ఎక్కడికెళ్లాలన్న విమాన ప్రయాణం ఫ్రీ!

విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగానే ఒక సరికొత్త ట్రావెల్స్‌ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తమ దేశంలో ఉన్న పర్యాటక ప్రదేశాలకు ఆదరణ పెంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కొత్త స్కీమ్‌ కింద థాయ్‌ల్యాండ్‌కు వచ్చే విదేశీ ప్రయాణికులకు దేశీయ విమాన ప్రయాణాన్ని ఫ్రీగా కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అయితే థాయ్‌లాండ్‌లోకి వెళ్లే చాలా మంది ఫుకెట్‌, బ్యాంకాక్‌ వంటి ప్రదేశాలను మాత్రమే సందర్శిస్తూ ఉంటారు….

Read More
మింగ మెతుకు లేదు కాని.. అణుదాడి అంటూ ఎగిరెగిరి పడుతున్న పాపిస్థానోడు..

మింగ మెతుకు లేదు కాని.. అణుదాడి అంటూ ఎగిరెగిరి పడుతున్న పాపిస్థానోడు..

కుక్కతోక ఎప్పుడు వంకరే అన్నట్లుగా.. పాక్ బుద్ధి ఎన్నటికీ మారదు. ఎంతసేపు భారత్‌పై విషం గక్కడమే ఆ దేశ నాయకులు, ఆర్మీ పని. ఆపరేషన్ సింధూర్‌తో దాయాది దేశానికి తగిన బుద్ధి చెప్పినప్పటికీ ఆ దేశం తీరులో ఎటువంటి మార్పు లేదు. పైగ అణుబాంబు అంటూ బెదిరింపులకు పాల్పడడం గమనార్హం. అణుబాంబు బెదిరింపులకు భయపడేది లేదని.. మరోసారి తోకజాడిస్తే దారుణ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తదని మోదీ ఇప్పటికే హెచ్చరించారు. ఈ క్రమంలో పాక్ పొలిటికల్ కామెంటేటర్, మాజీ…

Read More
Vinayaka Chavithi 2025: ఆ ఆలయంలో అన్నీ అద్భుతాలే.. ఆరు నెలలకు ఒకసారి రంగు మార్చుకునే గణేశుడు, బావి నీరు..

Vinayaka Chavithi 2025: ఆ ఆలయంలో అన్నీ అద్భుతాలే.. ఆరు నెలలకు ఒకసారి రంగు మార్చుకునే గణేశుడు, బావి నీరు..

రంగులు మార్చే గణేశ విగ్రహం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని కేరళపురంలోని శ్రీ మహాదేవ ఆలయంలోని బహిరంగ ప్రదేశంలో రాజ వృక్షం కింద ఉంది. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా.. అయితే ఈ ఆలయ ప్రాశస్త్యం మాత్రం చాలా గొప్పది. ఎందుకంటే వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి తన రంగుని మార్చుకోవడమే.. ఈ వినాయకుడు మొదటి ఆరు నెలలు ఒక రంగులో, తరువాతి ఆరు నెలలు మరో రంగులో ఉంటాడు. ఈ వినాయక విగ్రహం 2300 సంవత్సరాల…

Read More
శనీ అమావాస్య : ఈ రాశుల వారు జర జాగ్రత్త!

శనీ అమావాస్య : ఈ రాశుల వారు జర జాగ్రత్త!

వైవాహిక జీవితంలో కూడా కలహాలు జరిగే అవకాశం ఉన్నదంట. అలాగే వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టడం చేయకూడదు, స్థిరాస్థి కొనుగోలు చేయడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం లాంటివి చేయకూడదంట. Source link

Read More
Team India: నాడు గంభీర్.. నేడు హార్దిక్, అక్షర్.. అసలు టీమిండియాలో ఏం జరుగుతోంది..?

Team India: నాడు గంభీర్.. నేడు హార్దిక్, అక్షర్.. అసలు టీమిండియాలో ఏం జరుగుతోంది..?

Team India Vice Captaincy: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించారు. సెలెక్టర్లు టీం ఇండియా జట్టును ప్రకటించిన తర్వాత, అనేక వివాదాలు బయటలకు వస్తున్నాయి. వీటిలో శ్రేయాస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకోకపోవడం పట్ల అభిమానులు, భారత క్రికెటర్లు అసంతృప్తి చెందారు. సూర్యకుమార్ యాదవ్ జట్టు కెప్టెన్సీని నిర్వహిస్తుండగా, వైస్ కెప్టెన్సీ శుభ్‌మాన్ గిల్ చేతిలో ఉంది. అక్షర్ పటేల్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. దీని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. అక్షర్…

Read More
వాస్తు టిప్స్ : గణేష్ విగ్రహాన్ని ఏ దిశలో పెట్టాలో తెలుసా?

వాస్తు టిప్స్ : గణేష్ విగ్రహాన్ని ఏ దిశలో పెట్టాలో తెలుసా?

గణేష్ చతుర్థి వచ్చేస్తుంది. భారతీయ పండుగల్లో ఇది ముఖ్యమైనది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వినాయక చవితి పండగను ఘనంగా జరుపుకుంటారు. వివిధ రకాల వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు పూజలు జరిపిస్తారు. తర్వాత చెరువుల్లో, నదుల్లో విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. అయితే ఈ సంవత్సరం 2025 ఆగస్టు 27న గణేష్ చతుర్థిని జరుపుకోనున్నాము. ఇక హిందూ మతంలో వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన్నీ ఆదిదేవుడు అని పిలుస్తారు. ఏ శుభకార్యం చేసినా సరే…

Read More
Kukatapally:  కూకట్‌పల్లి సహస్ర మర్డర్‌ కేసులో వీడిన మిస్టరీ.. చంపింది ఎవరంటే..?

Kukatapally: కూకట్‌పల్లి సహస్ర మర్డర్‌ కేసులో వీడిన మిస్టరీ.. చంపింది ఎవరంటే..?

హైదరాబాద్ కూకట్‌పల్లిలోని బాలిక హత్యకేసులో మిస్టరీ వీడింది.  సాయి అనే టీనేజర్ పనిగా తేల్చారు పోలీసులు. సహస్ర ఇంట్లో దొంగతనానికి వచ్చాడు సదరు టీనేజర్. వచ్చేటప్పుడే కత్తి తెచ్చుకున్నాడు. ఇంట్లోకి చొరబడి 80వేలు దొంగతనం చేశాడు. డబ్బు తీసుకుని వెళ్తుండగా సహస్ర చూసింది. దీంతో ఆమెపై కూర్చుని గొంతు నులిమాడు. చనిపోయిందో లేదోనని ఆ తర్వాత గొంతు కోశాడు.  ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదన్న ఉద్దేశంతో విచ్చలవిడిగా కత్తితో పొడిచాడు.  దొంగతనం ఎలా చెయ్యాలి, అడ్డొస్తే ఏం చేయాలో…

Read More
India Post Scholarship 2025: 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు తపాలాశాఖ స్కాలర్‌షిప్‌.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

India Post Scholarship 2025: 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు తపాలాశాఖ స్కాలర్‌షిప్‌.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 22: తపాలాశాఖ తెలుగు రాష్ట్రాల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన స్కాలర్‌షిప్‌- 2025 అందించేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 21న నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. బడుల్లో చదువుతున్న విద్యార్ధులు సెప్టెంబరు 13, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తపాలా…

Read More
Lifestyle: మీ బ్రేక్ ఫాస్ట్‌లో ఈ ఐదు చేర్చండి.. ఆ సమస్యలకు ఛూమంత్రం వేసినట్లే.. మీ జోలికి రావంతే

Lifestyle: మీ బ్రేక్ ఫాస్ట్‌లో ఈ ఐదు చేర్చండి.. ఆ సమస్యలకు ఛూమంత్రం వేసినట్లే.. మీ జోలికి రావంతే

బలమైన జీర్ణవ్యవస్థ ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడటమే కాకుండా, మన రోగనిరోధక శక్తి, శక్తి, మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మన జీర్ణవ్యవస్థను ఆ రోగ్యంగా ఉంచుకునేందుకు మన రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతన్నారు. ఈ అల్పాహారాలు మన పేగులకు అనుకూలమైనవిగా మాత్రమే కాకుండా, రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడంలోనూ సహాయపడుతాయి. అంతేకాకుండా బరువు తగ్గడంలో కూడా తోల్పడుతాయి. అయితే నిపుణులు చెబుతున్న ఆ అల్పాహార పదార్థాలు…

Read More
ఆసుపత్రిలోకి వచ్చిన ఎద్దు .. ఏం చేసిందంటే వీడియో

ఆసుపత్రిలోకి వచ్చిన ఎద్దు .. ఏం చేసిందంటే వీడియో

ఓ గదిలో నేరుగా డాక్టర్ కుర్చీ వద్దకు నడుచుకుంటూ వెళ్లి డెస్క్ పై ఉన్న కాగితాలను నమలేసింది. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది తమ బాధ్యతను మరచి నిర్లక్ష్యంగా వ్యవహరించారని వీడియో చూసిన నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. బహరైచ్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎద్దు స్వేచ్ఛగా తిరగడం చూసి నెటిజన్లు…

Read More