Bigg Boss Telugu 9: లాస్ట్ సీజన్ లో జస్ట్ మిస్.. ఈసారి పక్కా.. బిగ్‌ బాస్‌లోకి ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరో!

Bigg Boss Telugu 9: లాస్ట్ సీజన్ లో జస్ట్ మిస్.. ఈసారి పక్కా.. బిగ్‌ బాస్‌లోకి ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరో!

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ మళ్లీ వస్తోంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఎనిమిది సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ షో తొమ్మిదో సీజన్ కోసం మరిన్ని హంగులతో ముస్తాబవుతోంది. గతంలో కంటే భిన్నంగా కొత్త రూల్స్, టాస్కులతో ఈ సారి బిగ్ బాస్ సీజన్ ఉండనుందని తెలుస్తోంది. అలాగే కంటెస్టెంట్ల ఎంపిక విషయంలోనూ బిగ్ బాస్ యాజమాన్యం సరికొత్తగా ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే సామాన్యులు కూడా ఈ రియాలిటీ షోలో…

Read More
ఏఐతో పర్మినెంట్‌గా ఉద్యోగాలు ఊస్టింగ్‌.. గజగజలాడిపోతున్న అమెరికన్లు!

ఏఐతో పర్మినెంట్‌గా ఉద్యోగాలు ఊస్టింగ్‌.. గజగజలాడిపోతున్న అమెరికన్లు!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (AI)తో ఉద్యోగాలు ఊడిపోతాయేమోనన్న భయం ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమవుతోంది. ఉపాధిపై AI సంభావ్య ప్రభావం గురించిన భయం ఇప్పుడు అమెరికన్లలోనూ వెల్లడవుతోంది. అమెరికాలో జరిపిన ఆరు రోజుల సర్వేలో 71% మంది ఉద్యోగులు AI శాశ్వతంగా జాబ్‌లను తొలగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు, పరిశ్రమలపై పెరుగుతున్న సాంకేతికత అభివృద్ధి తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూలైలో US నిరుద్యోగిత రేటు 4.2 శాతంగా ఉంది. అక్కడ నిరుద్యోగ…

Read More
Hyderabad: వ‌న‌స్థలిపురం ఏసీబీ రైడ్స్.. రూ. 70వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన స‌బ్ రిజిస్ట్రార్!

Hyderabad: వ‌న‌స్థలిపురం ఏసీబీ రైడ్స్.. రూ. 70వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన స‌బ్ రిజిస్ట్రార్!

హైద‌రాబాద్, ఆగస్ట్‌ 22: అవినీతికి అలవాటు పడిన గుంటనక్కలు ప్రభుత్వ కార్యాలయాల్లో తిష్టవేశాయి. సామాన్యుడు ఏ పని కోసం వచ్చినా.. రక్తం పిండుకునితాగే లంచగొండులు ఉన్నంత కాలం ఈ వ్యవస్థలో మార్పు ఎప్పటికీ రాదు. ఎప్పటికప్పుడు ఏసీబీ అధికారులు నిఘా పెట్టి దాడులు చేస్తున్నా.. సర్కార్‌ కార్యాలయాల్లో పెద్ద కొలువుల్లో ఉన్న అధికారుల తీరులో మాత్రం మార్పురావడం లేదు. ఇటీవల కాలంలో పలువురు అవినీతి జలగలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సంగతి తెలిసిందే. తాజాగా స‌బ్ రిజిస్ట్రేష‌న్…

Read More
గుండె జబ్బుల నుండి రక్షణకు ఇది ఒక్కటే పరిష్కారం..! నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

గుండె జబ్బుల నుండి రక్షణకు ఇది ఒక్కటే పరిష్కారం..! నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

గుండె జబ్బులు ఈ రోజుల్లో చాలా మందికి ప్రాణాపాయం కలిగిస్తున్నాయి. దీనికి మనం తీసుకునే ఆహారం, జీవనశైలి, వాతావరణం వంటివి ప్రధాన కారణాలు. అయితే ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో విటమిన్ K చాలా సహాయపడుతుంది. జర్నల్ ఆఫ్ సర్క్యులేషన్ లో వచ్చిన తాజా పరిశోధన కూడా ఈ విషయాన్ని రుజువు చేసింది. విటమిన్ K ఎక్కువగా తీసుకునే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని ఈ పరిశోధనలో తేలింది. విటమిన్ K వల్ల…

Read More
కొబ్బరి నూనెలో కల్తీని గుర్తించే సీక్రెట్ టిప్స్.. నిమిషాల్లో తెలుసుకోండి..!

కొబ్బరి నూనెలో కల్తీని గుర్తించే సీక్రెట్ టిప్స్.. నిమిషాల్లో తెలుసుకోండి..!

మీరు కొనుగోలు చేసిన కొబ్బరి నూనె స్వచ్ఛమైనదా కాదా అనేది ఇంట్లోనే సులభంగా తెలుసుకోవచ్చు. కొబ్బరి నూనె కేవలం వంటలకే కాదు.. మన చర్మానికి, జుట్టుకు కూడా చాలా మంచిది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కానీ కల్తీ నూనె వల్ల ఈ ప్రయోజనాలన్నీ పోతాయి. కింది ఐదు పద్ధతులతో మీరు మీ నూనె స్వచ్ఛతను పరీక్షించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రిజ్ టెస్ట్ ఒక గ్లాసులో కొద్దిగా కొబ్బరి…

Read More
ఎవడు మమ్మీ వీడు.. 18 సిక్సర్లు, 23 ఫోర్లు.. 56 బంతుల్లో డబుల్ సెంచరీ.. టీ20ల్లో మోస్ట్ వైలెంట్ బ్యాటర్‌

ఎవడు మమ్మీ వీడు.. 18 సిక్సర్లు, 23 ఫోర్లు.. 56 బంతుల్లో డబుల్ సెంచరీ.. టీ20ల్లో మోస్ట్ వైలెంట్ బ్యాటర్‌

Double Century in T20 Match: క్రికెట్‌లో ఎప్పుడైనా, ఏ క్షణంలోనైనా ఏదైనా జరగవచ్చు. టీ20 క్రికెట్‌లో డబుల్ సెంచరీ గురించి ఏ బ్యాట్స్‌మన్‌కైనా ఆలోచించడం కష్టం. చాలా మంది దీనిని ఒక జోక్‌గా భావిస్తారు. కానీ ఈ 20-20 ఓవర్ల ఫార్మాట్‌లో, ఈ అసాధ్యమైన రికార్డు కూడా నమోదైంది. ఒకప్పుడు ఒక బ్యాట్స్‌మన్ క్రికెట్ మైదానంలో విధ్వంసం సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన ప్రపంచ రికార్డును సృష్టించాడు. సింగపూర్‌కు చెందిన…

Read More
CM Chandrababu: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి!

CM Chandrababu: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి!

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. పలువురు కేంద్రమంత్రులతో వరుసగా సమావేశం అవుతూ రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ మేరకు రాష్ట్రానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుతున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటి అయ్యారు. రాష్ట్రంలో చేపట్టే పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించవలసిందిగా కేంద్ర ఆర్ధికమంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం (SASCI-Special Assistance…

Read More
మెల్‌బోర్న్ నుంచి న్యూయార్క్ వరకు.. పాకిస్తాన్‌ను పొట్టుపొట్టుగా ఉతికారేసిన భారత్.. ఈ రికార్డులపై ఓ లుక్కేయండి

మెల్‌బోర్న్ నుంచి న్యూయార్క్ వరకు.. పాకిస్తాన్‌ను పొట్టుపొట్టుగా ఉతికారేసిన భారత్.. ఈ రికార్డులపై ఓ లుక్కేయండి

India vs Pakistan Asia Cup 2025: ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రెండు జట్లు తొలిసారి పొట్టి ఫార్మాట్‌లో తలపడనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో టీం ఇండియా పాకిస్థాన్‌ను సులభంగా ఓడించింది. ఆ మ్యాచ్ వన్డే ఫార్మాట్‌లో జరిగింది. ఇప్పుడు ఆసియా కప్‌లో రెండు జట్ల మధ్య మ్యాచ్ టీ20 ఫార్మాట్‌లో ఉంటుంది. పహల్గామ్‌లో అమాయక భారతీయ పౌరుల మారణహోమం తర్వాత, భారతదేశం పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను…

Read More
Kukatpally: ఆ ప్రాంతంలో 3 రోజులుగా అదే పనిగా సంచరిస్తున్న యువకుడు.. పట్టుకుని ఆరా తీయగా

Kukatpally: ఆ ప్రాంతంలో 3 రోజులుగా అదే పనిగా సంచరిస్తున్న యువకుడు.. పట్టుకుని ఆరా తీయగా

కూకట్‌పల్లి హైదర్ నగర్ ప్రాంతంలో గత మూడు రోజులుగా రెక్కీ నిర్వహించి దొంగతనానికి రెడీ అయిన సుధీర్ (26) అనే బీటెక్ విద్యార్థిని స్థానికులు పట్టుకున్నారు. గత కొద్ది రోజులుగా బెట్టింగ్‌లకు అలవాటయి.. 20 లక్షల రూపాయలు పోగొట్టుకున్న సుధీర్.. అప్పుల నుంచి బయట పడటానికి ఏం చేయాలో అర్థం కాదంటూ దొంగతనం చేయడానికి శ్రమించాడు. అయితే అతగాడి ప్రవర్తనపై అనుమానం రావడంతో.. స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు సుధీర్ వద్ద నుంచి…

Read More
Post Office: పోస్టాఫీస్‌లో మరో అద్భుత స్కీమ్.. తక్కువ పెట్టుబడితో చేతికి రూ.7లక్షలు

Post Office: పోస్టాఫీస్‌లో మరో అద్భుత స్కీమ్.. తక్కువ పెట్టుబడితో చేతికి రూ.7లక్షలు

ఈ మధ్య కాలంలో ప్రజలు ఎక్కువగా పోస్టాఫీస్ పథకాల వైపు చూస్తున్నారు. సురక్షితమైన, స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారికి పోస్ట్ ఆఫీస్ పథకాలు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్నాయి. తక్కువ రిస్క్‌తో తమ పెట్టుబడులకు పూర్తి భద్రత ఉండటంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లలో పెట్టుబడులు పెడుతున్నారు. నేటి బిజీ జీవితంలో భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయడం అత్యంత అవశ్యం. పిల్లల చదువులు, పెళ్లి, ఇల్లు నిర్మాణం, పదవీ విరమణ వంటి ఏ లక్ష్యానికైనా…

Read More