Tuesday Hanuman Puja: మంగళవారం హనుమంతుడికి పూజ చేస్తున్నారా.? నియమాలు ఇవే..

Tuesday Hanuman Puja: మంగళవారం హనుమంతుడికి పూజ చేస్తున్నారా.? నియమాలు ఇవే..

పరిశుభ్రత, స్వచ్ఛత, దుస్తుల నియమావళి: మీ పూజ కోసం పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్వహించండి. ప్రారంభించే ముందు స్నానం చేయండి. మీ మనస్సు ఏకాగ్రతతో పరధ్యానం లేకుండా చూసుకోండి. పూజ సమయంలో ఎరుపు లేదా కుంకుమ రంగు దుస్తులు ధరించండి. ఎందుకంటే ఇవి మంగళవారం పూజకు శుభప్రదంగా భావిస్తారు. నైవేద్యాలు, పారాయణం: హనుమంతుడికి సింధూరం, మల్లె నూనె, ఎర్రటి పువ్వులు, లడ్డూలు, బెల్లం సమర్పించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేసి భక్తితో “రామ్ నామం” జపించండి. మంగళ్వార్ వ్రత…

Read More
Kailash Mansarovar Yatra: శివ శివా అంటూ సాగుతున్న మానస సరోవర యాత్ర.. ఈ సరస్సు ప్రాముఖ్యత ఏమిటంటే..

Kailash Mansarovar Yatra: శివ శివా అంటూ సాగుతున్న మానస సరోవర యాత్ర.. ఈ సరస్సు ప్రాముఖ్యత ఏమిటంటే..

ఈ సరస్సు సృష్టికర్త బ్రహ్మ దేవుడి మనస్సు నుంచి పుట్టిందని ఒక మత విశ్వాసం ఉంది, అందుకే దీనిని మానస సరోవరం అని పిలుస్తారు. ఈ సరస్సులోని నీరు అత్యంత పవిత్రం. కైలాస మానస సరోవర తీర్థయాత్ర, సరస్సులో చేసే స్నానం, ఇక్కడ చేసే తపస్సుకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీనిలోని నీరు అమృతం లాంటిదని, దీనిలో స్నానం చేయడం అత్యంత పవిత్రం అని.. నీరు త్రాగడం ద్వారా తెలిసి తెలియక చేసిన సకల పాపాలు నశిస్తాయని…

Read More
LPG Gas Cylinder: ఒకటో తేదీ బిగ్‌ గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఎంతంటే?

LPG Gas Cylinder: ఒకటో తేదీ బిగ్‌ గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఎంతంటే?

LPG Gas Cylinder Price Cut: గుడ్‌న్యూస్.. జూలై నెల శుభవార్తతో ప్రారంభమైంది. ఈ ఉదయం చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) LPG సిలిండర్ల ధరలను తగ్గించడం ద్వారా సామాన్యులకు ఉపశమనం కలిగించాయి. ప్రతి నెల మొదటి తేదీన చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. ఈ నెల సిలిండర్ రేటును తగ్గించాలని నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను తగ్గించినట్లు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రకటించాయి. 19కేజీల సిలిండర్‌ ధరను…

Read More
Kuja Dosha Nivarana Tips: మీకు కుజ దోషం ఉందా.? ఇంటిలో ఈ పరిహారాలతో తగ్గుముఖం..

Kuja Dosha Nivarana Tips: మీకు కుజ దోషం ఉందా.? ఇంటిలో ఈ పరిహారాలతో తగ్గుముఖం..

ప్రతి మంగళవారం నవగ్రహాల ఆలయంలో ఏడు ప్రదక్షిణలు చేయడం, “ఓం అంగారకాయనమః” లేదా ఇతర కుజ మంత్రాలను పారాయణ చేయడం, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలను దర్శించడం, ఎర్రని పుష్పాలతో పూజలు చేయడం, ఆవులకు కందులు, తోటకూర, బెల్లం వంటివి ఇవ్వడం వంటివి చేయవచ్చు. Source link

Read More
July New Rules: ప్రజలందరికీ బిగ్ అలర్ట్‌.. ఇవ్వాల్టి నుంచి మారనున్న రూల్స్ ఇవే..

July New Rules: ప్రజలందరికీ బిగ్ అలర్ట్‌.. ఇవ్వాల్టి నుంచి మారనున్న రూల్స్ ఇవే..

దేశవ్యాప్తంగా కొన్ని అంశాల్లో కీలక మార్పులు జరగబోతున్నాయి. జులై 1 (మంగళవారం) నుంచి పలు కీలక రూల్స్‌ మారబోతున్నాయి. పాన్‌కార్డ్‌, బ్యాంకింగ్‌, రైల్వే టికెట్‌ బుకింగ్‌, గ్యాస్‌ సిలిండర్‌ ధర, క్రెడిట్‌ కార్డులకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పాన్‌ కార్డ్‌ నుంచి రైలు టికెట్‌ వరకు అమలయ్యే కొత్త నిబంధనలపై ఓ లుక్కేయండి.. ప్రధానంగా.. నేటి నుంచి రైలు టికెట్‌ చార్జీలు పెరగనున్నాయి. మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఏసీ, నాన్‌ ఏసీ క్లాస్‌ చార్జీలను…

Read More
Andhra Pradesh: భక్తా.. బరితెగింపా.. శ్రీవారి ఆలయ నమూనాలో మిలటరీ హోటల్..  జనసేన నేతలు ఆగ్రహం..

Andhra Pradesh: భక్తా.. బరితెగింపా.. శ్రీవారి ఆలయ నమూనాలో మిలటరీ హోటల్.. జనసేన నేతలు ఆగ్రహం..

అదిగో ఆనంద నిలయం అని ఆనందంగా వెళ్లారో అవాక్కయిపోతారు. అక్కడకు వెళితే, చికెన్‌, మటన్‌ బిర్యానీల ఘాటు వాసన గుప్పుమంటుంది. అది ఆలయంలా కనిపించే నాన్‌వెజ్‌ హోటల్‌. గోవిందుడి పేరుతో భక్తులను ఇలా బురిడీ కొట్టిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఇక తిరుమల యాత్ర పేరుతో వెంకన్నను ఏకంగా గేమింగ్‌ యాప్‌లో దింపేశారు మరికొందరు. ఇక ఓ సినిమాలో ఏకంగా గోవింద నామాలపైనే పేరడీ పాటలు పెట్టారు మరికొందరు. గాడ్‌తో గేమ్స్‌ వద్దన్నా వినకుండా, ఇలా చెలరేగిపోతున్నారు కొందరు…

Read More
PM Modi: మోదీ సొంత గ్రామంలో అరుదైన నాణేలు లభ్యం.. గ్రీకు చక్రవర్తి కాలం నాటి..

PM Modi: మోదీ సొంత గ్రామంలో అరుదైన నాణేలు లభ్యం.. గ్రీకు చక్రవర్తి కాలం నాటి..

ప్రధాని మోడీ సొంత గ్రామం గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో అరుదైన నాణేలు లభ్యమయ్యాయి. 2014 నుంచి 2024 దశాబ్ద కాలంగా పురావస్తు శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో ఆశ్చర్యపరిచే విధంగా అరుదైన నాణేలు బయటపడ్డాయి. ఇండో-గ్రీకుకు చెందిన నాణేల అచ్చులు లభ్యమయ్యాయి. ఈ తవ్వకాల్లో 37 టెర్రకోట నాణేల అచ్చులను కనుగొన్నారు. కాస్టింగ్ పద్ధతిలో ఉన్న ఈ అచ్చులు ఇండో-గ్రీకు చక్రవర్తి అపోలోడోటస్-2 కాలానికి చెందినవిగా గుర్తించారని ASI సూపరింటెండెంట్ డా. అభిజిత్ అంబేకర్ తెలిపారు. ఈ సందర్భంగా ASI…

Read More
అయ్యో ఘోరం.. 37కి పెరిగిన మృతుల సంఖ్య.. పాపం మరో 27 మంది ఏమయ్యారో ఏంటో..

అయ్యో ఘోరం.. 37కి పెరిగిన మృతుల సంఖ్య.. పాపం మరో 27 మంది ఏమయ్యారో ఏంటో..

సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 37 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. మరో 35 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఇంకా 27 మంది కార్మికుల ఆచూకీ తెలియాల్సి ఉందని తెలిపారు. ప్రమాదం నుంచి 57 మంది సురక్షితంగా బయటపడినట్లు కలెక్టర్ ప్రకటించారు. క్షతగాత్రుల్లో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉందని.. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. సోమవారం పాశమైలారంలోని…

Read More
Tholi Ekadashi: తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. ఎందుకంటే

Tholi Ekadashi: తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. ఎందుకంటే

హిందూ మతంలో తొలి ఏకాదశి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. విశ్వ సృష్టికర్త అయిన శ్రీ మహా విష్ణువు క్షీరసాగరం లో నాలుగు నెలలు యోగ నిద్రలోకి వెళ్ళే పవిత్ర దినం ఇది. పంచాంగం ప్రకారం ఈ ఏడాది తొలి ఏకాదశి జూలై 6, 2025, ఆదివారం వచ్చింది. చాతుర్మాసం ప్రారంభం అయిన ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు వివాహం, గృహప్రవేశం సహా ఏ ఇతర శుభ కార్యాలు నిర్వహించరు. ఈ పవిత్ర సందర్భంగా…

Read More
Earthing: ఒంటి నొప్పులు, వాపులా.. ఉదయాన్నే ఇలా చేస్తే ఆ సమస్యలన్నీ మటుమాయం..

Earthing: ఒంటి నొప్పులు, వాపులా.. ఉదయాన్నే ఇలా చేస్తే ఆ సమస్యలన్నీ మటుమాయం..

పచ్చికపై చెప్పుల్లేకుండా నడవడమంటే చాలామందికి చిన్ననాటి సరదాలు, పచ్చని పొలాలు గుర్తుకొస్తాయి. అయితే, దీని వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మీకు తెలుసా? దీన్నే “ఎర్తింగ్” లేదా “గ్రౌండింగ్” అని కూడా అంటారు. కొంతమంది దీన్ని ప్రకృతి ఇచ్చే ఉచిత వైద్యం అంటారు. మరి నిజంగా మన పాదాలు నేలను తాకినప్పుడు ఏం జరుగుతుంది? దీనిపై శాస్త్రవేత్తలు కూడా ఆసక్తి చూపుతున్నారు. 1. ఒంటి నొప్పులకు పొద్దున్నే పచ్చికపై నడిచినప్పుడు పాదాలకు తగిలే మంచు…

Read More