మరో ప్రాణం బలి తీసుకున్న సహజీవనం.. లివ్‌ ఇన్‌ పార్ట్‌నర్‌ దారుణం.. ప్రియురాలిని చంపేసి 3 రోజుల పాటు..

మరో ప్రాణం బలి తీసుకున్న సహజీవనం.. లివ్‌ ఇన్‌ పార్ట్‌నర్‌ దారుణం.. ప్రియురాలిని చంపేసి 3 రోజుల పాటు..

ఆగని హత్యలు యావత్‌ దేశాన్ని కుదిపివేస్తున్నాయి. వయసు బేధం లేకుండా పడనివారు ఎవరైనా సరే నిర్ధయగా చంపేసి హంతకులుగా మారుతున్నారు. హంతకుల్లో చిన్న పెద్ద, ముసలి ముతక, ఆడ మగ అందరూ ఉంటున్నారు. తాజాగా మరో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. సహజీవనం మరో యువతి ప్రాణం తీసింది. మధ్యప్రదేశ్‌లో సంచలనాత్మక హత్య కేసు వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజధాని…

Read More
Srisailam Temple: ఎట్టకేలకు భక్తులను కరుణించిన మల్లన్న.. నేటి నుంచి ప్రీ స్పర్శ దర్శనం ప్రారంభం.. టోకెన్ విధానం అమలు

Srisailam Temple: ఎట్టకేలకు భక్తులను కరుణించిన మల్లన్న.. నేటి నుంచి ప్రీ స్పర్శ దర్శనం ప్రారంభం.. టోకెన్ విధానం అమలు

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం నేటి నుంచి శ్రీశైల మల్లికార్జున స్వామి వారి ఉచిత స్పర్శ దర్శనం ప్రారంభం అవుతుందని శ్రీశైల దేవస్థానం ఈ.ఓ శ్రీనివాసరావు తెలిపారు. గతంలో లాగానే వారంలో 4 రోజుల పాటు అనగా మంగళ, బుధ, గురు, శుక్ర వారాలలో మధ్యాహ్నం గం.1.45 నుంచి 3.45 వరకు రెండు గంటల పాటు స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం కొనసాగుతుందని ఈ.ఓ శ్రీనివాసరావు తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ…

Read More
ట్రిపుల్ సెంచరీతో ఒకరు, సెంచరీలతో నలుగురు.. పరుగుల వర్షంతో పిచ్చెక్కించిన బ్యాటర్లు.. స్కోర్ తెలిస్తే మైండ్ బ్లాంకే

ట్రిపుల్ సెంచరీతో ఒకరు, సెంచరీలతో నలుగురు.. పరుగుల వర్షంతో పిచ్చెక్కించిన బ్యాటర్లు.. స్కోర్ తెలిస్తే మైండ్ బ్లాంకే

కౌంటీ ఛాంపియన్‌షిప్ 2025లో ఓ అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. సుర్రే, డర్హామ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సుర్రే బ్యాట్స్‌మెన్ డొమ్ సిబ్లీ ట్రిపుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్‌తో సుర్రే జట్టు ఏకంగా 820 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ట్రిపుల్ సెంచరీ బాదిన 29 ఏళ్ల బ్యాట్స్‌మన్.. ఈ మ్యాచ్‌లో సర్రే జట్టు ప్రారంభం నుంచే బలమైన ప్రదర్శనతో రికార్డుల వర్షం కురుస్తోంది. సర్రే ఇన్నింగ్స్‌లో డోమ్ సిబ్లీ…

Read More
Relationships: అందుకే పార్ట్నర్‌ను మోసం చేస్తున్నారా.. అక్రమ సంబంధాలకు ఇదే ప్రధాన కారణం

Relationships: అందుకే పార్ట్నర్‌ను మోసం చేస్తున్నారా.. అక్రమ సంబంధాలకు ఇదే ప్రధాన కారణం

అక్రమ సంబంధాల ఘటనల్లో అన్నిటికంటే దారుణం, ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు. తల్లిదండ్రుల మధ్య తలెత్తే ఈ వివాదాలు వారి బాల్యాన్ని ఛిద్రం చేసి, భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇది కేవలం నైతిక సమస్యగా కాకుండా, సామాజిక భద్రతకు పెను సవాలుగా పరిణమిస్తోంది. ఇలా భాగస్వాములను మోసం చేయడానికి కేవలం ఒకే ఒక్క కారణం అంటూ ఉండదు. మానసిక నిపుణులు అనేక అంశాలు ఈ రకమైన ప్రవర్తనకు దారితీస్తాయని చెబుతున్నారు. ఆడ,…

Read More
Kevvu Kartheek: ఆధ్యాత్మిక యాత్రలో జబర్దస్త్ కెవ్వు కార్తీక్.. భార్యతో కలిసి ప్రముఖ ఆలయాల సందర్శన.. ఫొటోస్

Kevvu Kartheek: ఆధ్యాత్మిక యాత్రలో జబర్దస్త్ కెవ్వు కార్తీక్.. భార్యతో కలిసి ప్రముఖ ఆలయాల సందర్శన.. ఫొటోస్

Kevvu Kartheek మొదట మిమిక్రీ ఆర్టిస్ట్ గా సత్తా చాటిన కార్తీక్ ఆ తరువాత జబర్దస్త్​ షోలోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. మొదట ధనాధన్ రాజ్ టీమ్ లో కంటెస్టెంట్ గా చేరిన అతను ఆ తర్వాత తిరుపతి ప్రకాశ్​ టీమ్ లోనూ మెరిశాడు. ఇక 2016లో ముక్కు అవినాష్ తో కలిసి టీమ్​ లీడర్ గా మారిపోయాడు కార్తీక్. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీమ్​ లీడర్ గా కొనసాగుతున్నాడీ యాక్టర్….

Read More
Telangana: తెలిసిన ఆర్ఎంపీ డాక్టర్ అని ఆ మహిళ కారు ఎక్కింది.. ఆ తర్వాత మత్తుమందు ఇచ్చి.. దారుణంగా..

Telangana: తెలిసిన ఆర్ఎంపీ డాక్టర్ అని ఆ మహిళ కారు ఎక్కింది.. ఆ తర్వాత మత్తుమందు ఇచ్చి.. దారుణంగా..

డాక్టర్లను ప్రాణదాతలుగా భావిస్తుంటాం. గ్రామాల్లోని ఆర్ఎంపిలను కూడా అదే స్థాయిలో గౌరవిస్తుంటాం. కానీ ఓ కన్నింగ్ ఆర్ఎంపీ మాత్రం.. తనకు పరిచయం ఉన్న మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై పురుగుల మందును ఇంజక్షన్ల ద్వారా ఇచ్చి ఆమెను హత్య చేశాడు. క్రైం సినిమాను తలపించేలా అఘాయిత్యాలకు పాల్పడిన నీచుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల పాలు చేశారు. వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం జూనూతల గ్రామానికి చెందిన మహిళ తన భర్త…

Read More
IND vs ENG: ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ కోసం టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 లో కీలక మార్పు.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్..

IND vs ENG: ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ కోసం టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 లో కీలక మార్పు.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్..

India vs England 2nd Test: ఇంగ్లాండ్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండో మ్యాచ్‌ను బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్‌లో టీమ్ ఇండియా ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ తన ప్లేయింగ్ 11ని ప్రకటించింది. సిరీస్‌లో కూడా 1-0తో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో, మొదటి మ్యాచ్‌లో ఓటమి పాలైన టీమ్ ఇండియా ప్లేయింగ్ 11లో కొన్ని మార్పులు చూడవచ్చు. జస్‌ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో పాల్గొంటాడా లేదా అనే దానిపై…

Read More
Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. బోనం అంటే ఏమిటి? ప్రాముఖ్యత.. బోనాల జాతర ఎప్పుడు మొదలైందంటే..

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. బోనం అంటే ఏమిటి? ప్రాముఖ్యత.. బోనాల జాతర ఎప్పుడు మొదలైందంటే..

ఆషాడ మాసం రాకతో తొలకరి జల్లులతో పాటు తెలంగాణలో బోనాల సందడిని తెచ్చింది. మహిళలు బోనమెత్తి ఆషాడ మాసం మాసంలోని తోలి గురు వారం గోల్కొండ జగదాంబికా అమ్మవారికి తొలిరోజు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారికి పట్టుచీర, బోనాలను అమ్మవారికి అందజేశారు. బోనాలు డప్పు చప్పుళ్లు, డోలు మోతలు పోతరాజుల విన్యాసాల నడుమ అంగరంగ వైభవంగా సాగాయి. అమ్మవారి ఘటాలకు ప్రత్యేక పూజలు చేసి బోనాలను సమర్పించారు. అయితే బోనాలు అంటే ఏమిటి? ప్రాముఖ్యత ఏమిటి తెలుసుకుందాం…..

Read More
అలాంటప్పుడు హీరోయిన్స్‌కు హీరోల సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వొచ్చు.. స్టార్ హీరోయిన్ క్రేజీ కామెంట్స్

అలాంటప్పుడు హీరోయిన్స్‌కు హీరోల సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వొచ్చు.. స్టార్ హీరోయిన్ క్రేజీ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలాంటి వారిలో ఈ చిన్నది ఒకరు. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా స్టార్ హీరోల సినిమాల్లో రాణిస్తూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి మెప్పిస్తుంది. అంతే కాదు తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. అలాగే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది. అంతే…

Read More
Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను వెనక్కి పంపిన కేంద్రం.. నెక్స్ట్ ఏం జరగనుంది..

Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను వెనక్కి పంపిన కేంద్రం.. నెక్స్ట్ ఏం జరగనుంది..

బనకచర్ల ప్రాజెక్ట్‌తో తమ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందంటూ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖకు చేసిన ఫిర్యాదుల ప్రభావం కనిపిస్తోంది. పోలవరం – బనకచర్ల ప్రాజెక్ట్‌కు ప్రస్తుత దశలో పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్ట్‌పై పలు సందేహాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్ట్‌కు ఇప్పుడే అనుమతులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ…

Read More