IND vs ENG: తోపువని ఛాన్స్ ఇస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో ఒకేలా.. మరీ ఇంత చెత్తగా ఏంది సామీ..

IND vs ENG: తోపువని ఛాన్స్ ఇస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో ఒకేలా.. మరీ ఇంత చెత్తగా ఏంది సామీ..

Yashasvi Jaiswal: తన తొలి ఆస్ట్రేలియా పర్యటనలో యశస్వి జైస్వాల్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. అలాంటి పరిస్థితిలో, ఇంగ్లాండ్ పర్యటనలో కూడా యువ భారత ఓపెనర్ నుంచి ఇలాంటి ప్రదర్శన ఆశించారు. దీనికి తోడు, జైస్వాల్ కూడా ఇలాంటి ఆరంభాన్ని పొంది మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీ సాధించాడు. కానీ ఆ తర్వాత, అతని ప్రదర్శన ప్రత్యేకంగా ఏం లేదు. ఇప్పుడు, జైస్వాల్ ఓవల్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కూడా సింగిల్ డిజిట్‌కే అలసిపోయాడు….

Read More
Hyderabad: హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్‌ వెళ్లే వారికి గుడ్ న్యూస్.. ప్రజల ఇబ్బందులకు చెక్ పెడుతూ..

Hyderabad: హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్‌ వెళ్లే వారికి గుడ్ న్యూస్.. ప్రజల ఇబ్బందులకు చెక్ పెడుతూ..

తెలంగాణ ప్రభుత్వం పౌరులకు ఉపయోగపడే మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అమెరికా యూఎస్ కాన్సులేట్‌ను సందర్శించేందుకు ప్రతిరోజూ వచ్చే వేలాది మంది.. అక్కడ వెయిట్ చేసే సమయంలో ఇబ్బందులు పడుతుంటారు. ఇకపై ఆ అవస్థలు ఉండవు. ఎందుకంటే.. రూ.1.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ‘తెలంగాణ స్టేట్ కాన్సులర్ వెయిటింగ్ ఏరియా’ను మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ – నానక్‌రామ్‌గూడాలో యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఉంది. రోజుకు సగటున 3,000 మందికి పైగా యూఎస్…

Read More
ప్రియుడితో కలిసి భర్తను లేపేసింది! సరస్సులో మృతదేహం లభించాక బయటపడ్డ బండారం.. సినిమా స్టోరీని మించి..

ప్రియుడితో కలిసి భర్తను లేపేసింది! సరస్సులో మృతదేహం లభించాక బయటపడ్డ బండారం.. సినిమా స్టోరీని మించి..

ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తలను భార్యలే కడతేరుస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హావేరిలోని రట్టిహళ్లి తాలూకాలో భార్య తన ప్రేమికుడితో కలిసి తన భర్తను సరస్సులోకి తోసి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. హరిహర్‌కు చెందిన షఫీవుల్లా అబ్దుల్ మహీబ్ (38) హత్యకు గురైన భర్తగా గుర్తించారు. షఫీవుల్లా అబ్దుల్ మహీబ్‌ను సరస్సులోకి తోసి, ఆపై ఆత్మహత్య చేసుకున్నాడని, వారి ప్రేమ జీవితానికి అతను అడ్డుగా ఉన్నాడని ఆమె ఆరోపించింది. అయితే పోలీసుల దర్యాప్తులో…

Read More
వర్షాకాలంలో జాగ్రత్త.. మీ పిల్లలు ఏ జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి..!

వర్షాకాలంలో జాగ్రత్త.. మీ పిల్లలు ఏ జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి..!

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. పిల్లల ఆరోగ్యంపై పెద్దలంతా టెన్షన్ పడతారు. ఈ వాతావరణంలో పిల్లలు తరచూ జబ్బు పడటం సర్వసాధారణం. ఎందుకంటే వారి రోగనిరోధక శక్తి ఇంకా పూర్తిగా పెరగదు. తేమతో కూడిన వాతావరణం వల్ల వైరస్‌ లు, బ్యాక్టీరియా వేగంగా పెరుగుతాయి. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, కలరా, టైఫాయిడ్ లాంటి రోగాలు ఈ కాలంలో ఎక్కువ వస్తాయి. పిల్లలు వీటికి త్వరగా గురవుతారు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వర్షాకాలంలో చిన్న పిల్లల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు…

Read More
Baahubali: రీ రిలీజ్‌లోనూ రాజమౌళి మార్క్‌.. పక్కా మాస్ ప్లానింగ్ మామా ఇది

Baahubali: రీ రిలీజ్‌లోనూ రాజమౌళి మార్క్‌.. పక్కా మాస్ ప్లానింగ్ మామా ఇది

బాహుబలితో ఇండియన్‌ సినిమాకు కొత్త మార్కెట్స్ క్రియేట్ చేసిన రాజమౌళి, ఇప్పుడు ఆ సినిమా రీ రిలీజ్‌తోనూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. రెండు భాగాలను కలిపి ఓకే భాగంగా రిలీజ్ చేయటం అనే ప్రయోగం ఇండియన్ స్క్రీన్ మీద ఇదే తొలిసారి. Source link

Read More
పీనట్ బటర్.. ఇది చేసే మ్యాజిక్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

పీనట్ బటర్.. ఇది చేసే మ్యాజిక్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

పీనట్ బటర్ కేవలం రుచిగానే కాదు.. ఆరోగ్యకరమైన పోషకాల గని. ఇందులో ప్రోటీన్, శరీరానికి కావాల్సిన మంచి కొవ్వులు, చాలా విటమిన్లు ఉంటాయి. ఇవన్నీ శరీరానికి శక్తినిచ్చి రోజువారీ అవసరాలకు సహాయపడతాయి. అందుకే పీనట్ బటర్‌ ను ఒక మంచి ఆహారంగా చూస్తారు. గుండె ఆరోగ్యం ఈ బటర్‌ లో ఉండే సహజ కొవ్వులు గుండెకు చాలా మేలు చేస్తాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గిస్తాయి, తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా…

Read More
అదృష్టం అంటే ఇదే.. కూలీకి దొరికిన ‘8 వజ్రాలు’

అదృష్టం అంటే ఇదే.. కూలీకి దొరికిన ‘8 వజ్రాలు’

మధ్య ప్రదేశ్‌లోని ఛ‌త‌ర్‌పూర్ జిల్లాలోని క‌టియా గ్రామానికి చెందిన హ‌ర్‌ గోవింద్‌, ప‌వ‌న్ దేవి దంప‌తులు గ‌త ఐదేళ్లుగా ప‌న్నాలోని నిసార్ గ‌నిలో ప‌నిచేస్తున్నారు.వజ్రం కోసం తవ్వుతూనే ఉన్న ఈ దంపతులకు చివరికి అదృష్టం తలుపుతట్టింది. ఒకేసారి 8 వజ్రాలు లభించాయి. అందులో కొన్నీ ముడి వజ్రాలు కాగా, మరికొన్ని శుద్ధమైనవే. వీటి విలువ రూ.10 – 12 లక్షలు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వజ్రాలను పన్నాలోని వజ్రాల మ్యూజియానికి చేర్చి, అక్కడి…

Read More
మీ గుట్టురట్టు చేసే wifi వచ్చిందోచ్‌..!

మీ గుట్టురట్టు చేసే wifi వచ్చిందోచ్‌..!

ఇది హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ నుండి వచ్చిన దృశ్యంలా అనిపించవచ్చు, కానీ ఇదంతా నిజం. Wi-Fi ద్వారా విడుదలయ్యే సంకేతాలు గదిలో ఉన్న వ్యక్తిని సులభంగా గుర్తించగలవని రోమ్‌లోని లా సపియెంజా విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొన్నారు. ఈ టెక్నాలజీకి WhoFi అని పేరు పెట్టారు, ఇది ఎటువంటి కెమెరా, మైక్రోఫోన్ లేదా ఏ పరికరం లేకుండా పనిచేస్తుంది. ఇది గదిలో ఉన్న వ్యక్తి పరిమాణం లేదా కదలిక కారణంగా వైర్‌లెస్ సిగ్నల్‌లో మార్పులను సులభంగా గుర్తించగలదు. Wi-Fi…

Read More
Andhra Pradesh: పచ్చని పొలాల్లో బుల్లెట్ల వర్షం.. రక్తపు మడుగులో వ్యక్తి.. ఏం జరిగిందంటే..?

Andhra Pradesh: పచ్చని పొలాల్లో బుల్లెట్ల వర్షం.. రక్తపు మడుగులో వ్యక్తి.. ఏం జరిగిందంటే..?

పచ్చని పల్లెటూరు.. ప్రశాంత వాతావరణం. ఒక్కసారిగా గన్ ఫైరింగ్. బుల్లెట్స్ శబ్దానికి ఊరంతా ఉలిక్కిపడింది. పరుగుపరుగున కాల్పులు జరిగిన ప్రాంతానికి వెళ్లిన గ్రామస్తులకు భయంకర ఘటన కళ్ల ముందు కనిపించింది..ఇంతకీ అక్కడ ఏమి జరిగింది.? కాల్పులమోతకు కారణమేంటి? ఇదే అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం పల్లపుదుంగాడ గిరిజన గ్రామం. ఊరంతా ఎవరి పనిలో వారుండగా ఒక్కసారిగా గన్ ఫైరింగ్ శబ్దం రావడంతో గ్రామస్తులు అంతా హడావుడిగా అక్కడకు చేరుకున్నారు. అలా…

Read More
ఓవల్‌లో కుమార్ ‘అధర్మ’ సేన.. ఇంగ్లండ్‌కు అనుకూలంగా సిగ్నలిచ్చిన లంక అంపైర్.. ఐసీసీ వేటు పడనుందా..?

ఓవల్‌లో కుమార్ ‘అధర్మ’ సేన.. ఇంగ్లండ్‌కు అనుకూలంగా సిగ్నలిచ్చిన లంక అంపైర్.. ఐసీసీ వేటు పడనుందా..?

Oval Test Controversy: లండన్‌లోని ఓవల్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య కీలకమైన ఐదవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ ఓడిన భారత జట్టు ఆశించిన ఆరంభాన్ని పొందలేదు. వంద పరుగుల మార్కును దాటకముందే జట్టు మూడు ముఖ్యమైన వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తొలి సెషన్‌లోనే తమ వికెట్లను కోల్పోవడంతో జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. దీని తర్వాత, సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. ఇంతలో, మైదానంలో…

Read More