బరువు తగ్గాలనుకునే వారికి బంపర్ ఆఫర్..! ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే రిజల్ట్స్ పక్కా..!

బరువు తగ్గాలనుకునే వారికి బంపర్ ఆఫర్..! ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే రిజల్ట్స్ పక్కా..!

శరీర బరువును తగ్గించాలనుకుంటే ముందుగా జీవనశైలిలో కొన్ని మార్పులు తీసుకురావాలి. ఎక్కువ కేలరీలు, ఎక్కువ కొవ్వులు, ఎక్కువ చక్కెరలు ఉండే ఆహారాలను తగ్గించాలి. సమతుల్యమైన, తక్కువ కేలరీలు ఉండే భోజనం అలవాటు చేసుకోవడం ముఖ్యం. దీనితో పాటు రోజూ వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ పద్ధతిలో సహాయపడే కొన్ని ఆరోగ్యకరమైన డ్రింక్స్ లను ఉదయాన్నే తాగితే బరువు తగ్గే పని వేగంగా అవుతుంది. నిమ్మ నీరు రోజును ప్రారంభించడానికి నిమ్మ నీరు ఒక…

Read More
3 ఏళ్లుగా భారత జట్టులోనే.. అరంగేట్రానికి నో ఛాన్స్.. 27 సెంచరీల ప్లేయర్‌ను వాటర్ బాయ్‌గా మార్చేసిన గంభీర్, గిల్

3 ఏళ్లుగా భారత జట్టులోనే.. అరంగేట్రానికి నో ఛాన్స్.. 27 సెంచరీల ప్లేయర్‌ను వాటర్ బాయ్‌గా మార్చేసిన గంభీర్, గిల్

Abhimanyu Easwaran: భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఐదవ, చివరి మ్యాచ్ గురువారం (జులై 31) ఓవల్‌లో ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టీం ఇండియా నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. గాయపడిన రిషబ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్‌కు అవకాశం లభించింది. ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను తొలగించి, బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్‌కు స్థానం కల్పించారు. అదే సమయంలో, పనిభారం నిర్వహణ కారణంగా జస్‌ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. ఆకాష్ దీప్…

Read More
Actress Radhika: మూడు రోజులుగా ఆస్పత్రిలోనే నటి రాధిక.. ఫొటోస్ వైరల్.. ఏమైందంటే?

Actress Radhika: మూడు రోజులుగా ఆస్పత్రిలోనే నటి రాధిక.. ఫొటోస్ వైరల్.. ఏమైందంటే?

ప్ర‌ముఖ న‌టి రాధిక శ‌ర‌త్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. జులై 28న ఆమెను చెన్నైలోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చేర్పించారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో వైద్యులు రాధిక కు ట్రీట్ మెంట్ అందిస్తున్న‌ట్టు తెలుస్తుంది. మొదట ఇది సాధారణ జ్వరమని భావించినా, వైద్య పరీక్షల అనంతరం డెంగ్యూ సోకినట్టు నిర్ధారణ అయ్యిందట. అందుకే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నా, పూర్తి కోలుకునే వరకు ఆసుపత్రిలోనే ఉండాలని…

Read More
చౌడేశ్వరి ఆలయంలో అర్థరాత్రి వేళ వెలుతురు.. వెళ్లి చూస్తే షాక్‌

చౌడేశ్వరి ఆలయంలో అర్థరాత్రి వేళ వెలుతురు.. వెళ్లి చూస్తే షాక్‌

కానీ అనంతపురం జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన కేటుగాళ్లు లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి పోలీసులనే ఆశ్చర్యపరిచారు. గుంతకల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగసముద్రం శివారులో గుప్త నిధుల తవ్వకాలు జరుపుతున్న ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు షాక్‌ అయ్యారు. బహుశా గుప్త నిధులు తవ్వకాలలో ఫస్ట్ టైం అత్యాధునిక టెక్నాలజీ వాడటం ఇదే తొలిసారి కావచ్చు! గుప్త నిధుల కోసం… వాటిని గుర్తించేందుకు ఏకంగా మెటల్ డిటెక్టర్లు, గోల్డ్ స్కానర్లను తీసుకొచ్చి…

Read More
బీమా సొమ్ము కోసం.. కాళ్లు కట్ చేయించుకున్న డాక్టర్

బీమా సొమ్ము కోసం.. కాళ్లు కట్ చేయించుకున్న డాక్టర్

తర్వాత ఆపరేషన్ చేయించుకొని.. తన కాళ్లను మోకాళ్ల కిందికి తీసేయించుకున్నాడు. ఆనక..బీమా సొమ్ము క్లెయిం చేసి అడ్డంగా దొరికిపోయిన ఘటన బ్రిటన్‌లో జరిగింది. బ్రిటన్‌లో నెయిల్‌ హావర్‌ అనే వైద్యుడు ఇన్సూరెన్స్‌ డబ్బులు కోసం ఆపరేషన్ చేయించుకుని, మోకాళ్ల కింది నుంచి తీసేయించుకున్నాడు. ఆనక గతంలో తాను తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీని క్లెయిమ్ చేశాడు. అయితే.. అది రూ. 5.8 కోట్ల మొత్తం కావటంతో ఇన్సూరెన్స్ కంపెనీ ఈ కేసును ఆరా తీసింది. అతడు కావాలనే ఆపరేషన్‌…

Read More
కరెంట్ బిల్లు పరేషాన్ చేస్తుందా..? దీనికి అసలు కారణమేంటో తెలుసుకున్నారా..?

కరెంట్ బిల్లు పరేషాన్ చేస్తుందా..? దీనికి అసలు కారణమేంటో తెలుసుకున్నారా..?

ఇంట్లో వాడే కరెంటుకు బిల్లు ఎంత వస్తుందో.. మనం ఎంత వాడాం అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. అయితే మనం వాడినదానికంటే ఎక్కువగా బిల్లు వస్తే.. దాని గురించి చూడాల్సిందే. సమస్య మన ఇంట్లోనే ఉండొచ్చు.. ముఖ్యంగా వైరింగ్, లీకేజీలు, లేదా కరెంటు పరికరాల పనితీరు సరిగా లేకపోవడం వల్ల విద్యుత్ వృథా అవ్వొచ్చు. క్వాలిటీ వైరింగ్ నాణ్యమైన వైర్లు ఇంటి కరెంటు భద్రతకు చాలా ముఖ్యం. తక్కువ నాణ్యత గల వైర్లు త్వరగా వేడెక్కి కరెంటు నష్టాన్ని…

Read More
Andhra Pradesh: ఉలిక్కిపడ్డ గిరిజన గ్రామాలు, ఇళ్లలోకి  వందలమంది పోలీసులు.. అసలేం జరిగిందంటే..?

Andhra Pradesh: ఉలిక్కిపడ్డ గిరిజన గ్రామాలు, ఇళ్లలోకి వందలమంది పోలీసులు.. అసలేం జరిగిందంటే..?

విజయనగరం జిల్లా గిరిజన గ్రామాల్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎస్ కోట మండలంలోని సుమారు పదహారు గిరిజన గ్రామాల్లోకి తెల్లవారుజామున భారీ ఎత్తున పోలీసులు ప్రవేశించి పెద్దఎత్తున తనిఖీలు నిర్వహించారు. వంద మందికి పైగా పోలీసులు కార్డన్ సెర్చ్‌లో పాల్గొని గిరిజనుల ఇళ్లన్నింటిని అణువణువు తనిఖీ చేశారు. ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా గ్రామాల్లోకి ప్రవేశించిన పోలీసులు ఒక్కో ఇంటిని పూర్తిగా గాలించారు. కార్డన్ సెర్చ్ జరుగుతుందన్న సమాచారం తెలియకపోవడంతో గిరిజన గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు…

Read More
ఓర్నీ ట్యాలెంటో.. కారును అక్కడెలా పార్క్‌ చేశావ్‌ సామీ

ఓర్నీ ట్యాలెంటో.. కారును అక్కడెలా పార్క్‌ చేశావ్‌ సామీ

తాజాగా అలాంటి ఘటనే మేడ్చల్‌ జిల్లాలో జరిగింది. ఓ వాహనదారుడు ఏకంగా తన కారును తీసుకెళ్లి గోడపై పార్క్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఓర్నీ ట్యాలెంటో.. కారుని అక్కడెలా పార్క్‌ చేశావ్‌ బ్రో అంటున్నారు. మేడ్చల్ జిల్లా దుండిగ‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని శంభీపూర్‌లో నిద్రమ‌త్తులో డ్రైవింగ్ చేస్తూ వ‌చ్చిన డ్రైవ‌ర్.. కారును ఇంటి ముందున్న ప్రహరీ గోడ‌పైకి ఎక్కించాడు. ప్రమాదం జ‌రిగిన స‌మ‌యంలో…

Read More
PM Modi: కేంద్ర కేబినెట్‌ భేటీలో తీసుకున్న ఆరు కీలక నిర్ణయాలు ఇవే..

PM Modi: కేంద్ర కేబినెట్‌ భేటీలో తీసుకున్న ఆరు కీలక నిర్ణయాలు ఇవే..

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఆరు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాలుగు రైల్వే ప్రాజెక్ట్‌లకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ అన్ని చర్యలు తీసుకుంటున్నారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. వ్యవసాయ రంగానికి గత పదేళ్లలో 9 లక్షల కోట్లు ఖర్చు చేశారని అన్నారు. సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు NCDCకి భారీగా నిధులు కేటాయించారు. నేషనల్‌ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ..NCDCకి…

Read More
సౌరవ్యవస్థలో అరుదైన వస్తువు.. ఏలియన్స్‌కు చెందినదా

సౌరవ్యవస్థలో అరుదైన వస్తువు.. ఏలియన్స్‌కు చెందినదా

ఇది హైపర్బోలిక్ ఆకారంలో ప్రయాణిస్తుందని, సూర్యుని చుట్టూ మూసిన కక్ష్యలో తిరగదని నాసా వివరించింది. అంటే, ఇది కేవలం మన సౌర వ్యవస్థ గుండా వెళుతోందని, ఆపై అంతరిక్షంలోకి తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని తెలిపింది. హార్వర్డ్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ అవీ లోయెబ్ మాట్లాడుతూ, ఈ వస్తువును గ్రహాంతర నాగరికత పంపి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. 3I/ATLAS సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య భూమికి కేవలం 5 డిగ్రీల దూరంలో ఉండటం యాదృచ్ఛికంగా జరిగే అవకాశం చాలా…

Read More