Allu Arjun: ‘ నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు.. వారి సపోర్ట్ తోనే ఈ స్థాయికి వచ్చాను’: అల్లు అర్జున్

Allu Arjun: ‘ నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు.. వారి సపోర్ట్ తోనే ఈ స్థాయికి వచ్చాను’: అల్లు అర్జున్

ముంబై వేవ్స్ సదస్సు వేదికగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఇంటర్వ్యూ చేస్తున్నారు టీవీ9 ఎండీ, సీఈఓ బరుణ్ దాస్. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడీ ఐకాన్ స్టార్. ‘వేవ్స్‌ సమిట్‌ను నిర్వహించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు. అలాగే ప్రధాని మోదీకి కూడా కృతజ్ఞతలు. ప్రతి రంగంలో భారత్‌ దూసుకెళ్తోంది. గ్లోబల్‌ బాక్సాఫీస్‌లో కూడా భారత్‌ సత్తా చాటబోతోంది. ఇక నా విషయానికి వస్తే…..

Read More
Aaadhaar: రికార్డు స్థాయిలో ఆధార్ ప్రామాణీకరణలు.. UIDAIకి ప్రధాని అవార్డు!

Aaadhaar: రికార్డు స్థాయిలో ఆధార్ ప్రామాణీకరణలు.. UIDAIకి ప్రధాని అవార్డు!

గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో రికార్డు స్థాయిలో ఆధార్ ప్రామాణీకరణలు జరిగాయి. 2024-25లో ఆధార్ ప్రామాణీకరణల సంఖ్య 2,707 కోట్ల మార్కును దాటుతుందని అంచనా. మార్చి చివరి నెలలోనే 247 కోట్ల ఆధార్ లావాదేవీలు జరిగాయి. ఆధార్ వ్యవస్థను ప్రవేశపెట్టినప్పటి నుండి ప్రామాణీకరణ పరిమాణం 14,800 కోట్లకు చేరుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం నుండి ఇది వెల్లడైంది. ఆధార్ ప్రామాణీకరణ అంటే ఏమిటి? ఆధార్ ప్రామాణీకరణ అనేది వ్యక్తుల ప్రత్యేక గుర్తింపును వారి ఆధార్ నంబర్‌ని…

Read More
Andhra Pradesh: అక్కడ చెరువు గట్టుపై అమ్మవారి మట్టి బొమ్మని చేసి ఘనంగా పూజలు చేసే రైతులు.. ఎందుకంటే

Andhra Pradesh: అక్కడ చెరువు గట్టుపై అమ్మవారి మట్టి బొమ్మని చేసి ఘనంగా పూజలు చేసే రైతులు.. ఎందుకంటే

ఏలూరు: వినాయక చవితి పండుగ రోజు చాలా మంది మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజిస్తారు. కొందరు స్వయంగా బంకమన్ను తీసుకుని వచ్చి వినాయకుని ప్రతిమను తయారు చేస్తారు. అసలు వినాయకుడు ఎలా జన్మించాడు అంటే పార్వతీదేవి తన శరీరానికి రాసుకున్న పసుపు ముద్దుతో గణేషుడి ని స్రృష్టించి ప్రాణం పోసింది. ఆయన పుట్టిన రోజు ను యావత్ భారత దేశం ప్రజలు వినాయక చతుర్థి, గణేష్ చతుర్థి అని పిలుచుకుంటారు. ఇంకా పూజ, వ్రతం సమయంలో…

Read More
Akshaya Tritiya: తగ్గేదిలే.. అక్షయ తృతీయ రోజు ఎంత బంగారం కొనుగోలు చేశారో తెలిస్తే షాకవుతారు!

Akshaya Tritiya: తగ్గేదిలే.. అక్షయ తృతీయ రోజు ఎంత బంగారం కొనుగోలు చేశారో తెలిస్తే షాకవుతారు!

అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఒక సంప్రదాయం. ఎందుకంటే ఆ రోజున బంగారం కొనడం వల్ల శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.99,500 నుండి రూ.99,900 మధ్య ట్రేడవుతున్నాయి. ఇది 2024లో అక్షయ తృతీయ నాడు రూ.72,300 కంటే 37.6 శాతం ఎక్కువ. అయితే, ఈ అక్షయ తృతీయ నాడు భారతదేశంలో దాదాపు రూ.12,000 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, సంబంధిత వస్తువుల అమ్మకాలు…

Read More
యూట్యూబ్‌ నుంచి భారతీయ క్రియేటర్లు ఎన్ని వేల కోట్ల ఆదాయం పొందారా తెలుసా? మతిపొగొట్టే విషయం..

యూట్యూబ్‌ నుంచి భారతీయ క్రియేటర్లు ఎన్ని వేల కోట్ల ఆదాయం పొందారా తెలుసా? మతిపొగొట్టే విషయం..

యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు అనే విషయం చాలా మందికి తెలుసు. అయితే భారతీయ కంటెంట్‌ క్రియేటర్లు, యూబ్యూబర్లు ఎన్ని వేల కోట్ల ఆదాయం పొందారో తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టడం ఖాయం. ముంబైలో జరిగిన వేవ్‌ 2025 సమ్మిట్‌లో యూట్యూబ్‌ CEO నీల్ మోహన్ ఈ విషయం వెల్లడించారు. భారతదేశంలోని కంటెంట్‌ క్రియేటర్లకు యూట్యూబ్‌ ఇప్పటివరకు రూ.21,000 కోట్లు చెల్లించిందని, స్థానిక ప్రతిభను ప్రొత్సహించడం, సమర్ధించడంలో యూట్యూబ్‌ పాత్రను మోహన్ పేర్కొన్నారు. భారతీయ క్రియేటర్ల వృద్ధిని,…

Read More
Vastu Tips: వాస్తు శాస్త్రంలో ఏనుగుకి ప్రత్యేక స్థానం.. వివిధ రంగుల ఏనుగు విగ్రహాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Vastu Tips: వాస్తు శాస్త్రంలో ఏనుగుకి ప్రత్యేక స్థానం.. వివిధ రంగుల ఏనుగు విగ్రహాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఏనుగు తొండం: ఏనుగు తొండం ఎత్తైనదిగా ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఆనందాన్ని వ్యక్తపరచడానికి, స్నేహితులను పలకరించడానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ప్రవేశ ద్వారం వద్ద ఏనుగులు పెట్టినప్పుడు.. అవి పైకి తొండం ఉండేవిగా చూసుకోవాలి. ఇలాంటి తొండం ఉన్న ఏనుగు ఇంట్లోకి సానుకూల శక్తిని, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. తొండం క్రిందికి ఉంచిన ఏనుగు దీర్ఘాయువు, సంతానోత్పత్తి, స్థిరత్వానికి చిహ్నం. ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం వల్ల స్థిరత్వం, సామరస్యం పెంపొందుతాయి. Source link

Read More
NEET UG 2025 Exam Date: మరో రెండు రోజుల్లో నీట్‌ యూజీ ప్రవేశ పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

NEET UG 2025 Exam Date: మరో రెండు రోజుల్లో నీట్‌ యూజీ ప్రవేశ పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

హైదరాబాద్‌, మే 1: దేశవ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) యూజీ (నీట్‌ యూజీ 2025) ప్రవేశ పరీక్ష మరో 3 రోజుల్లో జరగనుంది. ఈ క్రమంలో నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. నీట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నీట్‌ యూజీ అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌, సెక్యూరిటీ పిన్‌…

Read More
TG SSC 2025 Toppers: పదో తరగతి ఫలితాల్లో మహబూబాబాద్‌ జిల్లా టాప్‌.. టాపర్ల మార్కులు చూశారా?

TG SSC 2025 Toppers: పదో తరగతి ఫలితాల్లో మహబూబాబాద్‌ జిల్లా టాప్‌.. టాపర్ల మార్కులు చూశారా?

హైదరాబాద్‌, మే 1: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్ధులకు బుధవారం (ఏప్రిల్‌ 30) ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో ఈసారి రికార్డు స్థాయిలో ఏకంగా 92.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కరోనా తర్వాత ఇదే అత్యధిక ఉత్తీర్ణత శాతం కావడం గమనార్హం. మొత్తం 4,96,374 మంది రెగ్యులర్‌ విద్యార్థులు పరీక్షలు రాయగా.. అందులో 4,60,519 మంది విద్యార్ధులు పాసయ్యారు. గత ఏడాది కన్నా ఈసారి 1.47 శాతం ఉత్తీర్ణత…

Read More
White House : “వైట్‌ హౌస్‌ చూసొద్దాం రండి”.. అయ్ బాబోయ్ ఇది స్వర్గమేమో కాదా ఇది..

White House : “వైట్‌ హౌస్‌ చూసొద్దాం రండి”.. అయ్ బాబోయ్ ఇది స్వర్గమేమో కాదా ఇది..

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు నివసించే అందమైన వైట్‌ హౌస్‌ ఎలా ఉంటుందో చూడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే, అది అందరికీ సాధ్యం కాదు. అలాంటి వారి కోసమే ఇప్పుడు సోషల్ మీడియా ఒక అద్భుత అవకాశాన్ని అందిస్తోంది. వాషింగ్టన్‌ డీసీలో అమెరికా అధ్యక్షుడు నివసించే భవనం ఎలా ఉంటుందో యూఎస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలినా లీవిట్‌ కళ్లకు కట్టినట్టుగా అందరికీ చూపించారు. ఈ మేరకు ఆమె షేర్‌ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు…

Read More
Amaravati Relaunch: అమరావతి రీలాంచ్‌కు సర్వం సిద్ధం.. ప్రధాని మోదీతో వేదిక పంచుకునేది ఎంతమందంటే..

Amaravati Relaunch: అమరావతి రీలాంచ్‌కు సర్వం సిద్ధం.. ప్రధాని మోదీతో వేదిక పంచుకునేది ఎంతమందంటే..

అమరావతి రాజధాని రీలాంచ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధాని పర్యటన, సభ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అన్ని విషయాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం చంద్రబాబు.. ప్రధాని టూర్‌ ఏర్పాట్లకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. అమరావతిలో రేపు 49వేల 40 కోట్ల పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. హైకోర్ట్, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆలిండియా సర్వీసెస్ అధికారులు, న్యాయమూర్తుల నివాస సముదాయాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే.. డీఆర్డీవో, డీపీఐఐటీ, ఎన్‌హెచ్‌ఏఐ, రైల్వేశాఖల్లో 57వేల 962…

Read More