Laxmi Vilas Palace: ప్యాలెస్ కాదు.. 8వ వింత..! అంబానీ ఇల్లు ఎందుకూ పనికిరాదు..

Laxmi Vilas Palace: ప్యాలెస్ కాదు.. 8వ వింత..! అంబానీ ఇల్లు ఎందుకూ పనికిరాదు..

దేశంలో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన నివాసం ఏదంటే అందరూ ఠక్కున చెప్పే సమాధానం ముఖేష్‌ అంబానీ యాంటీలియా. కానీ అది తప్పు. యాంటిలియా కన్నా అతిపెద్ద ప్రైవేట్‌ నివాసం ఒకటి ఉంది. వందల ఎకరాల్లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన భవనమే లక్ష్మీ విలాస్ ప్యాలెస్. ఈ రాజభవనం బ్రిటిష్‌ రాజకుటుంబం నివసించే బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ కన్నా నాలుగు రెట్లు పెద్దగా ఉంటుంది. లక్ష్మీ విలాస్‌ ప్యాలెస్‌ను చూడాలంటే రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. 700…

Read More
Video: మీ అభిమానం సల్లగుండా! కోట్లు ఇచ్చిన కొనలేని ప్రేమ హిట్ మ్యాన్ సొంతం

Video: మీ అభిమానం సల్లగుండా! కోట్లు ఇచ్చిన కొనలేని ప్రేమ హిట్ మ్యాన్ సొంతం

ఐపీఎల్ 2025లో గురువారం జరిగిన మ్యాచ్ అనంతరం రాజస్తాన్ రాయల్స్ (RR) పేసర్ ఆకాష్ మాధ్వాల్, ముంబయి ఇండియన్స్ (MI) స్టార్ రోహిత్ శర్మ మరియు ఆయన భార్య రితికా సజ్దేకు చేతులు జోడించి నమస్కరించిన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మ్యాచ్‌లో MI 100 పరుగుల తేడాతో RRపై ఘన విజయం సాధించి తాత్కాలికంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. 2023 సీజన్‌లో రోహిత్ నేతృత్వంలో ఆకాష్ మాధ్వాల్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు…

Read More
Baba Vanga: భారత్‌ – పాక్‌ యుద్ధం జరిగితే.. ఒక దేశం నాశనం..! ఆ దేశం ఏదో బాబా వంగా అప్పుడే చెప్పారా?

Baba Vanga: భారత్‌ – పాక్‌ యుద్ధం జరిగితే.. ఒక దేశం నాశనం..! ఆ దేశం ఏదో బాబా వంగా అప్పుడే చెప్పారా?

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత భారత్‌, పాక్‌ మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇటీవలె భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత సైనిక అధికారులతో సమావేశం నిర్వహించి, ఉగ్రవాదులను అంతం చేయడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మోదీ ప్రకటనతో పాకిస్తాన్‌లో ఆందోళనలు పెరిగాయి. ఏ సమయంలో భారత్‌ దాడి చేస్తుందో అని పాక్‌ బిక్కు బిక్కు మంటూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక వేళ నిజంగానే భారత్‌, పాక్‌ మధ్య యుద్ధం వస్తే…..

Read More
Video: రాజస్థాన్, ముంబై మ్యాచ్‌లో గల్లీ క్రికెట్ సీన్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి ఇలా?

Video: రాజస్థాన్, ముంబై మ్యాచ్‌లో గల్లీ క్రికెట్ సీన్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి ఇలా?

Rajasthan Royals vs Mumbai Indians, 50th Match: ఐపీఎల్ 2025లో భాగంగా 50వ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. రాజస్థాన్ రాయల్స్ జట్టును 100 పరుగుల తేడాతో ఓడించడంలో ముంబై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో, రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, వీధి క్రికెట్‌ లాంటి సీన్ కనిపించింది. ఇది సోషల్ మీడియాలో…

Read More
Veera Raghava Reddy :  రామరాజ్యం వీర రాఘవరెడ్డిపై దాడి.. వాతలు తేలేలా…

Veera Raghava Reddy : రామరాజ్యం వీర రాఘవరెడ్డిపై దాడి.. వాతలు తేలేలా…

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో రామరాజ్యం వీర రాఘవరెడ్డిపై దాడి జరిగింది. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‎పై దాడి కేసులో.. జైలుకు వెళ్లాడు వీర రాఘవ. బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన్ను రోజూ పోలీస్‌ స్టేషన్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది కోర్ట్. దీంతో.. మొయినాబాద్ పోలీస్ స్టేషన్‎కు వెళ్లి వస్తుండగా వీర రాఘవ రెడ్డిపై 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కర్రలతో దాడి చేయడంతో.. చేతులు, ముఖంపై గాయాలయ్యాయి. స్థానికులు…

Read More
RR vs MI: డబుల్ హ్యాట్రిక్‌తో ముంబై దూకుడు.. ఇటు రాజస్థాన్, అటు బెంగళూరుకు ఇచ్చిపడేశారుగా

RR vs MI: డబుల్ హ్యాట్రిక్‌తో ముంబై దూకుడు.. ఇటు రాజస్థాన్, అటు బెంగళూరుకు ఇచ్చిపడేశారుగా

Rajasthan Royals vs Mumbai Indians: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్‌ దూసుకెళ్తోంది. వరుసగా 6 విజయాలతో అట్టడుగు నుంచి అగ్రస్థానం చేరింది. ఈ జట్టుకు తొలుత వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడింది. ఆ తర్వాత డబుల్ హ్యాట్రిక్‌తో ప్రత్యర్థులకు షాకిస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అద్భుతంగా రాణించి 100 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 217 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా రాజస్థాన్ 20 ఓవర్లు కూడా…

Read More
ఆలయంలో ప్రమాదంపై త్రిసభ్య కమిటీ విచారణ.. బయటపడ్డ కీలక అంశాలు

ఆలయంలో ప్రమాదంపై త్రిసభ్య కమిటీ విచారణ.. బయటపడ్డ కీలక అంశాలు

సింహాచలం ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. గోడ కూలిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు కమిటీ సభ్యులు. ఘటనా స్థలంలో శాంపిల్ష్‌ సేకరించారు. ఆనంద నిలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సింహాచలంలో నిర్మాణాలు, చందనోత్సవ ఏర్పాట్లు, గోడ కూలిన ఘటనపై ఆరా తీశారు. దేవస్థానం, టూరిజం ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. పర్యాటక శాఖ డీఈ రమణను అరగంట పాటు విచారించారు. ప్రసాదం స్కీమ్ కింద సింహాచలంలో టూరిజంశాఖ చేపట్టిన నిర్మాణాలపై ఆరా తీశారు. గోడను ఎప్పుడు నిర్మించారు….

Read More
Hyderabad: ఏప్రిల్‌ నెలలో ఏసీబీ దూకుడు.. 30 రోజుల్లో 21 కేసులు నమోదు

Hyderabad: ఏప్రిల్‌ నెలలో ఏసీబీ దూకుడు.. 30 రోజుల్లో 21 కేసులు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. అవినీతి, అక్రమాస్తుల కేసుల నమోదులో సరికొత్త రికార్డ్‌ క్రియేట్ చేసింది. ఏప్రిల్ నెలలో అంటే కేవలం 30 రోజుల్లో మొత్తం 21 కేసుల నమోదు అయ్యాయి. 13 ఏసీబీ ట్రాప్ కేసులు, 2 అక్రమాస్తుల కేసులు, 2 క్రిమినల్ కేసులు, 2 తనిఖీ కేసులు, 2 సాధారణ కేసులు ఫైల్ చేసింది. మొత్తంగా 20 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్, రిమాండ్ చేయబడ్డారు. ఇక సుమారు 5లక్షల…

Read More
Pahalgam Terror Attack: పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తప్పదు.. అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్

Pahalgam Terror Attack: పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తప్పదు.. అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్

పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తప్పదని హెచ్చరించారు అమిత్‌షా . 27 మంది అమాయకులను హత్య చేసిన ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా అంతం చేస్తామని ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు ప్రపంచదేశాల మద్దతు ఉందన్నారు. టెర్రరిజాన్ని అంతం చేసే వరకు పోరాటం ఆగదన్నారు అమిత్‌షా. భారత్‌ గడ్డ మీద ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామన్నారు. ‘మా 27 మంది పౌరుల ప్రాణాలు తీసి యుద్దం గెలిచామని అనుకుంటే పొరపాటు అవుతుంది. ఉగ్రవాదులను హెచ్చరిస్తున్నా.. దాడికి ప్రతీకారం తప్పదు. నరేంద్రమోదీ నాయకత్వంలో ఈశాన్యంలో…

Read More
అమ్మాయిలూ ఇది మీకోసమే.. అబ్బాయిల మాదిరి మీసం, గడ్డం మీకూ వస్తుందా? ఐతే ఇలా నెల చేస్తే సరి..

అమ్మాయిలూ ఇది మీకోసమే.. అబ్బాయిల మాదిరి మీసం, గడ్డం మీకూ వస్తుందా? ఐతే ఇలా నెల చేస్తే సరి..

అబ్బాయిలకు సహజంగానే మీసాలు, గడ్డం ఉంటాయి. వీరికి పుట్టుకతో వచ్చే లక్షణాలు ఇవి. కానీ కొందరు అమ్మాయిలకు కూడా ఇలా ముఖంపై అబ్బాయిల మాదిరి గడ్డం, మీసాలు వచ్చేస్తుంటాయి. దీంతో వారు నలుగురిలోకి వెళ్లేందుకు సిగ్గుపడుతుంటారు. అందుకే వీళ్ళు కూడా ప్రతి రోజూ అబ్బాయి మాదిరి గడ్డం షేవ్‌ చేసుకుంటూ ఉంటారు. అయితే, అందరు అమ్మాయిల మాదిరిగా ముఖాన్ని క్లీన్‌గా ఉంచుకోవడం సాధ్యం కాదు. వాళ్ళు ఎంత దాచడానికి ప్రయత్నించినా అది సాధ్యం కాదు. మరి ఈ…

Read More