చదివింది మర్చిపోతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా గుర్తుంటుంది.. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు

చదివింది మర్చిపోతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా గుర్తుంటుంది.. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు

చదవడం చాలా మంది చేయగలిగిన పనే అయినా చదివిన విషయాన్ని మదిలో నిలుపుకోవడం మాత్రం అంత సులభమైన పని కాదు. ఎన్నో గంటలు చదివిన తర్వాత పరీక్షల సమయంలో ఒక్క విషయం కూడా గుర్తుకు రాకపోవడం అనేక మందిలో నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. అయితే కొన్ని సరళమైన అలవాట్లు మన మెమొరీ పవర్‌ను బాగా పెంచుతాయి. చదవడానికి మీరు కూర్చోబోయే ప్రదేశం శుభ్రంగా, నిశ్శబ్దంగా ఉండాలి. చుట్టూ శబ్దాలు లేకుండా ఏ గడబిడీ లేకుండా ఉంటే చదివే విషయంపై…

Read More
ఏంటి, లక్నో ఓటమి వెనుక ప్రీతి జింటా స్కెచ్ ఉందా.. 12 ఏళ్ల నిరీక్షణకు తెర దించిన ఆ 3 నిర్ణయాలు ఏంటి?

ఏంటి, లక్నో ఓటమి వెనుక ప్రీతి జింటా స్కెచ్ ఉందా.. 12 ఏళ్ల నిరీక్షణకు తెర దించిన ఆ 3 నిర్ణయాలు ఏంటి?

Punjab Kings win 1st match at Dharamshala in 12 years: ఐపీఎల్ 2025 (IPL 2025) లో పంజాబ్ కింగ్స్ ప్రయాణం అద్భుతంగా కొనసాగుతోంది. కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో జట్టు ప్రదర్శన నిరంతరం మెరుగుపడుతోంది. పంజాబ్ జట్టు అద్భుతాలు చేస్తోంది. ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది. వీటిలో, రెండవ విజయం మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది పంజాబ్ కింగ్స్ సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు…

Read More
IPL 2025: 14 ఏళ్ల వైభవ్ రికార్డ్ ఇన్నింగ్స్‌కు ప్రధాని మోదీ ఫిదా.. ఏమన్నారంటే..?

IPL 2025: 14 ఏళ్ల వైభవ్ రికార్డ్ ఇన్నింగ్స్‌కు ప్రధాని మోదీ ఫిదా.. ఏమన్నారంటే..?

PM Modi Praises Young Cricketer Vaibhav Suryavanshi: బీహార్‌లోని పాట్నాలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, బీహార్‌కు చెందిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని ప్రశంసించారు. ‘యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ దేశం మొత్తం దృష్టిని ఆకర్షించాడు. ఎంత ఎక్కువగా ఆడితే, అంత ఎక్కువగా ప్రకాశిస్తారు’ అంటూ మోదీ చెప్పుకొచ్చారు. ఐపీఎల్‌లో బీహార్ బిడ్డ వైభవ్ సూర్యవంశీ…

Read More
Telangana: బావిలో ఈత కొడుతుండగా యువతికి ఫిట్స్.. ఆ తర్వాత

Telangana: బావిలో ఈత కొడుతుండగా యువతికి ఫిట్స్.. ఆ తర్వాత

స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన యువతి అనుకోని రీతిలో మరణించిన ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నమడూర్ గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన కంట అఖిల అనే యువతి ఆదివారం ఉదయం ఫ్రెండ్స్‌తో కలిసి ఊరు శివారులో ఉన్న ఓ బావిలో ఈత కొట్టేందుకు వెళ్లింది. సరదాగా అందరితో కలిసి ఈత కొడుతున్న సమయంలో అఖిలకు ఒక్కసారి పిట్స్ వచ్చాయి. దీంతో బావిలో కొట్టుమిట్టాడింది. బావిలో ఉండటంతో.. తోటి స్నేహితులు కూడా ఏం చేయలేకపోయారు. …

Read More
NTR District: ఈ చిత్రం చూశారా..? గంజాయి అమ్ముతూ పట్టబడ్డ గుర్రం..

NTR District: ఈ చిత్రం చూశారా..? గంజాయి అమ్ముతూ పట్టబడ్డ గుర్రం..

ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో విచిత్ర కేసు వెలుగుచూసింది. గంజాయి అమ్ముతూ పోలీసులకు గుర్రం పట్టబడింది. గుర్రాన్ని పోలీస్ స్టేషన్‌కి తరలించారు పోలీసులు.  గుర్రమేమిటి గంజాయి అమ్మడం ఏంటి అనుకుంటున్నారా…! అవునండి నిజమేనండి బాబు.. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి పోలీసులు గంజాయి అమ్మేందుకు సహకరిస్తుందని గుర్రాన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇఫ్పుడు దానికి రోజూ దాణా, గడ్డి తెచ్చిపెడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయిలో ఒక చోట కొందరు గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి…

Read More
నాకు ఇద్దరు లవర్స్ ఉన్నారు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్..

నాకు ఇద్దరు లవర్స్ ఉన్నారు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్..

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ప్రేమలు, పెళ్లిళ్లు, ఎఫర్స్ కారణంగా వార్తల్లో ఎక్కువగా నిలిచారు. సినిమాలతో ఎంత క్రేజ్ తెచ్చుకుంటారో .. ఎఫైర్స్ తో అంత పాపులర్ అయిన వారు కూడా ఉన్నారు. స్టార్ హీరోయిన్స్ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. కొంతమంది ఇద్దరుముగ్గురితో ఎఫైర్స్ నడిపిన వారు ఉన్నారు. ఇక ఈ మధ్య విడాకులు హడావిడి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న చాలా మంది సెలబ్రెటీలు విడిపోతున్నారు. సోషల్ మీడియా విడిపోతున్నట్టు చేసి…

Read More
ఛీ.. ఛీ.. దుర్మార్గుడా..! పెళ్లైన 20 ఏళ్ల తర్వాత సంతానం లేదన్న సాకుతో భార్యను ఏం చేశాడంటే..

ఛీ.. ఛీ.. దుర్మార్గుడా..! పెళ్లైన 20 ఏళ్ల తర్వాత సంతానం లేదన్న సాకుతో భార్యను ఏం చేశాడంటే..

కలకాలం తోడు నీడగా ఉంటానని తాళి కట్టిన భర్త.. భార్యను దారుణంగా కడతేర్చాడు.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక.. సంతానం కలగలేదన్న సాకు చూపించి ఆమెను చంపాడు.. 20 ఏళ్ల క్రితం పెళ్లయితే.. అప్పుడు కట్నం తక్కువ ఇచ్చారంటూ.. ఇప్పుడు ఇవ్వాలంటూ ఆమెను నిత్యం వేధింపులకు గురి చేస్తూ.. చివరకు ఆమెను ఉరివేసి చంపేశాడు. అయితే.. ఇంత కిరాతకంగా వ్యవహరించి.. హత్యను.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన తెలంగాణలోని…

Read More
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి.. 12 రాశుల వారికి వారఫలాలు

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ప్రతి పనిలోనూ వ్యయప్రయాసలుంటాయి. శ్రమ, ఒత్తిడి, తిప్పట పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఒకటి రెండు కీలకమైన శుభ పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. అను కున్న పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ జీవితం,…

Read More
పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీతో సీఎం ఒమర్ అబ్దుల్లా తొలి భేటీ

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీతో సీఎం ఒమర్ అబ్దుల్లా తొలి భేటీ

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం (ఏప్రిల్ 03) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ప్రధానమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశం దాదాపు అరగంట పాటు కొనసాగింది. ఉగ్ర దాడి తర్వాత తలెత్తిన పరిస్థితిపై ఇద్దరు నాయకుల మధ్య చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, దాని ప్రభావం గురించి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. ప్రధాని మోదీతో చర్చించారు. ఇది జమ్మూ కాశ్మీర్‌పై అత్యధిక ప్రభావాన్ని…

Read More
Indian Railways: రైల్వే కీలక నిర్ణయం.. రైలులో ప్రయాణించే ముందు ఇవి తెలుసుకోండి..!

Indian Railways: రైల్వే కీలక నిర్ణయం.. రైలులో ప్రయాణించే ముందు ఇవి తెలుసుకోండి..!

భారత రైల్వే మే 1 నుండి కొత్త నిబంధనలను అమలు చేసింది. కొత్త నిబంధనలు వెయిటింగ్ లిస్ట్‌లోని ప్రయాణికులను ప్రభావితం చేస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం, వెయిటింగ్ టిక్కెట్లు ఉన్న రైలు ప్రయాణికులు ఇకపై స్లీపర్లు లేదా AC కోచ్‌లలో ప్రయాణించడానికి అనుమతి ఉండదని టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI) నివేదించింది. నివేదిక ప్రకారం, వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉన్న ప్రయాణికులు, ఆన్‌లైన్‌లో లేదా కౌంటర్ నుండి కొనుగోలు చేసినా, సాధారణ (రిజర్వ్ చేయని) కోచ్‌లలో మాత్రమే…

Read More