Prabhas : ప్రశాంత్ నీల్‌ పై ప్రభాస్ ఫ్యాన్స్‌ ఫైర్.. ఆ ఒక్క విషయం చెప్పకుండా ఉండాల్సింది కదన్నా..

Prabhas : ప్రశాంత్ నీల్‌ పై ప్రభాస్ ఫ్యాన్స్‌ ఫైర్.. ఆ ఒక్క విషయం చెప్పకుండా ఉండాల్సింది కదన్నా..

ప్రశాంత్ నీల్ పై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఆ ఒక్క విషయం చెప్పకుండా ఉండాల్సి కదన్నా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే.. ఓ త్రో బ్యాక్ ఇంటర్వ్యూ వీడియోలో.. ఆఫ్టర్ కేజీఎఫ్2 ప్రభాసే తనతో సినిమా చేయాలని అడిగినట్టు చెప్పారు నీల్. అంతేకాదు కేజీఎఫ్ తర్వాత తాను ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాయని.. కానీ తారక్ ట్రిపుల్ ఆర్ సినిమా డిలే అవుతుండడంతో… ఈలోగా ప్రభాస్‌తో సలార్…

Read More
Jr NTR: జెట్‌ స్పీడ్‌ లో తారక్‌..  ఆశ్చర్యపోతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

Jr NTR: జెట్‌ స్పీడ్‌ లో తారక్‌.. ఆశ్చర్యపోతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

ఆఫ్టర్‌ ట్రిపుల్‌ ఆర్‌.. పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్నారు తారక్‌. దేవర సినిమా సూపర్‌ సక్సెస్‌ కావడంతో రెట్టింపు స్పీడు కనబరుస్తున్నారు. రీసెంట్‌గా వార్‌2 షూటింగ్‌ని కంప్లీట్‌ చేశారు. ఏదో వెళ్లామా? చేశామా? అన్నట్టు కాకుండా.. మంచి ఇంపాక్ట్ క్రియేట్‌ చేశారు. హృతిక్‌ ఏ ప్లేస్‌కి వెళ్లినా తారక్‌ మంత్రాన్ని జపిస్తూనే ఉండటం చూస్తేనే ఆ విషయం అర్థమైపోతుంది. వార్‌2 అలా కంప్లీట్‌ కాగానే, నీల్‌ సెట్స్ లో వాలిపోయారు తారక్‌. అత్యంత భారీగా ఎన్టీఆర్‌ మూవీని ప్లాన్‌…

Read More
Making Kumkum at Home: రసాయనాలు లేకుండా ఇంట్లోనే స్వచమైన కుంకుమని ఈజీగా తయారు చేసుకోండి..

Making Kumkum at Home: రసాయనాలు లేకుండా ఇంట్లోనే స్వచమైన కుంకుమని ఈజీగా తయారు చేసుకోండి..

కుంకుమ హిందువులకు చాలా పవిత్రమైనది. పండగలు, పర్వదినాలు, శుభకార్యాలు, ఫంక్షన్లు వేటిల్లోనైనా కుంకుమని తప్పని సరిగా ఉపయోగిస్తారు. హిందు సంప్రదాయంలో పెళ్ళి జరిగిన స్త్రీల సౌభాగ్యానికి చిహ్నంగా నుదురు మీద కుంకుమని బొట్టుగా ధరిస్తారు. అంతేకాదు పెళ్ళిళ్ళు పేరంటాల్లో మహిళల నుదిటిన కుంకుమని దిద్దుతారు.పెళ్ళైన మహిళలు ఇంటికి వచ్చి వెళుతున్నపుడు పెద్దవారైతే గౌరవసూచకంగా, చిన్న వారైతే దీవెనగా కుంకుమ బొట్టు పెట్టి సాగనంపడం ఆనవాయితీ. అటువంటి కుంకుమని ఈ రోజు ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలా అన్నది…

Read More
Walking Benefits: ఈ టైమ్‌లో నడిస్తే బరువు ఇట్టే తగ్గుతారు..గుండె ఆరోగ్యానికి శ్రీరామ రక్ష..!

Walking Benefits: ఈ టైమ్‌లో నడిస్తే బరువు ఇట్టే తగ్గుతారు..గుండె ఆరోగ్యానికి శ్రీరామ రక్ష..!

ఆరోగ్యంగా ఉండడానికి శారీరక శ్రమ చాలా ముఖ్యం అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణలు. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి వాకింగ్ ఎంతగానో సాయపడుతుందని చెబుతున్నారు. ఎవరైనా సరే సులభంగా చేసే ఈ వ్యాయామంతో ఇంకా అనేక ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. కానీ, చాలా మందికి మార్నింగ్ వాకింగ్ లేదా సాయంత్రపు నడక బెటరా? ఎప్పుడు వాకింగ్ చేస్తే మంచిది అనే సందేహం వస్తుంది. కానీ, ప్రతి రోజూ మార్నింగ్ వాకింగ్ చేయడం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని…

Read More
KTR: జిమ్‌లో వర్కౌట్‌ చేస్తూ గాయపడిన కేటీఆర్‌.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్.. ఏమన్నారంటే..

KTR: జిమ్‌లో వర్కౌట్‌ చేస్తూ గాయపడిన కేటీఆర్‌.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్.. ఏమన్నారంటే..

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గాయపడ్డారు. జిమ్‌లో వర్కౌట్‌ చేస్తూ పడటంతో కేటీఆర్ కు గాయాలయ్యాయి.. దీంతో వైద్యులు ఆయనకు కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్ కు సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్ చేశారు. వైద్యుల పర్యవేక్షణలో తాను రికవరీ అవుతున్నట్లు బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కేటీఆర్ వెల్లడించారు. త్వరగా కోలుకొని రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న…

Read More
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 29, 2025): మేష రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అన్ని వ్యవహారాలూ అనుకూలంగా సాగిపోతాయి. వృషభ రాశి వారు ఉద్యోగంలో సమర్థత, నైపుణ్యాలు బాగా వెలుగులోకి వస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. మిథున రాశి వారు అంచనాలకు మించిన ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది.కొద్దిగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే…..

Read More
Jaggery: వేసవిలో బెల్లం తింటున్నారా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Jaggery: వేసవిలో బెల్లం తింటున్నారా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. ప్రతి ఒక్కరూ తమ ఆహారపు అలవాట్లను దాదాపు మార్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే తీపి అవసరాల్లో చక్కెరకు బదులుగా బెల్లం ఎక్కువగా వినియోగిస్తున్నారు. బెల్లంలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మంచివి. అయితే, వేసవిలో బెల్లం తినడం ఆరోగ్యానికి మంచిదేనా.? అనే సందేహాం ఇప్పుడు చాలా మందిలో ఎదురైంది. ఇందుకు ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.. వేసవిలో బెల్లం ఎక్కువగా తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు….

Read More
Pahalgam Terror Attack: మొన్నేఉగ్రదాడి.. ధైర్యంగా పహల్గామ్‌ను సందర్శించిన టాలీవుడ్ నటుడు.. ఫొటోస్ వైరల్

Pahalgam Terror Attack: మొన్నేఉగ్రదాడి.. ధైర్యంగా పహల్గామ్‌ను సందర్శించిన టాలీవుడ్ నటుడు.. ఫొటోస్ వైరల్

ఉగ్రవాద దాడుల కారణంగా చాలా మంది కశ్మీర్ వెళ్లడానికి భయపడుతున్నారు. ముఖ్యంగా మొన్న జరిగిన పహల్గామ్ దాడితో వేసవిలో కశ్మీర్‌ టూర్‌ కు ప్లాన్ చేసుకున్న వారు కూడా వెనకడుగు వేస్తున్నారు. తమ టూర్లు, వెకేషన్ ప్లాన్స్ ను రద్దు చేసుకుంటున్నారు. దీంతో పర్యాటక రంగంపైనే ఆధారపడి బతుకీడుస్తోన్న కశ్మీరీలు ఆదాయలం లేక కన్నీరు మున్నీరవుతున్నారు. పర్యాటకులు కశ్మీర్ రావాలని కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ఏదైనా జరిగితే తమ ప్రాణాలను అడ్డేస్తామని వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలు…

Read More
అంపైర్‌ నిర్ణయాన్నే ప్రశ్నించిన ప్లేయర్.. కట్‌చేస్తే.. 4 మ్యాచ్‌ల నిషేధంతో ఊహించని షాక్

అంపైర్‌ నిర్ణయాన్నే ప్రశ్నించిన ప్లేయర్.. కట్‌చేస్తే.. 4 మ్యాచ్‌ల నిషేధంతో ఊహించని షాక్

Towhid Hridoy: బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ తౌహిద్ హృదయపై నాలుగు మ్యాచ్‌ల నిషేధం పడింది. ఈ ఆటగాడిని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఏప్రిల్ 27న నిషేధించింది. అంపైర్ నిర్ణయాన్ని అంగీకరించకపోవడం, నిబంధనలను ఉల్లంఘించినందుకు అతనిపై ఈ చర్య తీసుకున్నారు. 24 ఏళ్ల హృదయ్ ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టులోని ప్రధాన ఆటగాళ్ళలో ఒకడిగా నిలిచాడు. అతను వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి 77 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. హృదయ్ ప్రస్తుతం ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్‌లో మొహమ్మద్ స్పోర్టింగ్…

Read More
Operation Kagar: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కర్రెగుట్టల్లో ఆపరేషన్‌ కగార్‌.. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

Operation Kagar: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కర్రెగుట్టల్లో ఆపరేషన్‌ కగార్‌.. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో కొన్నాళ్లుగా వరుస ఎన్‌కౌంటర్లు హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. ఎదురుకాల్పుల్లో వందలాది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్నమొన్నటివరకు ఛత్తీస్‌గఢ్ అబూజ్‌మడ్‌ అడవుల్లో కాల్పుల మోత హోరెత్తగా.. ఇప్పుడు భూపాలపల్లి సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లోనూ తుపాకుల గర్జన కొనసాగుతోంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్‌ కగార్‌ను స్పీడప్‌ చేస్తూ.. వేలాది మంది పోలీసు బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టారు. ఎన్‌కౌంటర్లలో పలువురు మావోయిస్టులు హతం అయినట్లు తెలుస్తోంది. ఈ వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులతో శాంతి చర్చలు జరగాలనే…

Read More