వీళ్లు మహా కంత్రీగాళ్లు.. చడిచప్పుడు లేకండా చిటికెలో మాయం చేశారు.. !

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. చడిచప్పుడు లేకండా చిటికెలో మాయం చేశారు.. !

బర్డ్ ప్లూ భయంతో చికెన్ అమ్మకాలు మందగించాయి. బర్డ్ ప్లూ భయం లేదని చాటడానికి అనేక చోట్ల చికెన్ మేళాలు పెడుతున్నారు. అయినప్పటికీ చికెన్ అమ్మకాలు ఇంకా సాధారణ స్థాయికి రావడం లేదు. మరోవైపు చికెన్ అమ్మకాలు మందగించడంతో మటన్ కు డిమాండ్ పెరిగింది. గతం కంటే అధికంగా మటన్ అమ్మకాలు కొనసాగుతన్నాయి. అయితే మాములుగా కొనుక్కొని వండుకొని తింటే ఏముంటుందనుకున్నారో ఏమో ఆ దొంగలు… ఏకంగా వాటినే దొంగలించారు. అది కూడా సరికొత్త పద్దతిని ఎంచుకుని…

Read More
Uttarakhand: ఆ నలుగురి జాడేది.. మంచు గుట్టల్లో నిరంతర రెస్క్యూ.. సీఎం సమీక్ష

Uttarakhand: ఆ నలుగురి జాడేది.. మంచు గుట్టల్లో నిరంతర రెస్క్యూ.. సీఎం సమీక్ష

ఉత్తరాఖండ్‌లో మంచు తుఫాన్‌లో చిక్కుకుపోయిన వారిని కాపాడే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తెల్లవారుజామున భారీగా మంచు కురుస్తున్న సమయంలో అవలాంచ్‌ కారణంగా దేశంలోని మొట్టమొదటి గ్రామం మాణా సమీపంలోని మంచు కొండల్లో 55 మంది చిక్కుకుపోయారు. వీళ్లంతా బార్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేష్‌ కోసం పనులు చేస్తున్న కార్మికులే. వారిని కాపాడేందుకు UAVలు, రాడార్లను రంగంలోకి దించారు. అయితే ప్రతికూల వాతావరణం అడ్డంకిగా మారింది. మంచుదిబ్బల్లో చిక్కుకుపోయిన 55 మంది కార్మికుల్లో ఇప్పటి వరకు 50 మందిని కాపాడారు….

Read More
TTD Chairman: తిరుమలను నో ఫ్లయింగ్‌ జోన్‌గా ప్రకటించాలని టీటీడీ చైర్మన్‌ లేఖ..

TTD Chairman: తిరుమలను నో ఫ్లయింగ్‌ జోన్‌గా ప్రకటించాలని టీటీడీ చైర్మన్‌ లేఖ..

తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడుకు లేఖ రాశారు టీటీడీ చైర్మన్ బీఆర్‌నాయుడు. తిరుమల కొండపై తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు, ఇతర వైమానిక కార్యాకలాపాలతో శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతోందని లేఖలో పేర్కొన్నారు.ఆగమశాస్త్ర నిబంధనలు, ఆలయ పవిత్రత, భద్రత సహా భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించడం…

Read More
IND vs NZ: వర్షంతో 3 మ్యాచ్‌లు రద్దు.. ఇండియా-కివీస్ మ్యాచ్‌కు ఎఫెక్ట్ ఉందా?

IND vs NZ: వర్షంతో 3 మ్యాచ్‌లు రద్దు.. ఇండియా-కివీస్ మ్యాచ్‌కు ఎఫెక్ట్ ఉందా?

New Zealand vs India, 12th Match, Group A: రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు మార్చి 2న జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. లీగ్ దశలో రెండు జట్లు బాగా రాణించాయి. రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాయి. అందువల్ల, నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంటుంది. కానీ, ఈ మ్యాచ్‌కు ముందు దుబాయ్ పిచ్…

Read More
AP News: వామ్మో.! వీళ్లు మహాఘనులే.. ఈజీ మనీ కోసం ఏం చేశారో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..

AP News: వామ్మో.! వీళ్లు మహాఘనులే.. ఈజీ మనీ కోసం ఏం చేశారో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..

ప్రకాశంజిల్లా బేస్తవారిపేటలో అటవీశాఖ అధికారులు బెదిరింపులకు పాల్పడి తమ దగ్గర నుంచి 3.28 లక్షలు కాజేశారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. మార్కాపురం మండలం వేములకోటకు చెందిన సాయికుమార్‌ను అదే గ్రామానికి చెందిన కిషోర్, రాజేష్‌ రైస్ పుల్లింగ్ సంబంధించిన రాగి వస్తువు కొనుగోలు విషయంలో సంప్రదించారు. దీన్ని అమ్మితే కోట్ల రూపాయల డబ్బులు సంపాదించవచ్చని సాయికుమార్‌ను నమ్మించారు. బేస్తవారిపేటకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తిని మార్కాపురంలోని కుంట ప్రదేశానికి తీసుకువచ్చి సాయి కుమార్‌కు రైస్…

Read More
అంజీర్ పండ్లను పరగడపున ఇలా తీసుకోండి.. అధికబరువు, షుగర్‌తో పాటు ఈ సమస్యలన్నీ పరార్..

అంజీర్ పండ్లను పరగడపున ఇలా తీసుకోండి.. అధికబరువు, షుగర్‌తో పాటు ఈ సమస్యలన్నీ పరార్..

వేసవిలో అంజీర్ పండ్లను ఎందుకు తినాలి..? వైద్య పోషకాహార నిపుణుల ప్రకారం, వాత-పిత్త అసమతుల్యతతో బాధపడేవారు అంజీర్‌ నీటినిలో నానబెట్టి తీసుకోవడం ద్వారా సమతుల్యతను సాధించవచ్చు అంటున్నారు. అంజీర్ పండ్లు ప్లీహ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ చిన్న అవయవం ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. రక్తం నుండి పాత, దెబ్బతిన్న కణాలను తొలగిస్తుంది. అందువల్ల, అంజీర్ పండ్ల వినియోగం రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా శరీరాన్ని చల్లబరుస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, ప్రతి శరీరానికి వాత, కఫ, పిత్త దోషాలలో ఒకటి…

Read More
Doomsday: వామ్మో.. ఆ చేపలు మళ్లీ భూమి మీదకు వస్తున్నాయి.. ఈసారి ప్రళయం తప్పదా..?

Doomsday: వామ్మో.. ఆ చేపలు మళ్లీ భూమి మీదకు వస్తున్నాయి.. ఈసారి ప్రళయం తప్పదా..?

జపాన్ సముద్ర తీరంలో కనిపించిన ఈ చేపను ఓర్ ఫిష్ అంటారు. ఇవి సుమారు 32 అడుగుల పొడవు పెరగగలవు. చాలా అరుదుగా కనిపించే ఈ చేపను గాడ్స్ మెసెంజర్ గా వీరు భావిస్తుంటారు. రిబ్బన్ లాంటి శరీరం, పొడవైన ఆకారం, వెండి పొలసులతో మెరిసిపోయే ఈ చేప మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా తీరానికి కొట్టుకొచ్చింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఏ ఇద్దరిని కదిలించినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ చేపలు…

Read More