Horoscope Today: వారు ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారు ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 26, 2025): మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాలతో పాటు, ఆస్తి వ్యవహారాలు కూడా చక్కబడతాయి. వృషభ రాశి వారికి అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాట రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) గురు, శనులు అనుకూలంగా ఉండడంతో…

Read More
మహాశివరాత్రికి ఉపవాసం ఉంటున్నారా.. తినాల్సినవి, తినకూడని ఆహారాలు ఇవే!

మహాశివరాత్రికి ఉపవాసం ఉంటున్నారా.. తినాల్సినవి, తినకూడని ఆహారాలు ఇవే!

మహాశివరాత్రికి ఉపవాసం ఉండే వారు త్రయోదశి రోజున ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలంట. అలాగే రాత్రంతా పూజ ప్రారంభించే ముందు స్నానం చేయాలంట. అయితే శివరాత్రి రోజు భక్తులు పూజను రాత్రిపూట ఒకసారి లేదా నాలుగుసార్లు చేయవచ్చునంట. ఉపవాసం ఉన్న రోజున ఉదయాన్నే నిద్రలేచి, పవిత్రస్నానం చేసి, కొత్తబట్టలు ధరించాలి. వీరు నీరు, పాలు, తేనె, గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేయాలి, శివలింగంపై కొబ్బరి నీళ్లు చల్లకూడదు, శివుడికి సమర్పించినవి ఏవి కూడా వీరు తినకూడదంట. అలాగే,…

Read More
Telangana: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత ఆమె కడుపు పండింది..  ఒకే కాన్పులో ముగ్గురు

Telangana: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత ఆమె కడుపు పండింది.. ఒకే కాన్పులో ముగ్గురు

పెళ్లయిన 8 ఏళ్ల అనంతరం దంపతులకు ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. తల్లీపిల్లలు ఆరోగ్యంగా ఉండటంతో ఇక ఆ ఇంట ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ఈ అరుదైన ఘటన​ సంగారెడ్డి జిల్లాలోని గజ్వేల్​ పట్టణంలో ఉన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. తమకు వివాహమై ఎనిమిదేళ్లయినప్పటికీ పిల్లలు లేకపోవడంతో ఆ దంపతులు తీవ్ర నైరాశ్యానికి లోనయ్యారు. ఇప్పుడు ఏకంగా ముగ్గురు పండంటి బిడ్డలు జన్మించడంతో ఆ దంపతులు ఆనందం అంతా ఇంతా కాదు. వివరాల్లోకి…

Read More
Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 25, 2025): మేష రాశి వారికి సాధారణంగా ఇంటా బయటా మీ మాటకు విలువ పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఆదాయ ప్రయత్నం అయినా సఫలం అయ్యే అవకాశం ఉంది. మిథున రాశి వారి ఉద్యోగ జీవితం హ్యాపీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని,…

Read More
Champions Trophy 2025: ‘ఎనీ డౌట్?!’ క్రిటిక్స్ కి ఇచ్చిపడేసిన కోహ్లీ చైల్డ్ హుడ్ కోచ్!

Champions Trophy 2025: ‘ఎనీ డౌట్?!’ క్రిటిక్స్ కి ఇచ్చిపడేసిన కోహ్లీ చైల్డ్ హుడ్ కోచ్!

పాకిస్థాన్‌పై అద్భుత సెంచరీతో భారత జట్టును విజయం వైపు నడిపించిన విరాట్ కోహ్లీ తన 51వ వన్డే సెంచరీతో మరోసారి తన గొప్పదనాన్ని నిరూపించాడు. దాయాదులపై ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన తర్వాత, అతని చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ ఎంతో హర్షం వ్యక్తం చేశారు. కోహ్లీ ఫామ్‌పై గత కొన్ని నెలలుగా వచ్చిన విమర్శలను ఘాటుగా తిప్పికొట్టిన ఆయన, ఇకపై తనను ఎవ్వరూ “కోహ్లీ ఫామ్‌లో లేడా?” అని అడగరని ఆశిస్తున్నానంటూ వ్యంగ్యంగా…

Read More
Yash: రూమర్స్‌కు చెక్.. రామాయణం షూటింగ్‌లో అడుగుపెట్టిన యాష్..

Yash: రూమర్స్‌కు చెక్.. రామాయణం షూటింగ్‌లో అడుగుపెట్టిన యాష్..

రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా బాలీవుడ్ లో  భారీ బడ్జెట్ తో రామాయణం సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి బాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా ప్రారంభించారు. కాగా రామాయణం సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుంది. ఆమధ్య ఈ సినిమా సెట్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి….

Read More
Viral Video: నదిలో స్నానం చేస్తుండగా కాళ్ల కింద ఏదో తగిలింది.. ఏంటా అని చూడగా..

Viral Video: నదిలో స్నానం చేస్తుండగా కాళ్ల కింద ఏదో తగిలింది.. ఏంటా అని చూడగా..

నదిలో బోటు షికారు చెయ్యాలని, ఈత కొట్టాలని చాలామంది ఉత్సాహపడుతుంటారు. ఈ క్రమంలోనే కొందరు కొందరు నదిలో పడవపై షికారుకు వెళ్లారు. ఓ వ్యక్తి అందులో స్నానం చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పడవలోంచి నదిలోకి దూకి ఈత కొట్టాడు. ఈ క్రమంలోనే అతనికి ఊహించని సంఘటన ఎదురైంది. అతను స్నానం చేస్తుండగా కాళ్లకింద ఏదో రాయిలాగా తగిలింది. అది కదులుతుండటంతో అనుమానం వచ్చిన అతను ఏమై ఉంటుందా అని దాన్ని చేత్తో పైకి తీసి చూశాడు. అంతే…

Read More
ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం.. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం.. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు వైసీపీ హాజరు కావడంతో.. బడ్జెట్ సమరం రసవత్తరంగా మారింది. ఇవాళ తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. తర్వాత బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులపాటు సమావేశాలు నిర్వహించాలి, ఏ రోజు ఏ అంశంపై చర్చించాలనే ఎజెండాను ఖరారు చేస్తారు. మొత్తం రెండు లేదా మూడు వారాల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని…

Read More
School Education: ‘పాఠశాల విద్యలో ఒకే యాప్‌.. బడుల్లో ఏకోపాధ్యాయుల సంఖ్యను తగ్గించాలి’ మంత్రి లోకేశ్‌ ఆదేశం

School Education: ‘పాఠశాల విద్యలో ఒకే యాప్‌.. బడుల్లో ఏకోపాధ్యాయుల సంఖ్యను తగ్గించాలి’ మంత్రి లోకేశ్‌ ఆదేశం

అమరావతి, ఫిబ్రవరి 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఏకోపాధ్యాయుల సంఖ్యను క్రమంగా తగ్గించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ అధికారులను ఆదేశించారు. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఇప్పుడున్న 45 యాప్‌ల స్థానంలో ఒకే యాప్‌ తీసుకురావాలని అన్నారు. ఇటీవల పాఠశాల విద్య, సమగ్ర శిక్షా అభియాన్‌పై నిర్వహించిన సమీక్షలో మంత్రి ఈ మేరకు మాట్లాడారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధన, హాజరు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ఎక్కువ సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద…

Read More
యూరిక్ యాసిడ్ తగ్గించే బెస్ట్ డ్రై ఫ్రూట్స్ ఇవే..! వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

యూరిక్ యాసిడ్ తగ్గించే బెస్ట్ డ్రై ఫ్రూట్స్ ఇవే..! వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువైతే మందులు ఒక ఆప్షన్ అని చెప్పొచ్చు. కానీ కొన్ని ఆహారాలు కూడా యూరిక్ యాసిడ్ తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని ఎండిన పండ్లు ఈ సమస్యల్ని తగ్గించడంలో మీకు సహాయపడతాయి. వీటిలో ఉండే ముఖ్యమైన పోషకాలు, ఆక్సిడెంట్లు, వాపు తగ్గించే లక్షణాలు యూరిక్ యాసిడ్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి. బాదం మెగ్నీషియం అధికంగా కలిగి ఉంటుంది. ఇది శరీరంలో మెటబాలిజం మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. బాదం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన…

Read More