BSNL: కస్టమర్లకు షాక్ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఫిబ్రవరి 10 నుంచి ఈ 3 రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఉండవు!

BSNL: కస్టమర్లకు షాక్ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఫిబ్రవరి 10 నుంచి ఈ 3 రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఉండవు!

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారులకు షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ టెలికాం కంపెనీ తన ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియో నుండి 3 అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాన్‌లను నిలిపివేయబోతోంది. ఫిబ్రవరి 10న కంపెనీ రూ.201, రూ.797, రూ.2999 ప్లాన్‌లను నిలిపివేస్తుంది. BSNL వినియోగదారులు 10వ తేదీలోపు ఈ ప్లాన్‌లతో వారి నంబర్‌లను రీఛార్జ్ చేసుకుంటే, వారు దాని ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ ప్లాన్‌లలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో తెలుసుకుందాం. Source link

Read More
Karnataka: కర్ణాటకలో ‘గౌరవంగా చనిపోయే హక్కు’ అమలు.. వారికి గొప్ప ఉపశమనం

Karnataka: కర్ణాటకలో ‘గౌరవంగా చనిపోయే హక్కు’ అమలు.. వారికి గొప్ప ఉపశమనం

ప్రాణాంతక జబ్బులతో బాధపడుతూ లైఫ్ సపోర్ట్‌తో కూడా కోలుకోని రోగులు ‘గౌరవంగా చనిపోయే హక్కు’ను కర్ణాటక ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ హక్కును ప్రసాదించే ముందు రెండు దశల్లో మెడికల్ రివ్యూ ఉంటుంది. ప్రాథమిక బోర్డులోని ముగ్గురు వైద్యులు రోగి పరిస్థితిని పర్యవేక్షిస్తారు. అంతేమంది వైద్యులతోపాటు ప్రభుత్వం నియమించిన వైద్యుడితో కూడిన సెకండరీ బోర్డు కోర్టుకు నివేదిక సమర్పించడానికి మొదటి బోర్డు గుర్తించిన అంశాలను పరిశీలిస్తుంది….

Read More
Aksharabhyasam: అక్షరాభ్యాసం వసంత పంచమి ప్రత్యేకత.. ఆరోజునే ఎందుకు చేయించాలి.?

Aksharabhyasam: అక్షరాభ్యాసం వసంత పంచమి ప్రత్యేకత.. ఆరోజునే ఎందుకు చేయించాలి.?

వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేస్తే చదువులో రాణించి మంచి విజయలను అందుకుంటారని నమ్మకం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,  కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలోని హిందువులు ఎక్కువగా వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయిస్తారు. Source link

Read More
భారతదేశంలో పేరు లేని ఏకైక రైల్వే స్టేషన్.. ప్రయాణీకులు టిక్కెట్లు ఎలా బుక్ చేసుకుంటారంటే..

భారతదేశంలో పేరు లేని ఏకైక రైల్వే స్టేషన్.. ప్రయాణీకులు టిక్కెట్లు ఎలా బుక్ చేసుకుంటారంటే..

భారతీయ రైల్వేలను దేశానికే లైఫ్ లైన్ అంటారు. ఇది మన దేశంలోని చాలా ప్రాంతాలను కలుపుతుంది. ప్రతినిత్యం లక్షల మంది ప్రజలను వారి గమ్యస్థానాలకు చేరుస్తుంది. భారీ వస్తువుల నుంచి రోజువారి నిత్యవసరాల వరకు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా చేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు రైల్వేలు ఒక ముఖ్యమైన వనరు. భారతదేశంలో చిన్న, పెద్ద స్టేషన్లు వేల సంఖ్యలో ఉన్నాయి. అయితే అధికారిక పేరు లేని ఒక రైల్వే స్టేషన్ గురించి మీరు…

Read More
Andhra news: కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులపై ఏపీ నుంచి రియాక్షన్స్ ఇవే..

Andhra news: కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులపై ఏపీ నుంచి రియాక్షన్స్ ఇవే..

— కేంద్ర బడ్జెట్‌లో ఈసారి కూడా ఏపీకి ప్రత్యేక కేటాయింపులు జరిగాయి. పోలవరం ప్రాజెక్ట్, విశాఖ స్టీల్‌ ప్లాంట్.. విశాఖ పోర్టుతో పాటు.. ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి ప్రత్యేక నిధులిచ్చింది కేంద్రం. పోలవరం ప్రాజెక్ట్‌కు 5వేల 936 కోట్లు, ప్రాజెక్ట్ నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా 12వేల 157కోట్లు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు 3వేల 295 కోట్లు కేటాయించింది కేంద్రం. ఇక విశాఖ పోర్టుకు 730 కోట్లు, ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి 162 కోట్లు, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు…

Read More
Anatapur District: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని సీదా వెళ్లిపోయిన డ్రైవర్.. కట్ చేస్తే..

Anatapur District: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని సీదా వెళ్లిపోయిన డ్రైవర్.. కట్ చేస్తే..

కర్ణాటక రాష్ట్రం నుంచి తాడిపత్రికి ఐరన్ లోడుతో కంటైనర్ ట్రాలీ లారీతో డ్రైవర్ ఫరూక్ బయల్దేరాడు. రాత్రి సమయంలో అనంతపురం జిల్లా యాడికి మండలం రామన్న గుడిసెల దగ్గరకు వచ్చేసరికి చీకటి పడటంతో దారి తెలియక డ్రైవర్ ఫరూక్ గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకున్నాడు. ఇంకేముంది గూగుల్ మ్యాప్ గమ్యస్థానానికి చేరుస్తుంది కదా.. అనుకుని డ్రైవర్ ఫరూక్ గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతూ వెళ్ళాడు. ఎంత దూరం వెళ్లినా గమ్యస్థానం రావడం లేదు.. అదేవిధంగా మొత్తం కొండల్లోకి…

Read More
Tollywood: స్కూల్ ఫంక్షన్‌లో స్టార్ కిడ్స్.. డ్యాన్స్‌తో అదరగొట్టిన స్టార్ హీరో పిల్లలు.. గుర్తు పట్టారా?

Tollywood: స్కూల్ ఫంక్షన్‌లో స్టార్ కిడ్స్.. డ్యాన్స్‌తో అదరగొట్టిన స్టార్ హీరో పిల్లలు.. గుర్తు పట్టారా?

టాలీవుడ్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్ ల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే వీరిద్దరు స్టార్ కిడ్స్ గా సోషల్ మీడియాలో బోలెడు క్రేజ్, పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అయాన్, అర్హల గురించి ఏ విషయమైనా సోషల్ మీడియలో షేర్ చేస్తుంటుంది అల్లు స్నేహా రెడ్డి. తాజాగా తన పిల్లలకు సంబంధించిన మరో ఆసక్తికర వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేసింది స్నేహ. ఈ వీడియోలో అర్హ, అయాన్…

Read More
Yash: యశ్ సూపర్ ప్లానింగ్.. వరుసగా వెయ్యి కోట్ల చిత్రాలతో రాకీభాయ్

Yash: యశ్ సూపర్ ప్లానింగ్.. వరుసగా వెయ్యి కోట్ల చిత్రాలతో రాకీభాయ్

కొందరు హీరోలకు కొన్ని సినిమాలు ఐకానిక్‌గా అలా ఉండిపోతాయి. ప్రభాస్‌కు బాహుబలి.. అల్లు అర్జున్‌కు పుష్ప.. యశ్‌కు కేజియఫ్. ఈ సినిమాలతో తమ ఇండస్ట్రీలో కాదు.. పక్క ఇండస్ట్రీల్లోనూ జెండా పాతారు వీళ్ళంతా. ఈ ఇమేజ్‌ను బట్టే వాళ్ల కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. యశ్ కూడా అంతే. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలు చేస్తున్నారు. కేజియఫ్ 2 వచ్చి మూడేళ్లు కావొస్తుంది. ఈ గ్యాప్‌లో సలార్‌తో వచ్చారు ప్రశాంత్ నీల్. ఆయన మరో రెండు మూడు సినిమాలు…

Read More