Watch: అయ్యో అక్క ఎంత పనాయే.. జుట్టును స్ట్రెయిట్ చేయాలనుకుంది.. చివరకు..

Watch: అయ్యో అక్క ఎంత పనాయే.. జుట్టును స్ట్రెయిట్ చేయాలనుకుంది.. చివరకు..

అమ్మాయిలు, ఆడవాళ్లకు అందంపై, నగలపై ఎంత మక్కువ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ చిన్న ఫంక్షన్‌ అయినా, ఎటైన బయటకు వెళ్లాలన్నా అందంగా కనిపించాలని ప్రతి ఒక్క అమ్మాయి అనుకుంటుంది. ఈ అందాన్ని మరింత ఆకర్షణీయంగా చూపించుకునేందుకు ఆడవారు అనవసరపు కెమికల్స్‌తో కూడిన క్రీమ్స్‌, హెయిర్‌ స్టైల్స్‌ చేసుకుంటారు. ఇందుకోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్తారు. వేలకు వేలు ఖర్చుపెడుతుంటారు. హెయిర్‌ స్టైల్స్‌ కోసం గింగిరాల జుట్టు, వంకర్లు తిరిగిన వెంట్రుకలను స్ట్రెయిట్ చేయడంపై కూడా చాలా ఎక్కువ…

Read More
PM Modi: చాలా బాధాకరం.. మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ భావోద్వేగం..

PM Modi: చాలా బాధాకరం.. మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ భావోద్వేగం..

మహా కుంభమేళా.. ఆపై మౌని అమావాస్య.. ఇవాళే ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానం ఆచరించాలన్నది భక్తుల ఆరాటం. అందులోనూ సంగం ఘాట్‌కు వెళ్లాలన్న ప్రయత్నం. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. అక్కడి తొక్కిసలాటలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని సమచారం.. దీనిపై యుపీ సర్కారు అధికారిక ప్రకటన చేయలేదు.. కానీ పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు.. వివిధ ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతున్నారు. మహాకుంభ్‌ సంగం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 17 మంది వరకు మృతి…

Read More
Fake Tax Notice: ఆదాయపు పన్ను నకిలీ నోటీసు వచ్చిందా? గుర్తించడం ఎలా?

Fake Tax Notice: ఆదాయపు పన్ను నకిలీ నోటీసు వచ్చిందా? గుర్తించడం ఎలా?

Fake Income Tax Notice: ఆదాయపు పన్ను శాఖ నోటీసు పేరుతో చాలా మంది భయపడతారు. చాలా మంది మోసగాళ్ళు దానిని సద్వినియోగం చేసుకుంటారు. నకిలీ ఆదాయపు పన్ను నోటీసుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న ఇలాంటి ఉదంతాలు ఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో ఆదాయపు పన్ను నోటీసు అంటే ఏమిటి? అసలు, నకిలీ మధ్య తేడా ఏమిటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆదాయపు పన్ను నోటీసుల పేరుతో మోసం: నకిలీ పన్ను నోటీసులు పంపి…

Read More
ఒక్క సినిమ కూడా చేయలేదు.. కానీ స్టార్ హీరోయిన్స్‌కు మించి క్రేజ్.. ఈ టాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా.?

ఒక్క సినిమ కూడా చేయలేదు.. కానీ స్టార్ హీరోయిన్స్‌కు మించి క్రేజ్.. ఈ టాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా.?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోకి చాలా మంది కొత్త హీరోయిన్స్ సందడి చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో యంగ్ బ్యూటీస్ చాలా మంది ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. ఇక ప్రేక్షకులు కూడా కొత్త అందాలను కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. అలా వచ్చి పాపులర్ అయిన వారిలో శ్రీలీల, కృతిశెట్టి ఇలా చాలా మంది ఉన్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా తమ పిల్లలను హీరోయిన్స్ గా…

Read More
Budget 2025: బడ్జెట్ సమావేశాలు.. టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం.. మరి వైసీపీ పరిస్థితేంటి..?

Budget 2025: బడ్జెట్ సమావేశాలు.. టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం.. మరి వైసీపీ పరిస్థితేంటి..?

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈనెల 31న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటంతో.. చంద్రబాబు ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఏవిధంగా కేటాయింపులు ఉంటాయి..? వాటిమీద ఎలా స్పందించాలి.? బడ్జెట్‌పై చర్చలో ఎలా వ్యవహరించాలి..? ఎలాంటి అంశాలు లేవనెత్తాలి..? అనే విషయాలపై గైడెన్స్‌ ఇచ్చారు. రాష్ట్రానికి నిధులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రాజధాని అమరావతిని…

Read More
Super Food : రాగులతో సర్వరోగాలు పరార్.. ! లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

Super Food : రాగులతో సర్వరోగాలు పరార్.. ! లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

తృణ ధ్యాన్యాల్లో ఒకటైన రాగులను పేదవాడి ఆహారంగా చెబుతారు. వీటిని ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తారు. రాగులలో కాల్షియం, ఐరన్ తో పాటూ బోలెడు పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాగులలో ఐరన్, కాల్షియం, ప్రోటీన్, భాస్వరం, అధిక ఫైబర్ ఉంటాయి. ఇది శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చడంతో పాటూ మలబద్దకాన్ని నివారిస్తుంది. ఐరన్​, క్యాల్షియం లాంటి ముఖ్యమైన ఖనిజాలు కలిగిన వీటిని తినడం వల్ల భయంకరమైన అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చట. ఫైబర్​ సమృద్ధిగా ఉండి,…

Read More
IND vs ENG 3rd T20I: రాజ్‌కోట్‌లో ఓడిన భారత్.. 26 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం..

IND vs ENG 3rd T20I: రాజ్‌కోట్‌లో ఓడిన భారత్.. 26 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం..

రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో మూడో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ చాలా పేలవంగా మారింది. దీని కారణంగా ఇంగ్లండ్ జట్టు సిరీస్‌లో పునరాగమనం చేయడంలో విజయవంతమైంది. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే, రాజ్‌కోట్‌లో విజయం సాధించి సిరీస్‌ను 1-2కు చేర్చింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చాలా పొదుపుగా బౌలింగ్ కనిపించింది. భారత బ్యాట్స్‌మెన్స్ పరుగుల…

Read More
UPI Payments: డిజిటల్ పేమెంట్స్‌లో యూపీఐ హవా.. 2024లో రెండింతలైన చెల్లింపులు

UPI Payments: డిజిటల్ పేమెంట్స్‌లో యూపీఐ హవా.. 2024లో రెండింతలైన చెల్లింపులు

నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (ఎన్ఈఎఫ్‌టీ), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్), ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్), క్రెడిట్, డెబిట్ కార్డుల వంటి ఇతర డిజిటల్ చెల్లింపు పద్ధతుల వాటా 2019లో 66 శాతం ఉంటే 2024లో 17 శాతానికి తగ్గింది. 2024లోనే భారత్ 208.5 బిలియన్ల డిజిటల్ చెల్లింపు లావాదేవీలను నమోదు చేసింది. భారతదేశం మొత్తం మీద ఎక్కువ మంది వ్యాపారస్తులతో పాటు పౌరులు కూడా ఎక్కువ సంఖ్య యూపీఐ చెల్లింపుల స్వీకరణకు మద్దతు…

Read More
Electric Bike: ఎలక్ట్రిక్ బైక్ అంటే ఇలా ఉండాలి.. ధర తక్కేవే.. ఒక్కసారి ఛార్జ్‌తో 175 కిమీ!

Electric Bike: ఎలక్ట్రిక్ బైక్ అంటే ఇలా ఉండాలి.. ధర తక్కేవే.. ఒక్కసారి ఛార్జ్‌తో 175 కిమీ!

భారతదేశంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ప్రజలు ఇప్పుడు పెట్రోల్ మోడళ్లకు బదులుగా EVలకు మారుతున్నారు. దీనికి ప్రధాన కారణం వాటి ధర తక్కువగా ఉండడమే. అయినప్పటికీ, ఎలక్ట్రిక్ బైక్‌లతో పోలిస్తే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ల అనేక ఎంపికలను సులభంగా పొందుతారు. అయితే ఎలక్ట్రిక్ బైక్‌లను మాత్రమే నడపాలనుకునే వారికి, ఒబెన్ రోర్ ఈజెడ్ బైక్ బెస్ట్ ఆప్షన్ అని నిరూపించవచ్చు. ఇది మూడు ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. 125cc, అంతకంటే ఎక్కువ…

Read More
Stage Collapsed: లడ్డూ మహోత్సవంలో అపశృతి.. కుప్పకూలిన 65 అడుగుల ఎత్తైన వేదిక! ఏడుగురు భక్తులు మృతి

Stage Collapsed: లడ్డూ మహోత్సవంలో అపశృతి.. కుప్పకూలిన 65 అడుగుల ఎత్తైన వేదిక! ఏడుగురు భక్తులు మృతి

బాగ్‌పత్‌, జనవరి 28: ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో మంగళవారం ఉదయం ఘోర ఘటన చోటు చేసుకుంది. ఆదినాథ్ ఆలయంతో ఏర్పాటు చేసిన నిర్వాణ లడ్డూ మహోత్సవం సందర్భంగా మాన్ స్తంభ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఓ స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. 50 మందికి పైగా భక్తులు స్టేజ్‌ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు మరణించగా.. మరో 40 మందికిపైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తొక్కిసలాటను అదుపు చేసేందుకు యత్నించిన ఐదుగురు…

Read More