Sweet Potatoes: స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో లాభాలు..

Sweet Potatoes: స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో లాభాలు..

స్వీట్ పొటాటోలో తినడం ద్వారా మూత్రపిండాల సమస్యలు, ఎముకల సమస్యలు, కండరాల నొప్పులు లాంటివి తగ్గుతాయి. స్వీట్ పొటాటోలోని యాంటీఆక్సిడెంట్లు.. కాన్సర్ కణాలతో పోరాడగలవని పరిశోధనల్లో తేలింది. కొన్ని రకాల క్యాన్సర్ కణాలు త్వరగా పెరగకుండా ఇవి నెమ్మదించేలా చేస్తాయి. Source link

Read More
Personality Test: ముఖ ఆకృతి మీ నిజమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.. ఏ షేప్ లో ఉంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారంటే

Personality Test: ముఖ ఆకృతి మీ నిజమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.. ఏ షేప్ లో ఉంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారంటే

ప్రపంచంలోని వ్యక్తులు ఒకేలా ఉండరు. అదే విధంగా వ్యక్తుల ఆలోచన, నడవడికలో కూడా తేడాలు కనిపిస్తాయి. అయితే ముఖ ఆకారం మీ వ్యక్తిత్వం గురించి మాత్రమే కాదు అవతలి వ్యక్తుల వ్యక్తిత్వం గురించి కూడా చాలా చెబుతుంది. ముఖం ఆకారం చూసి వ్యక్తీ ప్రవర్తన గురించి, వ్యక్తిత్వం గురించి చెప్పవచ్చు అని నిపుణులు అంటున్నారు. ఇది ఆహ్లాదకరమైన, ఆసక్తికరమైన వ్యక్తిత్వ పరీక్ష. ఇది మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోవడంలో మాత్రమే కాదు అవతలి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని…

Read More
Telangana JRO Jobs: రెవ్వెన్యూ శాఖలోకి మళ్లీ జేఆర్వోలు.. అన్ని గ్రామాల్లో 10,911 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్

Telangana JRO Jobs: రెవ్వెన్యూ శాఖలోకి మళ్లీ జేఆర్వోలు.. అన్ని గ్రామాల్లో 10,911 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్

హైదరాబాద్‌, డిసెంబర్‌ 24: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారులను మళ్లీ నియామించేందుకు సర్కార్ అడుగులు వేస్తుంది. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆ దిశగా చర్యలకు ఉపక్రమించింది. ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండేలా ‘జూనియర్‌ రెవెన్యూ అధికారి (జేఆర్‌ఓ)’ పేరిట పోస్టులను భర్తీ చేయనుంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10,911 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనుంది. ఈ పోస్టుల భర్తీకి గతంలో వీఆర్వోలు, వీఆర్‌ఏలుగా…

Read More
ఈ నీరు అమృతం కన్నా పవర్‌ఫుల్.. ఉదయాన్నే పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

ఈ నీరు అమృతం కన్నా పవర్‌ఫుల్.. ఉదయాన్నే పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. వాటికి చెక్ పెట్టేందుకు మంచి జీవనశైలిని అనుసరించడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం.. అలాంటి ఆహార పదార్థాలలో మెంతులు ఒకటి.. మెంతులను మసాలా దినుసుగా.. భారతీయ గృహాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు.. మెంతులతోపాటు.. ప్రజలు మెంతికూరను కొన్నిసార్లు కూరగాయలలో, కొన్నిసార్లు పరాటాలలో కలిపి తింటారు.. ఇంకా మెంతులతో లడ్డూలు కూడా తయారు చేసుకుని తింటారు.. అయితే.. మెంతులు వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనలోని కొంత మందికి చాలా…

Read More
Swiggy Food Delivery: స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు.. ఎక్కువ మంది తిన్న ఫుడ్ ఏంటంటే?

Swiggy Food Delivery: స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు.. ఎక్కువ మంది తిన్న ఫుడ్ ఏంటంటే?

Swiggy 2024 సంవత్సరానికి సంబంధించిన ఓ నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. జనవరి 1, 2024 నుంచి నవంబర్ 22, 2024 మధ్య సేకరించిన డేటాపై ఈ నివేదకను విడుదల చేశారు. Source link

Read More
No-detention Policy: విద్యార్థులకు అలర్ట్.. 5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..

No-detention Policy: విద్యార్థులకు అలర్ట్.. 5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యలో కీలక మార్పులు చేస్తూ కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.. విద్యాహక్కు చట్టంతో అమల్లోకి వచ్చిన ‘నో-డిటెన్షన్‌ విధానాన్ని’ (‘No-Detention’ Policy) రద్దు చేసింది. ఇకపై అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 5 , 8 తరగతి చదువుతున్న విద్యార్ధులు తప్పనిసరిగా పాస్‌ కావాల్సిందే. ఒక వేళ విద్యార్ధులు ఫేయిల్‌ అయితే రెండు నెలల్లో మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారు. నో-డిటెన్షన్ విధానం రద్దుతో సంవత్సరాంతపు పరీక్షలలో…

Read More
Watch: ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే.. పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది.!

Watch: ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే.. పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది.!

ఇంటి సామగ్రితో పాటు పార్శిల్‌గా ఓ వ్యక్తి డెడ్‌బాడీ రావడంతో తీవ్ర సంచలనంగా మారింది. ఈ పార్సిల్ రాజమండ్రి క్షత్రియ పరిషత్ నుంచి వచ్చినట్లు సమాచారం. సాగి తులసి నిర్మిస్తున్న ఇంటికి సామగ్రిని రాజమండ్రి క్షత్రియ పరిషత్ నిర్వాహకులు సరఫరా చేస్తుంటారు. ఆ మహిళకు ఇంటి సామాన్లను ఓ ఆటో డ్రైవర్ తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత అతను తులసికు ఫోన్ చేసి ఇంటికి సంబంధించిన వస్తువులు వచ్చాయని ఫోన్ చేసి తెలిపాడు. సదరు మహిళ ఆ…

Read More
Weight Loss: అన్నం లేదా చపాతీ.. ఇందులో ఏది తింటే బరువు తగ్గుతారు?

Weight Loss: అన్నం లేదా చపాతీ.. ఇందులో ఏది తింటే బరువు తగ్గుతారు?

ప్రజలు తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. వారు ఏమి తింటారు, వారి ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తారనే దానిపై వారు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఇందులో బరువు తగ్గడానికి డైట్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటారు. బరువు తగ్గడానికి రాత్రిపూట తినడానికి ఉత్తమమైన ఆహారం అన్నం తినడం మంచిదా? లేదా రోటీ తింటే మంచిదా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ రెండు అహారాలపై ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాం. చపాతీ తినడం వల్ల…

Read More
Allu Arjun: అల్లు అర్జున్ నివాసంపై దాడి.. ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు

Allu Arjun: అల్లు అర్జున్ నివాసంపై దాడి.. ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు

అల్లు అర్జున్‌ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సంధ్య థియేటర్‌ ఘటనలో నేపథ్యంలో అల్లు అర్జున్‌ నివాసం ముందు ఓయూ జేఏసీ విద్యార్థులు నిరసనకు దిగారు. బన్నీ ఇంటిపై రాళ్లతో దాడికి దిగారు. ఇంట్లోకి వెళ్లి పూలకుండీలు పగలగొట్టారు నిరసనకారులు. కాంపౌండ్‌ వాల్‌ ఎక్కి అల్లు అర్జున్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జున్‌ కారణమంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ…

Read More
CM Revanth Reddy: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక ఆదేశాలు జారీ

CM Revanth Reddy: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక ఆదేశాలు జారీ

అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడి ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ‘సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. సంధ్య థియేటర్ ఘటనలో…

Read More