Air Pollution: శీతాకాలంలో వాయు కాలుష్యం.. జర భద్రం సుమీ!

Air Pollution: శీతాకాలంలో వాయు కాలుష్యం.. జర భద్రం సుమీ!

శీతాకాలం చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. ఉదయాన్నే పొగ మంచు.. ఎటు చూసినా కనిపించే పచ్చదనం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఈ సీజన్‌లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ మాత్రం అన్నీ ఇన్నీ కావు. ఈ సీజన్‌లో ఉండే ముఖ్యమైన సమస్య వాయు కాలుష్యం. పొగ మంచు కారణంగా వాతావరణం కలుషితం ఉంటుంది. ఈ సీజన్‌లో ఎక్కువగా చాలా మంది విహార యాత్రలకు వెళ్తూ ఉంటారు. కానీ ఈ సీజన్‌లో బయట ప్రదేశాలకు వెళ్లడం అంత మంచిది…

Read More
IPL 2025: పంజాబ్ కంటే RCBయే చాల బెటర్!: ఇంగ్లాండ్ స్టార్ అల్ రౌండర్

IPL 2025: పంజాబ్ కంటే RCBయే చాల బెటర్!: ఇంగ్లాండ్ స్టార్ అల్ రౌండర్

ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ IPL 2025 వేలంలో పంజాబ్ కింగ్స్ నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మారిన తర్వాత, తన భావాన్ని తెలియజేసాడు. 8.75 కోట్లు ద్వారా RCB లివింగ్‌స్టోన్నును తన జట్టులో చేర్చగలిగింది. పంజాబ్ కింగ్స్ విడుదల చేసిన తర్వాత, లివింగ్‌స్టోన్ కోసం 4 ఫ్రాంచైజీలు వేలం వేసినా, చివరికి బెంగళూరు జట్టు రేసును గెలుచుకుంది. పంజాబ్ నుంచి బెంగుళూరుకు మారడం పూర్తయిన తర్వాత, లివింగ్‌స్టోన్ ఈ మార్పును తన కెరీర్‌కు ఉపయోగకరంగా…

Read More
Syed Mushtaq Ali Trophy: ఢిల్లీ క్రికెట్ జట్టు కొత్త రికార్డు..ఒకే ఇన్నింగ్స్‌లో 11 బౌలర్లను ఉపయోగించిన కెప్టెన్..

Syed Mushtaq Ali Trophy: ఢిల్లీ క్రికెట్ జట్టు కొత్త రికార్డు..ఒకే ఇన్నింగ్స్‌లో 11 బౌలర్లను ఉపయోగించిన కెప్టెన్..

శుక్రవారం వాంఖడే స్టేడియంలో మణిపూర్‌తో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లో ఢిల్లీ క్రికెట్ జట్టు ఒక అరుదైన ఘటనా రికార్డును నెలకొల్పింది. ఒకే ఇన్నింగ్స్‌లో 11 మంది బౌలర్లను ఉపయోగించడం, పురుషుల T20 క్రికెట్ చరిత్రలో ఇదే మొదటి సారి. దీనితో ఢిల్లీ జట్టు ఒక విశేషమైన వ్యూహాన్ని అమలు చేసింది, ముందుగా తమ అందరు బౌలర్లను బౌలింగ్‌ వేసిన తర్వాత కనీసం ఒక ఓవర్ వేసేందుకు సన్నద్ధమయ్యారు. ఐదు బౌలర్లతో తనకు మునుపటి…

Read More
IND vs PAK: టాస్ గెలిచిన పాక్.. అందరి చూపు 13 ఏళ్ల ఐపీఎల్ సెన్సెషన్‌పైనే

IND vs PAK: టాస్ గెలిచిన పాక్.. అందరి చూపు 13 ఏళ్ల ఐపీఎల్ సెన్సెషన్‌పైనే

IND vs PAK: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులను పాకిస్థాన్ పొందింది. అయితే, ఈ టోర్నీ ఎక్కడ జరుగుతుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పాకిస్థాన్‌కు తమ జట్టును పంపేది లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ భవిష్యత్తుపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) త్వరలో కీలక నిర్ణయం తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలో నవంబర్ 29న ఐసీసీ సమావేశం జరిగింది. ఆసియా కప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ పోరు…..

Read More
Team India: భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త వన్డే జెర్సీ ఆవిష్కరణ: హర్మన్‌ప్రీత్ ప్రసంగం

Team India: భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త వన్డే జెర్సీ ఆవిష్కరణ: హర్మన్‌ప్రీత్ ప్రసంగం

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, బీసీసీఐ కార్యదర్శి జే షా కలిసి ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో భారత కొత్త వన్డే జెర్సీని ఆవిష్కరించారు. ఈ కొత్త జెర్సీపై ప్రత్యేకమైన ముక్కోణపు డిజైన్‌తో భుజాలపై ఉన్న రంగుల సొగసును అందంగా రూపొందించారు. ఇది డిసెంబర్ 22న వడోదరలో వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో తొలిసారిగా ప్రదర్శించనున్నారు. జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ, ఇది తనకు ఎంతో ప్రత్యేకమైన రోజు అని,…

Read More
Border-Gavaskar trophy: ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌ vs ఇండియా మ్యాచ్ ఎప్పుడు-ఎక్కడ చూడాలి: పూర్తి వివరాలు ఇవిగో

Border-Gavaskar trophy: ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌ vs ఇండియా మ్యాచ్ ఎప్పుడు-ఎక్కడ చూడాలి: పూర్తి వివరాలు ఇవిగో

ఇండియా పింక్ బాల్ వార్మ్-అప్ మ్యాచ్‌లో ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో తలపడబోతోంది, ఇది ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టుకు ముందు ప్రాక్టీస్‌గా నిర్వహించబడుతోంది. ఈ రెండు రోజుల డే-నైట్ మ్యాచ్ సందర్శక జట్టుకు మరింత అనుభవాన్ని అందించడానికి ఒక గొప్ప అవకాశం. ఇండియా గతంలో పింక్ బాల్ టెస్టుల్లో 36 పరుగులకే ఆలౌట్ అవ్వడం వంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. అయితే, ఈసారి తగిన సన్నాహకంతో ఆ జ్ఞాపకాలను తుడిచేయాలని భారత జట్టు సంకల్పించింది. ఈ మ్యాచ్…

Read More
Border-Gavaskar trophy: రెండో టెస్టుకు ముందు ఆస్టేలియాకు షాక్: గాయంతో ఆ స్టార్ పేసర్ దూరం

Border-Gavaskar trophy: రెండో టెస్టుకు ముందు ఆస్టేలియాకు షాక్: గాయంతో ఆ స్టార్ పేసర్ దూరం

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రెండవ మ్యాచ్ కు సిద్దమవుతున్న ఆస్ట్రేలియా జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్, అడిలైడ్‌లో భారత్‌తో జరుగనున్న రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియా జట్టు హేజిల్‌వుడ్ స్థానంలో సీన్ అబాట్, బ్రెండన్ డాగెట్‌లను జట్టులో చేర్చుకుంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో ఐదు వికెట్లు తీసిన హేజిల్‌వుడ్‌కు “తక్కువ-గ్రేడ్ లెఫ్ట్ సైడ్ గాయం” అని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఈ గాయం కారణంగా హేజిల్‌వుడ్ రెండో టెస్టులో ఆడకపోయినా, మిగిలిన…

Read More
Telangana: మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు షాక్.. మాజీ మంత్రి మల్లారెడ్డి సహా పలువురి ఆస్తులు సీజ్ చేసిన ఈడీ

Telangana: మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు షాక్.. మాజీ మంత్రి మల్లారెడ్డి సహా పలువురి ఆస్తులు సీజ్ చేసిన ఈడీ

తెలంగాణలో మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు షాకించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్. అవకతవకలు రుజువు కావడంతో పెద్ద మొత్తంలో ఆస్తుల్ని సీజ్ చేసింది. రూ. 9.71కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేశారు ఈడీ అధికారులు. ఇందులో మాజీమంత్రి మల్లారెడ్డి కాలేజీకి చెందిన 2.89 కోట్లు, ఎంఎన్‌ఆర్‌ మెడికల్ కాలేజీకి చెందిన 2.01 కోట్లు, చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీకి చెందిన 3.33 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్‌ చేశారు. మెడికల్‌ సీట్లను బ్లాక్ చేసి పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలకు…

Read More
Bigg Boss 8 Telugu: కమెడియన్స్ అన్నవాళ్ల నోరు మూయించాడు.. హౌస్ లో ఫస్ట్ ఫైనలిస్ట్ అతనే

Bigg Boss 8 Telugu: కమెడియన్స్ అన్నవాళ్ల నోరు మూయించాడు.. హౌస్ లో ఫస్ట్ ఫైనలిస్ట్ అతనే

బిగ్ బాస్ హౌస్ రోజు రోజుకు మరింత ఆసక్తిగా మారుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో మొట్టమొదటి ఫైనలిస్ట్ ఎవరో తెలిసిపోయింది. బిగ్ బాస్ హౌస్ లోకి పాత కంటెస్టెంట్స్ ను పంపిస్తూ టికెట్ టు ఫినాలే కోసం టాస్క్ లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లోకి అందాల యాంకర్, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీముఖిని పంపించారు. ప్రస్తుతం హౌస్ లో నిఖిల్, రోహిణి, అవినాష్‌లు టికెట్ టు ఫినాలే కంటెండర్స్…

Read More
Gold Price Today: తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు..!

Gold Price Today: తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు..!

బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత నాలుదైదు రోజులుగా తగ్గుముఖం పడుతున్న పసిడి ధరలు.. మళ్లీ ఎగబాకుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో పెరుగుతున్నాయి. ధరలు ఎంత పెరిగినా బంగారం షాపులు మహిళలతో కిటకిటలాడుతుంటాయి. పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యక్రమాలలో కొనుగోలుదారులతో షాపులు బిజీగా ఉంటాయి. తాజాగా నవంబర్‌ 30న దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశీయంగా పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,610 ఉండగా, అదే…

Read More