చిన్న సినిమా అయిన.. పెద్ద సినిమా అయిన నేను మాత్రం తగ్గేదేలే అంటున్న హీరో..

చిన్న సినిమా అయిన.. పెద్ద సినిమా అయిన నేను మాత్రం తగ్గేదేలే అంటున్న హీరో..

2019లోనూ ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి ఎఫ్ 2 సంచలనం రేపింది. వినయ విధేయ రామ, ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి సినిమాల మధ్య దుమ్ము దులిపేసింది ఎఫ్ 2. 2024లోనూ హనుమాన్ ఇలాగే రప్ఫాడించింది. మరి ఈసారి కూడా వెంకీ, రామ్ చరణ్, బాలయ్య మధ్యలో సందీప్ కిషన్ ఏం చేస్తారో చూడాలిక. Source link

Read More
IND vs SA: భారత్‌తో టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. బలమైన టీమ్‌తోనే బరిలోకి దిగుతోందిగా..

IND vs SA: భారత్‌తో టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. బలమైన టీమ్‌తోనే బరిలోకి దిగుతోందిగా..

నవంబర్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. బోర్డు ఈ సిరీస్‌కు చాలా మంది ఆటగాళ్లకు స్థానం కల్పించింది. అదే సమయంలో చాలా మంది ఆటగాళ్లను జట్టు నుండి తొలగించింది. దీని ప్రకారం ఇటీవలే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బౌలర్‌గా నిలిచిన కగిసో రబడ దక్షిణాఫ్రికా జట్టుకు ఎంపిక కాలేదు. రబడతో పాటు వెటరన్ పేసర్ లుంగి ఎన్‌గిడిని…

Read More
Sania Mirza: ‘నా నవ్వుకు కారణం నువ్వే’.. కుమారుడి పుట్టిన రోజున సానియా మీర్జా ఎమోషనల్.. ఫొటోస్ వైరల్

Sania Mirza: ‘నా నవ్వుకు కారణం నువ్వే’.. కుమారుడి పుట్టిన రోజున సానియా మీర్జా ఎమోషనల్.. ఫొటోస్ వైరల్

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా ప్రస్తుతం తన ఫ్యామిలీతోనే ఎక్కువగా ఉంటోంది. టెన్నిస్ కు వీడ్కోలు పలికిన తర్వాత తన కుమారుడే తన ప్రపంచమైపోయాడు. ఇక పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడాకుల వ్యవహారంతో కొంత డిస్ట్రబ్ అయినప్పటికీ తన కుమారుడికి మంచి భవిష్యత్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. తాజాగా తన కొడుకు ఇజహాన్ ఆరో పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్ చేసింది సానియా. అనంతరం కొడుకు బర్త్ డే ఫొటోలను సోషల్ మీడియాలో…

Read More
Vettaiyan OTT : ఓటీటీలోకి రజినీకాంత్ వేట్టయాన్.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Vettaiyan OTT : ఓటీటీలోకి రజినీకాంత్ వేట్టయాన్.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం వేట్టయాన్ ది హంటర్. జైభీమ్ మూవీ ఫేమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించగా.. ఇందులో మంజు వారియర్, అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్, రోహిణి అభిరామి, రితికా సింగ్, దుషరా విజయన్ కీలకపాత్రలు పోషించారు. విడుదలకు ముందే సాంగ్స్, ట్రైలర్‏తో హైప్ పెంచేసిన ఈ…

Read More
Brain stroke: మాటిమాటికీ తలనొప్పి, మాట్లాడటంలో ఇబ్బంది తలెత్తుతుందా? జాగ్రత్త మీ ఆరోగ్యం డేంజర్‌లో ఉన్నట్లే

Brain stroke: మాటిమాటికీ తలనొప్పి, మాట్లాడటంలో ఇబ్బంది తలెత్తుతుందా? జాగ్రత్త మీ ఆరోగ్యం డేంజర్‌లో ఉన్నట్లే

మన దేశంలో అత్యధిక మరణాలకు మూడో ప్రధాన కారణం బ్రెయిన్ స్ట్రోక్. అధిక బీపీ, మధుమేహం, ఊబకాయం, అధిక పొగాకు వినియోగం స్ట్రోక్‌కు కారణం అవుతున్నాయి. యూఎస్‌కి చెందిన జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ పరిశోధనలో స్ట్రోక్ బతికినవారిలో ప్రతి 10 మందిలో 9 మంది పక్షవాతం అనుభవిస్తున్నట్లు వెల్లడించింది. కొంతమంది రోగులు పక్షవాతం కారణంగా వికలాంగులుగా మారుతున్నారు. అయితే స్ట్రోక్ రిహాబ్‌లో (స్ట్రోక్ తర్వాత కోలుకునే విధానం) 90 రోజులలోపు కోలుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ పక్షవాతం…

Read More
IND vs NZ: ముంబైలో విజయం కోసం 35 మంది బౌలర్లు.. రోహిత్, గంభీర్ భారీ స్కెచ్..

IND vs NZ: ముంబైలో విజయం కోసం 35 మంది బౌలర్లు.. రోహిత్, గంభీర్ భారీ స్కెచ్..

India vs New Zealand: పుణెలో టర్నింగ్‌ ట్రాక్‌పై భారత్‌ వ్యూహానికి భంగం కలిగించిన న్యూజిలాండ్‌ స్పిన్నర్లు.. రోహిత్‌ సేన నోరు మూయించిన సంగతి తెలిసిందే. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ టీమిండియా కోల్పోయిన 20 వికెట్లలో 18 వికెట్లు స్పిన్నర్లే తీశారు. ఈ మ్యాచ్ ఓటమితో పాటు సిరీస్ కోల్పోయిన భారత జట్టు ఇప్పుడు వైట్ వాష్ ముప్పును ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే, సిరీస్‌లోని చివరి మ్యాచ్‌కు ముందు, జట్టు ఈ బలహీనతను అధిగమించడానికి ప్రధాన కోచ్ గౌతమ్…

Read More
Andhra Pradesh: పగపట్టిన ప్రకృతి.. పిడుగుపాటు పడి బాణాసంచా తయారీ కేంద్రంలో మంటలు.. ఇద్దరు మృతి

Andhra Pradesh: పగపట్టిన ప్రకృతి.. పిడుగుపాటు పడి బాణాసంచా తయారీ కేంద్రంలో మంటలు.. ఇద్దరు మృతి

సూర్యారావుపాలెం, అక్టోబర్‌ 31: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కొబ్బరి చెట్టు మీద పిడుగు పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం ఆ మంటలు సమీపంలో బాణాసంచా తయారు చేస్తున్న ప్రదేశానికి వ్యాపించాయి. ఈ ఘటనలో బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేస్తున్న పదిమందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. మరో ఇద్దరు మృతి చెందారు. క్షతగాత్రులను తణుకు…

Read More
Prema Khaidi: ప్రేమఖైదీ మూవీ హీరో గుర్తున్నాడా..? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..

Prema Khaidi: ప్రేమఖైదీ మూవీ హీరో గుర్తున్నాడా..? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో ప్రేమకథ చిత్రాలు వెండితెరపై సంచలనం సృష్టించాయి. అందులో ప్రేమ ఖైదీ ఒకటి. అప్పట్లో ఈ మూవీ సెన్సెషన్ అయ్యింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో తెలుగు తెర పై సెన్సెషన్ క్రియేట్ చేశాడు హీరో హరీష్ కుమార్. ఈ చిత్రంలో హీరోగా నటించిన హరీష్ కు ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రేమ కానుకగా.. ప్రేమాభిషేకం వంటి చిత్రాలతో టాలీవుడ్…

Read More
AP News: టిచర్ అంటే ఇలా ఉండాలి.. ‘నాసా’నే విద్యార్థులకు వద్దకు..

AP News: టిచర్ అంటే ఇలా ఉండాలి.. ‘నాసా’నే విద్యార్థులకు వద్దకు..

బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం పాఠశాల విద్యార్దులు నాసా సైంటిస్టుతో మాట్లాడి తమకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. పాఠశాలలో పనిచేసే ఇంగ్లీష్ టీచర్ హరిక్రిష్ణ పెన్‌‌పాల్ అనే కార్యక్రమాన్ని రూపొందించి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌ ద్వారా వివిధ దేశాల్లో ఉన్న విద్యార్ధులతో వీడియో కాల్స్ సాయంతో మాట్లాడిచేవారు. గతంలో వివిధ దేశాలకు చెందిన విద్యార్ధులతో వారి సంస్కృతి, సాంప్రదాయాలు భాష వంటి అంశాలపై ఐలవరం పాఠశాల విద్యార్ధులు మాట్లాడారు. టీచర్ హరిక్రిష్ణ నాసా శాస్త్రవేత్త…

Read More
Gold: ఆర్బీఐలో భారీగా పెరిగిన బంగారం నిల్వలు.. తాజా నివేదికలో ఏం తేలిందంటే?

Gold: ఆర్బీఐలో భారీగా పెరిగిన బంగారం నిల్వలు.. తాజా నివేదికలో ఏం తేలిందంటే?

దేశీయంగా ఉన్న బంగారం నిల్వలు మార్చి చివరి నాటికి 50 శాతం నుండి సెప్టెంబర్ 30 నాటికి మొత్తం హోల్డింగ్‌లో 60 శాతానికి పెరిగాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆర్‌బీఐ తాజా నివేదిక ప్రకారం ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య దేశీయంగా నిల్వ చేయబడిన బంగారం 100 టన్నులకు పైగా పెరిగింది.    2024 మార్చి 31న ఇవి 408 మెట్రిక్‌ టన్నులుగా ఉన్నాయి. అయితే  విదేశాల్లో ఉంచిన నిల్వలతో కలిపి సెప్టెంబర్ నాటికి…

Read More