Tollywood : కేంద్రమంత్రి గారి భార్య ఫేమస్ టాలీవుడ్ హీరోయిన్ .. ఆమె ఎవరో తెలుసా..?

Tollywood : కేంద్రమంత్రి గారి భార్య ఫేమస్ టాలీవుడ్ హీరోయిన్ .. ఆమె ఎవరో తెలుసా..?

టాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలకే పరిమితం అయ్యి ఆతర్వాత కనబడకుండా మాయం అవుతుంటారు. చాలా మంది భామలు ఇలా వచ్చి అలా మాయం అయినా వారే.. అయితే ఆ హీరోయిన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు.? ఏం చేస్తున్నారు అంటూ నెటిజన్స్ తెగ వెతుకుంటూ ఉంటారు. ఇలా ఆరా తీయడంతో చాలా మంది హీరోయిన్స్ గురించి ఎవరికీ తెలియని కొత్త కొత్త విషయాలు బయట పడుతున్నాయి. అయితే  హీరోయిన్స్ చాలా మంది వ్యవరవేత్తలను…

Read More
Apple iPhone: మీరు కొంటున్న ఐఫోన్ నకిలీదేమో? ఇలా తనిఖీ చేస్తే తెలిసిపోతుంది..

Apple iPhone: మీరు కొంటున్న ఐఫోన్ నకిలీదేమో? ఇలా తనిఖీ చేస్తే తెలిసిపోతుంది..

యాపిల్ ఐఫోన్.. స్మార్ట్ ప్రపంచంలో రారాజు అనే చెప్పాలి. గ్లోబల్ వైడ్ గా అత్యంత అధికంగా అమ్ముడవుతున్న ఫోన్ ఇదే. మన దేశంలో కూడా ఈ ఫోన్ క్రేజ్ ఉంది. దీనిని వినియోగించడమే ఓ బ్రాండ్, గొప్పగా ఫీలయ్యే వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. టాప్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. 2024 మూడవ త్రైమాసికంలో యాపిల్ తన ఐఫోన్‌ల విక్రయాల ద్వారా దాదాపు 39 బిలియన్ యూఎస్ డాలర్ల ఆదాయాన్ని సంపాదించగలిగింది. మరి ఇంత డిమాండ్…

Read More
Shubman Gill: టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో ప్రేమలో ఉన్నారా? ఫుల్ క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్

Shubman Gill: టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో ప్రేమలో ఉన్నారా? ఫుల్ క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్

బాలీవుడ్ ప్రముఖ నటి అనన్య పాండే పేరు గత కొన్ని రోజులుగా బాగా వార్తల్లో వినిపిస్తోంది. ఈ బ్యూటీకి ఇటీవల పెద్దగా విజయాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటోంది. కాగా గత కొన్ని నెలలుగా అనన్య పాండే  తన సినిమాల కారణంగానే కాకుండా తన వ్యక్తిగత జీవితం కారణంగా కూడా వార్తల్లో నిలుస్తోంది. అనన్య పాండే కొన్నేళ్ల పాటు ఆదిత్య రాయ్ కపూర్‌తో డేటింగ్ చేసింది. విదేశాల్లో వీరిద్దరూ కలిసి తిరిగిన…

Read More
Manmadha: మళ్లొస్తున్న మన్మధ.! 20 ఏళ్ళ తరువాత యూత్ ఫుల్ ఎంటర్టైనర్.

Manmadha: మళ్లొస్తున్న మన్మధ.! 20 ఏళ్ళ తరువాత యూత్ ఫుల్ ఎంటర్టైనర్.

సౌత్‏లో రీరిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్‏లో దూసుకుపోతుందో చెప్పక్కర్లేదు. మొదట్లో స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా ఒకప్పటి సూపర్ హిట్ చిత్రాలను 4కే వెర్షన్ లో రిలీజ్ చేశారు. ఆ చిత్రాలకు మంచి రెస్పాన్స్ తోపాటు.. భారీగా వసూళ్లు కూడా వచ్చాయి. దీంతో ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద హిట్టయిన చిత్రాలను మరోసారి విడుదల చేస్తున్నారు మేకర్స్. డబ్బింగ్ చిత్రాలను ఈ ట్రెండులోనే చేరుస్తున్నారు. ఈ క్రమంలోనే 2004లో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ హిట్ అయిన మన్మధ ను…

Read More
Simbu: ఆ తెలుగు స్టార్ హీరోయిన్‌తో పెళ్లిపీటలెక్కనున్న శింబు! త్వరలోనే ఎంగేజ్‌మెంట్!

Simbu: ఆ తెలుగు స్టార్ హీరోయిన్‌తో పెళ్లిపీటలెక్కనున్న శింబు! త్వరలోనే ఎంగేజ్‌మెంట్!

కోలీవుడ్ స్టార్ హీరో శింబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సీనియర్‌ దర్శక, నటుడు, నిర్మాత టి.రాజేందర్‌ వారుసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతను మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగా, దర్శకుడిగా, గాయకుడిగా, గీత రచయితగా, సంగీతదర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఒకరైన శింబుకు తెలుగులోనూ బోలెడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. 41 ఏళ్ల శింబు ఇప్పటికీ మోస్ట్‌…

Read More
మల్లికార్జున ఖర్గేకు స్వల్ప అస్వస్థత.. ఫోన్‌లో వాకబు చేసిన ప్రధాని మోదీ

మల్లికార్జున ఖర్గేకు స్వల్ప అస్వస్థత.. ఫోన్‌లో వాకబు చేసిన ప్రధాని మోదీ

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారంనాడు స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఓ సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఖర్గే సొమ్మసిల్లిపోయారు. సభా వేదికపై ఆయన పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది, పార్టీ నేతలు ఆయన్ను పట్టుకుని నీళ్లు తాగించారు. ఆ తర్వాత కోలుకున్న ఖర్గే తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ప్రధాని మోదీనుద్దేశించి కీలక…

Read More
Iris Attendance: ఇకపై డిగ్రీ, పీజీ కోర్సులు చదివే విద్యార్థులందరికీ ఐరిస్‌ హాజరు.. సర్కార్ ఆదేశాలు

Iris Attendance: ఇకపై డిగ్రీ, పీజీ కోర్సులు చదివే విద్యార్థులందరికీ ఐరిస్‌ హాజరు.. సర్కార్ ఆదేశాలు

అమరావతి, సెప్టెంబర్‌ 29: ఏపీ రాష్ట్ర సర్కార్ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్ధుల హాజరుకు ఐరిస్‌ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్‌ కోర్సులు చదివే విద్యార్థులందరికీ ఈ మేరకు ఐరిస్‌ హాజరును అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తద్వారా ఎంతమంది విద్యార్ధులు తరగతులకు హాజరవుతున్నారు? ఎంతమంది రెగ్యులర్‌గా కాలేజీలకు వస్తున్నారనే విషయాలను తెలుసుకునేందుకు ఈ విధానం ఉపకరిస్తుందనిఐరిస్‌ హాజరును తీసుకువస్తోంది. గతంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఈ విధానంలో…

Read More
Airtel: ఎయిర్‌టెల్‌ యూజర్లకు 3 అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్స్‌.. 22కంటే ఎక్కువ ఓటీటీ యాప్‌లకు యాక్సెస్‌

Airtel: ఎయిర్‌టెల్‌ యూజర్లకు 3 అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్స్‌.. 22కంటే ఎక్కువ ఓటీటీ యాప్‌లకు యాక్సెస్‌

టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఎన్నో గొప్ప ప్లాన్‌లను అందిస్తోంది. అదే సమయంలో మీరు ఉచిత OTT యాప్‌లతో ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఎయిర్‌టెల్‌ మీ కోసం అనేక ప్లాన్‌లను తీసుకువస్తోంది. ఎయిర్‌టెల్ మూడు గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్‌లలో మీరు రోజుకు 3జీబీ డేటాను పొందుతారు. విశేషమేమిటంటే, ఈ ప్లాన్‌లలో 22 కంటే ఎక్కువ ఓటీటీ యాప్‌లకు కంపెనీ ఉచిత యాక్సెస్‌ను కూడా ఇస్తోంది. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌ల గురించి వివరంగా…

Read More
Credit Card: పెరుగుతున్న క్రెడిట్ కార్డు డిఫాల్ట్‌లు.. రూ. 2.7లక్షల కోట్లకు చేరిన అప్పులు..

Credit Card: పెరుగుతున్న క్రెడిట్ కార్డు డిఫాల్ట్‌లు.. రూ. 2.7లక్షల కోట్లకు చేరిన అప్పులు..

ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం గణనీయంగా పెరిగింది. క్రెడిట్ కార్డు మంజూరు ప్రక్రియ సులభతరం కావడంతో చాలా మంది వీటిని వాడుతున్నారు. క్రెడిట్ కార్డులు ఎంత మేలు చేస్తాయో.. సమయానికి బిల్లులు చెల్లించకపోతే అంతే స్థాయిలో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అంటే ఆశ్చర్యకరంగా ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డు డ్యూలు, డిఫాల్టులు పెరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల ట్రాన్స్ యూనియన్ సిబిల్ విడుదల చేసిన ఓ నివేదిక స్పష్టం చేసింది. 2024, జూన్ నాటికి క్రెడిట్…

Read More
TGPSC Group 1 Jobs: టీజీపీఎస్సీ గ్రూప్‌1 నోటిఫికేషన్‌పై మళ్లీ రగడ.. హైకోర్టులో పిటిషన్లు దాఖలు!

TGPSC Group 1 Jobs: టీజీపీఎస్సీ గ్రూప్‌1 నోటిఫికేషన్‌పై మళ్లీ రగడ.. హైకోర్టులో పిటిషన్లు దాఖలు!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29: తెలంగాణ రాష్ట్రంలో 2022లో జారీ చేసిన గ్రూప్‌1 పోస్టులకు నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా మరొకటి జారీ చేయడం చెల్లదని పేర్కొంటూ కొందరు అభ్యర్ధులు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. జి దామోదర్‌రెడ్డితోపాటు వికారాబాద్, యాదాద్రి, హనుమకొండ, వరంగల్‌ జిల్లాలకు చెందిన మరో అయిదుగురు ఈ పిటీషన్లను దాఖలు చేశారు. జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ దీనిపై విచారణ చేపట్టగా.. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది జె సుధీర్‌ వాదనలు వినిపించారు. 2022లో 503 పోస్టుల…

Read More