ఈ వ్యాన్ను విజయ్ రంజన్ సింగ్ ప్రారంభించారు. SPMCIL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ న్యూఢిల్లీ, శ్రీపాద వాజ్పే (చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్), దుర్గా ప్రసాద్ ఆచంట(AGM), మెహుల్ రాథోడ్ (DGM), డాక్టర్ సంపత్
రెడ్డి, రోహిణి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.