పాలు, ఖర్జూర కలిపి తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసా?

పాలు, ఖర్జూర కలిపి తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసా?


ఇక ఎవరైతే మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారో, అలాంటి వారు కూడా ఖర్జూర కలిపిన పాలు తీసుకోవాలంట. దీని వలన ఇది ఆ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది శరీరా బలహీనతను తొలిగిస్తుందంట. పాలల్లో ఉండే పోషకాలు చర్మానికి కూడా చాలా మేలు చేస్తాయంట. పాలతో పాటు ఖర్జూర తినడం వలన ఇది చర్మాన్ని నిగారింపుగా తయారు చేస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *